- Home » International
International
భారత వైద్య విద్యార్థులకు శుభవార్త
భారతీయ వైద్య విద్యార్థులకు మేలు కలిగేలా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అక్కడ వైద్య విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థులు స్థానికంగానే ప్రాక్టీసు చేసుకునేందుకు లైసెన్సులు మంజూరు చేయాలంటూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది భారత దేశ నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో విద్యార్థులకు ప్రయోజనం...
May 25, 2024 | 03:14 PMరజనీకాంత్ కు యూఏఈ గోల్డెన్ వీసా
సూపర్ స్టార్ రజనీకాంత్కు యూనైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను జారీ చేసింది. గోల్డెన్ వీసా జారీ చేసినందుకు, తనకు లభించిన గౌరవానికి ప్రభుత్వానికి రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ఆయనకు ఈ వీసాను...
May 25, 2024 | 03:11 PMలండన్ లో వేలానికి అరుదైన రూ.10 నోట్లు
రెండు అరుదైన రూ.10 నోట్లను నూనన్స్ మేఫర్ వేలం సంస్థ లండన్లో వచ్చే బుధవారం వేలం వేయనుంది. 1918 జులై 2న ముంబయి నుంచి లండన్ వెళుతున్న ఓడ మునిగిపోగా ఈ జత నోట్లు సముద్రంలో తేలాయి. ఇవి వేలంలో 2,000-2,600 (రూ.2.11లక్షల నుంచి 2.74 లక్షలు) పౌండ్ల ధర పలకవచ్చని భావిస్తున్నారు. &nbs...
May 25, 2024 | 03:00 PMడాక్టర్ కృష్ణ ఎల్లకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్ఠాత్మక డీన్స్ మెడల్ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి...
May 25, 2024 | 02:58 PMఆస్ట్రేలియాలో షాద్నగర్ వాసి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్ ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోగా ...
May 24, 2024 | 08:25 PMఅదే జరిగితే మనకెవ్వరికీ ఉద్యోగాలు… ఉండకపోవచ్చు!
టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తూనే, మరోవైపు ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై టెక్ నిపుణులు చేస్తు...
May 24, 2024 | 08:10 PMదాజీకి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు, హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ)కు అరుదైన అవార్డు దక్కింది. ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డును ఆయన లండన్లో అందుకున్నట్...
May 24, 2024 | 03:13 PMమోదీ సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ గెలుపు : అమెరికా రాజనీతి శాస్త్రవేత్త బ్రెమర్
భారత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి కూడా విజయం సాధించనుందని అమెరికా రాజనీతి శాస్త్రవేత్త ఇయాన్ బ్రెమర్ తెలిపారు. 295 నుంచి 315 స్థానాల వరకు గెలుచుకుంటుందన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికం, స్వేచ్చాయుతం, పారదర్శకంగా ఉందని ప్రశంసించారు. అద్భుత ఆర్థికాభివృద్ధి కారణం...
May 23, 2024 | 04:34 PMఅమెరికా వీసా.. 5 నిమిషాల్లో 10 వేల స్లాట్లు ఖతం
అమెరికా స్టూడెంట్ వీసాకు ఆదివారం అర్థరాత్రి దాటాక స్లాట్లను విడుదల చేయగా కేవలం 5 నిమిషాల్లోనే 10 వేల స్లాట్లు బుక్కయిపోయాయి. సోమవారం నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. కానీ వేల మంది విద్యార్థులకు వీసా ఫీజు (రూ.15,530) చెల్లించినా దరఖాస్తులు పూర్తవ్వలేదు. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయేమోనని విద్...
May 23, 2024 | 04:32 PMప్రపంచంలోనే రెండోస్థానం.. భారత సంతతి సీఈవోకు వేతనం 1.261 కోట్లు
ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఢిల్లీ ఎయిర్ఫోర్సు పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నికేశ్ అరోరా, ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న రెండో సీఈవోగా నిలిచారు. సుందర్ పిచాయ్, మార్క్ జుకర...
