- Home » Usapolitics
Usapolitics
డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురు దెబ్బ
అమెరికా అధ్యక్ష పదవి నుండి మరో నెల రోజుల్లో దిగనున్న డొనాల్డ్ ట్రంప్ వలస విధానాన్ని రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఒబామా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులతో పాటు మైనారిటీ పిల్లలుంటే వారి బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రభుత్వం చట్టం తెచ...
December 6, 2020 | 09:34 PMడొనాల్డ్ ట్రంప్ నోట మళ్లీ అదే మాట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఓటింగ్లో అక్రమాలు జరిగాయంటూ పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్న ట్రంప్ ఇప్పటికీ తన వైఖరి మార్చుకోవడం లేదు. బైడెన్కు అనుకూలంగా పోలింగ్లో రిగ్గింగ్ జరిగిందంటూ మరోసారి శుష్క వాదన చేశారు. జనవరి 5న రెండు సెనేట్ స్థానాలకు జర...
December 6, 2020 | 06:30 PMమహిళలనే నియమించుకున్న కమలా హ్యారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ తన టీంను ఇటీవల ఏర్పాటు చేశారు. ఆ టీమ్లో ఉన్నవారంతా మహిళలే కావడం విశేషం. చీఫ్ ఆఫ్ స్టాఫ్, డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థానాల్లో ఆమె మహిళలకు అవకాశమిచ్చారు. పబ్లిక్ పాలసీలపై అ...
December 4, 2020 | 10:48 PMవారికి మాత్రం వీసా నిబంధనలు కఠినం చేసిన అమెరికా
చైనీస్ కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) సభ్యులు, వారి కుటుంబాలకు వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేసింది. శుక్రవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. వీటి ప్రకారం… ట్రావెల్ వీసాకు నెలరోజుల పాటే గడువు ఉంటుంది. వీసా జారీ చేసిన 30 రోజుల్లోగా దానిని వినియోగించనట్లయితే రద్దైపోతుంద...
December 4, 2020 | 10:32 PMఫుట్బాల్ కోచ్ కు మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డు
ఓవల్ కార్యాలయ కార్యక్రమంలో అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మాజీ ఫుట్బాల్ కోచ్ లౌ హోల్ట్జ్ కు గురువారం 3 డిసెంబర్ 2020 న మెడల్ ఆఫ్ ఫ్రీడం అవార్డు ఇచ్చారు. హోల్ట్జ్ 83 అనేక కళాశాల ఫుట్బాల్ జట్లకు శిక్షణ ఇచ్చారు ఇటీవల అతను నోట్రే డేమ్ విశ్వవిద్యాలయం మరియు దక్షిణ కరోలినా విశ్వవిద్యాలయానికి ప్ర...
December 3, 2020 | 04:38 PMబైడెన్ పిఐసి కమిటీలో భారతీయుడు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగురు సభ్యులతో ప్రెసిడెన్షియల్ ఇనాగురల్ కమిటీ (పీఐసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కీలకమైన కమిటీలో ఇండియన్-అమెరికన్కు చోటు కల్పించారు. భారతీయ అమెర...
December 2, 2020 | 06:36 PMభారత్ తో అనుబంధం మరువలేనిది…కాంగ్రెస్ మెన్ మీక్స్
అమెరికా ప్రగతిలో భారతసంతతి ప్రజల పాత్ర ప్రశంసనీయమని, అదే సమయంలో భారత్తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని కాంగ్రెస్మెన్ గ్రెగరీ మీక్స్ అన్నారు. డిసెంబర్ 2వ తేదీన కాంగ్రెస్మెన్ రాజా కృష్ణమూర్తి సహకారంతో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో గ్రెగరీ మీక్స్ ...
December 2, 2020 | 05:32 PMశ్వేత సౌధంలో చివరి క్రిస్మస్ పార్టీ
అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్, వైట్ హౌస్ ను తమ చివరి క్రిస్మస్ పార్టీకి ముస్తాబు చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలు కాగా, తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి ...
December 1, 2020 | 09:55 PMనీరా టాండన్ కు రిపబ్లికన్ లు షాక్…
భారతీయ అమెరికన్ నీరా టాండన్ను నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన బృందంలో కీలక స్థానానికి ఎంచుకోవడంపై రిపబ్లికన్ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నీరాను డైరెక్టర్ ఫర్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పదవికి బైడెన్ ఎంపిక చేసుకున్న సం...
December 1, 2020 | 06:57 PMడొనాల్డ్ ట్రంప్ కరోనా సలహాదారు రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాకు సంబంధించి తన ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్న స్కాట్ అట్లాస్ రాజీనామా చేశారు. 130 రోజుల వ్యవధిలోనే ఆయన ఆ పదవిని వదులుకున్నారు. ఆరోగ్య రంగం, మహమ్మారి నివారణకు సంబంధించి ఎలాంటి పూర్వానుభవం లేని అట్లాస్ను ట్రంప్ ప్రత్యేక సలహాదారుగా...
