- Home » Bnews
Bnews
Titan announces the launch of Titan Smart Labs – “Engineering meets Evolution”
Titan announces the launch of Titan Smart Labs – A dedicated engineering center to create innovative and diversified products to meet evolving consumer demands. It aims to breathe life into ground-breaking ideas by harnessing cutting-edge technologies and bolstering its design, de...
August 10, 2022 | 09:27 PMహైదరాబాద్ లో ప్యాక్టెరా ఎడ్జ్ విస్తరణ…2023 నాటికి
అమెరికాకు చెందిన డిజిటల్, టెక్నాలజీ సేవల సంస్థ ప్యాక్టెరా ఎడ్జ్ హైదరాబాద్లో మరో క్యాంపస్ను ఆరంభించింది. కంపెనీ సీఈవో వెంకట్ రంగాపురం ఈ సెంటర్ను లాంచణంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమెరికా కేంద్రంగా ఉన్న ఈ సంస్థకు ఇప్పటికే దేశంలో 1,500 ఉద్యోగులున్నారు....
August 10, 2022 | 04:14 PMట్విట్టర్ కు ఎలన్ మాస్క్ తాజా ఆఫర్ … ఆ వివరాలిస్తే
అసలు ఖాతాలపై స్పష్టతనిస్తూ దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఒప్పందంపై ముందుకు వెళతామని ఎలన్ మాస్క్ ట్విట్టర్ యాజమాన్యానికి సరికొత్త ప్రతిపాదన చేశారు. అందుకోసం ఆయన ఓ ప్రతిపాదన చేశారు. కనీసం వంద అక్కౌంట్లను పరిశీలించి, వాటిలో అసలైన ఖాతాలు ఎన్న...
August 9, 2022 | 03:26 PMఅమెరికాలోని ఇంటెల్ ఆఫర్.. రూ.2 కోట్ల వేతనంతో కొలువు
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని గౌతమీనగర్కు చెందిన అభిరాంరెడ్డి (30) అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్ లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు సాధించాడు. గౌతమీనగర్లోని అణుశక్తి కేంద్ర పాఠశాలలో పదో తరగతి వరకు చదవిన ఈ యువకుడు యూనివర్సిటీ ఆఫ్ మెసాచు...
August 9, 2022 | 03:23 PMశుభవార్త.. నెల రోజుల్లో 5జి సేవలు
చాలా కాలంగా వేచిచూస్తున్న హై స్పీడ్ 5జి సేవలను నెల రోజుల్లో ప్రారంభించనున్నామని కేంద్ర టెలికామ్ సహాయమంత్రి దేవు సిన్హ్ చౌహాన్ వెల్లడించారు. ఆసియా, ఒసియన్ రీజియన్కు టెలికమ్యూనికేషన్ యూనియన్స్ రీజినల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ (ఆర్...
August 9, 2022 | 03:03 PMHybiz.tv Food Awards 2022
Hybiz TV is felicitating legends, who have been instrumental in bringing Hyderabad to where it stands now on the food graph. Individuals, outlets and brands providing exceptional services in the hospitality sector will get rare recognition and their hard work is appreciated through Hybiz.Tv Food ...
August 8, 2022 | 09:39 PMట్విట్టర్ సీఈవోకు ఎలాన్ మాస్క్ సవాల్
ట్విట్టర్లో నిర్వహిస్తున్న అనధికారిక స్వతంత్ర వ్యవస్థలు (నకిలీఖాతాలు) ఎన్ని ఉన్నాయో, ట్విట్టర్లో వాటిశాతం ఎంత అనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్కు ఎలాన్ మస్క్ సవాలు విసిరారు. ట్విట్టర్లో 5 శాతం ఖాతాలు నకిలీవేనని ప్రజలకు ...
August 8, 2022 | 04:16 PMడ్రాగన్ ఆధిపత్యానికి ఆపిల్ చెక్ .. భారత్ లోనూ
డ్రాగన్ ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా టెక్ దిగ్గజం ఆపిల్ అడుగులేస్తున్నది. వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకురానున్న ఐ-ఫోన్ 14 ఫోన్ను చైనాతో పాటు భారత్లోనూ ఉత్పత్తి చేయాలని ఆపిల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇటీవల భౌగోళిక రాజకీయ ఉద్రిక...
August 6, 2022 | 07:58 PMఆర్బిఐ నిర్ణయం…ఎన్నారైలకు వరం
దేశంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్, నీటి బిల్లులు ,ఇతర యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాద...
August 6, 2022 | 04:49 PMఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్… ఆర్బీఐ కీలక నిర్ణయం
సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు, యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్ )ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాది...