May 23, 2024 | 04:30 PMలింక్డ్ఇన్, సత్య నాదెళ్ల సహా 10 మందికి జరిమానా
కంపెనీల చట్ట నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మైక్రోసాఫ్ట్కు చెందిన లింక్డ్ఇన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెళ్లతో పాటు మరో ఎనిమిది మందిపై కార్పొరేట్ వ్యవహారాల వాఖ అపరాధ రుసుము విధించింది. కంపెనీల చట్టం-2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్...
May 23, 2024 | 04:26 PMముందస్తు ఎన్నికలకు సునాక్
ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు తెలిపారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటు...
May 23, 2024 | 04:18 PMఇదొక ప్రపంచ రికార్డు…పక్షి ఈక 23.66 లక్షలు
ఒక పక్షి ఈక విలువెంత? సున్నా అనుకుంటున్నారా? మీరు పొరపాటు పడినట్లే. న్యూజిలాండ్లో నిర్వహించిన ఓ వేలంపాటలో పక్షి ఈక అక్షరాలా రూ.23,66,007 (28,417 డాలర్లు) పలికింది. ఇది పవిత్రమైన హుయియా పక్షి ఈక కావడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితం నాటి అరుదైన ఈ ఈకను న్యూజిలాండ్లోని వెబ్స్ వేలం ...
May 23, 2024 | 04:15 PMఅమెరికా ఆయుధ కంపెనీలపై చైనా ఆంక్షలు
తైవాన్కు ఆయుధాలు విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 12 కంపెనీలు, 10 మంది ఎగ్జిక్యూటివ్లపై చైనా ఆంక్షలు విధించింది. ఇందులో లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ వంటి సంస్థలు ఉన్నాయి. నార్త్రాప్ గ్రుమన్ కార్పొరేషన్&zwn...
May 23, 2024 | 04:08 PMభారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు
ఖగోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక షా ప్రైజ్ భారత సంతతి శాస్త్రవేత్తను వరించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయాలకుగానూ అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్. కులకర్ణికి ఈ అవార్డు లభించిందని షా ...
May 23, 2024 | 04:03 PMబ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను కలిసిన మనీషా కొయిరాల
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ను బాలీవుడ్ స్టార్ నటి మనీషా కోయిరాలా కలిశారు. యూకే`నేపాల్ బంధానికి 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనీషా కోయిరాల నేపాల్ తరపున హాజరయ్యా...
May 22, 2024 | 07:47 PMమరో అమెరికా డ్రోన్ ను కూల్చాం
తమ గగనతలంపై ఎగురుతున్న మరో అమెరికా డ్రోన్ను కూల్చినట్లు యెమెన్ లోని హూతీ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అమెరికన్లు ఇంకా ధ్రువీకరించలేదు. ఒక వేళ నిజమైతే, ఇది వారంలో హూతీలు కుప్పకూల్సిన రెండో ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ కానుంది. గత వారం కూడా హూతీలు మారిబ్ ప...
May 22, 2024 | 04:27 PMషెంజెన్ వీసా ఫీజును పెంచిన ఐరోపా
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చు మరింత భారం కానుంది. షెంజెన్ వీసా దరఖాస్తు రుసుంను 12 శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదించడమే అందుకు కారణం. జూన్ 11 నుంచి పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహ...
May 22, 2024 | 04:18 PM- Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న ఏపీ..!
- Chandrababu: కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు : చంద్రబాబు
- Ambati vs TDP: గుంటూరులో రణరంగం.. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. కారు, ఆఫీస్ ధ్వంసం! టెన్షన్ టెన్షన్!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
- YCP vs TDP: అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం.. మాజీ మంత్రికి చెప్పు చూపించిన లంకా మాధవి.. అరెస్ట్ వార్తలతో హై టెన్షన్!
- KCR: రేపు ‘సిట్’ ముందుకు కేసీఆర్.. తెలంగాణవ్యాప్తంగా గులాబీ దళం కదం!
- Sky: ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- 1+1 Offer: డైరెక్టర్ వి.సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేతుల మీదుగా ఘనంగా “1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్
- Naveen Polishetty: మెగాస్టార్ ను మెప్పించిన నవీన్ పోలిశెట్టి
- Chandrababu: సైకిల్పై సీఎం, అభివృద్ధిపై దృష్టి..కుప్పం నుంచి పర్యావరణ హిత పాలనకు సంకేతం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