December 1, 2020 | 06:47 PMఆ రెండు రాష్ట్రాల్లోనూ జో బైడెన్ గెలుపు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విస్కాన్సిన్, అరిజోనాల్లో జో బైడెన్ గెలుపును అధికారికంగా గుర్తిస్తూ ఆయా రాష్ట్రాల గవర్నర్లు ధ్రువీకరించారు. విస్కాన్సిన్ లోని రెండు కౌంటీల్లో రీకౌంటింగ్ తర్వాతా జో బైడెన్కు ఆధిక్యం వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ మొత్తంగా ఆయనకు 20,700 ఓట్ల మెజార్ట...
December 1, 2020 | 06:33 PMగవర్నర్ డౌగ్ డ్యూసీ ని బహిరంగంగా తప్పు పట్టిన ట్రంప్
అరిజోనా లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సోమవారం 30 నవంబర్ 2020 న గవర్నర్ డౌగ్ డ్యూసీ ని బహిరంగంగా తప్పుపట్టారు. “రిపబ్లికన్ నాయకులు మరియు అధ్యక్షులు ట్రంప్ మద్దతుదారులు అధ్యక్షుడి మార్గంలో వెళ్ళని ఎన్నికలను ధృవీకరించడం ద్వారా అరిజోనా ప్రజలకు ద్రోహం చేసారు&rdquo...
December 1, 2020 | 05:33 PMటీనా ఫ్లూర్నోయ్ను తన చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎన్నుకున్న కమలా హ్యారిస్
జనవరి లో అధ్యక్షులు గా అధికారం చేపట్టనున్న మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ మరియు ఉపాధ్యక్షులు గా అధికారం చేపట్టనున్న కమలా హ్యారిస్ పదవులు కేటాయించడం మొదలు పెట్టారు. మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్కు ప్రస్తుతం చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేస్తున్న టీనా ఫ్లూర్నోయ్ ను వైస్ ప్రెసిడెంట్గా ఎన...
December 1, 2020 | 05:23 PMబరాక్ ఒబామా కొత్త టీవీ ప్రకటన
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఓటమి తరువాత ఆయన పార్టీ నాయకులు సెనేట్ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నట్లు కనబడుతున్నారు అని రాజకీయ విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్ష పదవి గెలిచి ఆధిక్యం లో ఉన్న మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ బృందం కూడా జార్జియా&...
December 1, 2020 | 05:15 PMబడ్జెట్ చీఫ్ గా నీరా టాండన్!
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలనా బృందంలో మరో భారతీయ అమెరికన్కు చోటు లభించడం లాంఛనంగా కనిపిస్తోంది. బడ్జెట్ చీఫ్గా నీరా టాండన్ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ పొగ్రెస్ అనే మేథోసంస్థకు అధ్యక్షత వహి...
November 29, 2020 | 11:10 PMపెంపుడు శునకంతో ఆడుకుంటూ.. గాయపడ్డ జో బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గాయపడ్డారు. ఆయన కుడి పాదం ఫ్రాక్చర్ అయ్యింది. పాదం భాగంలో స్వల్పంగా చీలిక ఏర్పడినట్లు సీటీ స్కాన్ రిపోర్ట్లో తేలింది. ఇంట్లో తన పెంపుడు కుక్కతో ఆడుతున్న సమయంలో.. బైడెన్ గాయపడ్డారు. దిలావేర్ ఆర్దోపెడిక్ హాస్పిటల్కు వెళ్లిన ...
November 29, 2020 | 10:56 PMభారత్ కే అమెరికా మద్దతు : రాజా కృష్ణమూర్తి
భారత సరిహద్దులోని లద్దాఖ్లో చైనా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తుండటం కచ్చితంగా రెచ్చగొట్టే చర్యే అని భారత సంతతికి చెందిన అమెరికా చట్ట సభ్యుడు రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చైనా కుట్రలు తెలుస్తున్నాయని, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను మార్చివేయడమే దాని ఉద్దేశమని తెలిపారు. దక...
November 29, 2020 | 09:58 PMఎఫ్బీఐ పై డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని దాచుకోలేకపోతున్నారు. అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)పై సైతం నిందలు మోపడానికి వెనుకాడడం లేదు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల లెక్కింపులో అవకత...
November 29, 2020 | 07:31 PM- India: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రేసులో భారత్..!
- Delhi: పాకిస్తాన్ ఓ పెద్ద గురివింద గింజ.. మోడీ కాషాయజెండా వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ రిప్లై..!
- Hong Kong: హాంకాంగ్ లో మృత్యు భవంతి..?
- Pakistan: కెప్టెన్ క్షేమమేనా..? ఇమ్రాన్ ఖాన్ మృతి వార్తలను ఖండిస్తున్న పాక్ ..
- Trump: వైట్ హౌస్ దగ్గర కాల్పులపై అమెరికా సీరియస్.. ఉగ్రచర్యే అన్న ట్రంప్..
- HC vs Moshen Raju: మండలి ఛైర్మన్కు హైకోర్టు డెడ్లైన్.. ఏం జరుగుతుంది?
- Maruvatarama: ‘మరువ తరమా’ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.. నారా రోహిత్
- Jagan: జగన్ ధీమా నాయకులకు బూస్టా… లేక పార్టీకి భారమా?
- RRR Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కదలిక..!
- Reliance: విశాఖలో పెట్టుబడుల వెల్లువ..గూగుల్ నుంచి రిలయన్స్ వరకూ డేటా సెంటర్ల దూకుడు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















