- Home » Rajya Sabha
Rajya Sabha
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సమాజ్వాదీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ కేంద్రాన్ని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై రాజ్యసభలో చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్&z...
July 23, 2018 | 10:57 PMఏపీ విషయంలో కేంద్ర అసత్య ప్రచారం : సుజనాచౌదరి
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాజ్యసభలో సుజనా చర్చను ప్రారంభించిన ఆయన మోదీపై నిప్పులు చెరిగారు. కేంద్రం వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమయిందన...
July 23, 2018 | 10:54 PMపార్లమెంటు చరిత్రలో మరో సంచలనం
పార్లమెంట్ సమావేశాల చరిత్రలో మరో సంచలనం. ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, లోక్సభ కార్యక్రమాలు కొనసాగించినట్లుగానే నేడు రాజ్యసభలోనూ ప్రత్యక ప్రసారాలు నిలిపివేయించి సభా కార్యక్రమాలను కొనసాగించారు. టీడీపీ, వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ...
July 23, 2018 | 02:42 AMరికార్డు సృష్టించిన ఉపరాష్ట్రపతి
దేశంలో ఏ ప్రాంతానికెళ్లినా మాతృభాషను మరవద్దని పదేపదే ఉద్బోధించే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు సరికొత్త రికార్డుకు తెరతీశారు. రాజ్యసభలో 12 భాషలు మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. రాజ్యసభలో ఎంపీలు మరో ఐదు భాషల్లో మాట్లాడానికి అనుమతించారు. ప్రస్తుతం 17 భా...
July 18, 2018 | 09:12 PMప్రమాణస్వీకారం చేసిన రాజ్యసభ సభ్యులు
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ఈ రోజు సభలో ప్రమాణస్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రమేష్ ఇంగ్లీష్లో, రవీంద్రకుమార్ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. వీరితోపాటు వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎ...
April 3, 2018 | 03:24 AMలోక్సభ, రాజ్యసభలో మళ్లీ అదే దృశ్యం
లోక్సభ, రాజ్యసభలో మళ్లీ అదే దృశ్యం పునరావృతమైంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన లోక్సభలో యదావిధిగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన...
April 3, 2018 | 03:17 AMఉపరాష్ట్రపతిని కలిసిన కొత్త ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన కొత్త ఎంపీలు సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రబాబు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.
April 2, 2018 | 09:09 PMపార్లమెంటు ఉభయసభలు వాయిదా
పార్లమెంటులో నిరసనల వేడి చల్లారడం లేదు. విరామం అనంతరం ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు చేతబూని చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. సభా నిర్వహణకు సభ్యులు సహకరించాలని, అన్ని అం...
April 1, 2018 | 10:59 PMసచిన్ టెండూల్కర్ ఉదారత!
క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ తన జీతం మొత్తం ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశారు. గత ఆరేళ్లుగా ఆయన దాదాపు రూ.90 లక్షలకు పైగా వేతనం, ఇతర అలవెన్సులు అందుకున్నారు. సచిన్ చేసిన సాయంపై ప్రధానమంత్రి కార్యాయలం (పిఎంఒ) కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను విడుదల చేసిం...
April 1, 2018 | 08:41 PMరాజ్యసభకు సీఎం రమేష్ రాజీనామా
రాజ్యసభ ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ రాజీనామా చేశారు. గతంలో ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏపీ నుంచి సీఎం రమేష్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. సాంకేతిక కారణాల దృష్ట్యా రెండు ప్రాంతాల్లో ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. ఏప్రిల్ 2తో తెలంగాణ ప్రాంతం నుంచి...
March 28, 2018 | 03:13 AM- Trisha: త్రిషకు సారీ చెప్పిన నైనార్ నాగేంద్రన్..! వివాదం ముగిసినట్లేనా?
- GITAM: గీతంకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్ట్
- Virginia: వర్జీనియాలో రిపబ్లిక్ డే వేడుకలు… పాల్గొన్న ఆటా నాయకులు
- Malaysia: మలేషియా భారతీయులకు ‘డెడ్ లైన్’.. ఏప్రిల్ 30 లోపు భారత్ రాకుంటే జైలుకే!
- Ilayaraja: ఇళయరాజాకు ఎదురుదెబ్బ…
- Maharashtra: ఈ ఊరిలో కులమే లేదు.. ఎందుకంటే
- Supreme Court: పెళ్లికి ముందే సెక్సా.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Unemployment: దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత.. ఇప్పుడు ఎంత ఉందంటే..?
- T20 World Cup: అఫ్గాన్ టీం బోణీ.. యూఏఈపై సూపర్ విక్టరీ
- T20 World Cup: ఆస్ట్రేలియా టీంలో షాకింగ్ మార్పు.. హేజిల్వుడ్ స్థానంలో..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()