August 5, 2022 | 08:50 PM22 లక్షల ఎకౌంట్ లను బ్యాన్ చేసిన వాట్స్ యాప్
సోషల్ మీడియా షేరింగ్ కంపెనీ వాట్స్ యాప్ మన దేశానికి చెందిన 22 లక్షల మంది యూజర్ల అకౌంట్ లను జూన్ నెలలో బ్యాన్ చేసింది. నిబంధనలు ఉల్లఘించిన అకౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాట్స్ యాప్ ప్రకటించింది. దుర్వినియోగం చే...
August 3, 2022 | 04:18 PMహైదరాబాద్లో క్రిటికల్ రివర్ నూతన సెంటర్
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అంతర్జాతీయ డిజిటల్, టెక్నాలజీ కన్సల్టింగ్ సేవల కంపెనీ క్రిటికల్రివర్ హైదరాబాద్లో సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్నోవేషన్ని ప్రారంభించింది. దేశంలో తమ సంస్థకు ఇది మూడో కేంద్రమని కంపెనీ సీఈవో అంజి మారం తెలిపారు. ఇక్కడ 350 ...
August 3, 2022 | 03:58 PMహిట్లర్ చేతి గడియారం… వేలంలో భారీ ధర
జర్మనీ దివంగత నియంత అడాల్ఫ్ హిట్లర్కు చెందిన చేతి గడియారానికి వేలంలో భారీ ధర పలికింది. అమెరికా మేరీలాండ్లోని చెసపీక్ సిటీకి చెందిన అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. ఓ అజ్ఞాత వ్యక్తి 1.1 మిలియన్ డాలర్లకు (సుమారు ర...
August 2, 2022 | 03:30 PMఅమెజాన్ చరిత్రలో ఇదే తొలిసారి…లక్ష మందిని
ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లక్ష మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. ఆర్థిక మాంధ్యం భయాల కారణంగా ఖర్చులు తగ్గించేందుకుకు ఇప్పటికే పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అమెజాన్ చరిత్రలో తొలిసారి ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించా...
August 1, 2022 | 04:03 PMఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. ఇప్పటిదాక ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్ను స్తానంలో సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ తీవ్ర సంక్షోభంలో పడిపోవడంతో చై...
July 30, 2022 | 08:49 PMడైనోసార్ అస్థిపంజారానికి 49 కోట్లు
కొనుక్కోవాలి అనుకుంటే రాక్షసబల్లి అస్థిపంజరాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఈ గార్డోసారస్ డైనోసార్ అస్థిపంజరాన్ని రూ.49 కోట్లకు సొంతం చేసుకున్నాడో వ్యక్తి. న్యూయార్క్లో సదబీస్ సంస్థ నిర్వహించిన వేలంలో అస్థిపంజరంతో పాటు దానికి పేరుపెట్టే హక్కులు కూడా ఆయనకు లభించాయి. ఇది 7.7 కోట్ల...
July 30, 2022 | 01:19 PMఆదాయ పన్ను చిక్కుల్లో పాప్ స్టార్ షకీరా
అంతర్జాతీయ పాప్ గాయని షకీరా (45) ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ పన్నుకు సంబంధించి షకీరా మోసాలకు పాల్పడినట్లు స్పెయిన్లో ఆమెపై అభియోగాలు నమోదు అయ్యాయి. షకీరాకు ఎనిమిది సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించాలంటూ బార్సిలోనా కోర్టులో ప్రాసిక్యూటర్లు వాద...
July 30, 2022 | 12:59 PMస్విగ్గీ మరోసారి సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు శాశ్వతంగా
ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫారమ్ స్విగ్గీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని ప్రకటించింది. దాదాపు ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని తెలిపింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్లు ర...
July 29, 2022 | 08:56 PM- Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న ఏపీ..!
- Chandrababu: కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు : చంద్రబాబు
- Ambati vs TDP: గుంటూరులో రణరంగం.. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. కారు, ఆఫీస్ ధ్వంసం! టెన్షన్ టెన్షన్!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
- YCP vs TDP: అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం.. మాజీ మంత్రికి చెప్పు చూపించిన లంకా మాధవి.. అరెస్ట్ వార్తలతో హై టెన్షన్!
- KCR: రేపు ‘సిట్’ ముందుకు కేసీఆర్.. తెలంగాణవ్యాప్తంగా గులాబీ దళం కదం!
- Sky: ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- 1+1 Offer: డైరెక్టర్ వి.సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేతుల మీదుగా ఘనంగా “1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్
- Naveen Polishetty: మెగాస్టార్ ను మెప్పించిన నవీన్ పోలిశెట్టి
- Chandrababu: సైకిల్పై సీఎం, అభివృద్ధిపై దృష్టి..కుప్పం నుంచి పర్యావరణ హిత పాలనకు సంకేతం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















