కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేశ్ను ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాస్యనందిత మృతితో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ లోక్సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. గతంలో ఈ స్థానంలో కాంగ్రె...
April 6, 2024 | 08:54 PM-
రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకున్నా.. కేంద్రం మాత్రం
తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ...
April 6, 2024 | 08:49 PM -
జైలుకు పంపినా వెళ్తాను గానీ.. పార్టీ మారబోను
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో తనను ఇరికిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని...
April 6, 2024 | 08:46 PM
-
ఇచ్చిన మాట పూర్తి చేయకుండా ఓట్లు అడిగే హక్కు లేదు.. కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన 44వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగ...
April 6, 2024 | 12:36 PM -
రోడ్డుపై చిన్నారులతో షటిల్ ఆడి సందడి చేసిన కేటీఆర్..
మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్నంలో శుక్రవారం నాడు పర్యటించారు. ఈ నేపథ్యంలో సడన్ గా కేటీఆర్ చిన్నారులతో కలిసి కాసేపు షటిల్ ఆడి సందడి చేశారు. పర్యటనలో భాగంగా రోడ్డుపై షటిల్ ఆడుతున్న చిన్నారులను చూసిన కేటీఆర్ వాళ్లను పలకరించారు. కేటీఆర్ ను తమతో షటిల్ ఆడవలసిందిగ...
April 6, 2024 | 12:32 PM -
చంద్రయాన్ మిషన్ స్థితిస్థాపకతకు ఉత్తమ ఉదాహరణ: శ్రీమతి కల్పనా కాళహస్తి
ISROలోని ఇద్దరు అద్భుతమైన మహిళా అంతరిక్ష శాస్త్రవేత్తలతో FLO హైదరాబాద్ “స్టెల్లార్ జర్నీస్” సెషన్ను నిర్వహించింది. ఇస్రో యొక్క ప్రతి ప్రాజెక్ట్కి మహిళా శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు సహకరిస్తున్నప్పటికీ, పురుషులు మరియు మహిళలు, అబ్బాయిలు మరియు బాలికలు సమాన పాత్రలు పోషించారు...
April 6, 2024 | 11:54 AM
-
పార్టీ ఆఫీసుల్లో నోట్లు ముద్రిస్తారా? : కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్
కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పార్టీ ఆఫీసుల్లో ఏమైనా నోట్లు ముద్రించే యంత్రాలు పెడతారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూత్ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్,...
April 6, 2024 | 09:48 AM -
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి: హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లేసిన ప్రజలనే కాంగ్రెస్ మోసం చేసిందని హరీశ్రావు విమర్శలు గుప్పించారు. మెదక్ పార్లమెంట్ న...
April 6, 2024 | 09:43 AM -
కాంగ్రెస్ ను రైతులు నమ్మరు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య పోరు కేంద్రం నుంచి రాష్ట్రం గల్లీల వరకు ఉంది. ఒకప్పుడు భారతదేశంలో తన మాట చలాయించిన కాంగ్రెస్ క్రమంగా డీలా పడిపోయింది. ఇప్పుడు తిరిగి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్ నేతలు కుస్తీలు పడుతున్నారు. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ విజయం దీనికి ఆరంభం అని అందరూ భావిస్తున్న...
April 5, 2024 | 09:35 PM -
15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024లో బహుళ అవార్డులను అందుకున్న రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్
నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి (CIDC) నిర్వహించిన 15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024లో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, తాము అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు వెల్లడించింది. నిర్మాణ రంగంలో శ్రేష్ఠత, స్థిరత్వం మరియు సామాజిక ప్రభావం చూపటం పట్ల కంపెనీ చూపుతున్న నిబద్ధతకు గుర్తిస్తూ పలు విభాగాలలో కం...
April 5, 2024 | 06:52 PM -
పొలం బాటలో కేసీఆర్
సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విపక్షనేత కేసీఆర్.. ప్రత్యేక ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కారు పార్టీకి అండగా నిలిచిన రైతన్నల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా తొలిసారిగా పొలంబాటను ఎంచుకున్నారు. ఎండిపోయిన రైతుల పొలాలను పరిశీలించి, వారితో మాట్లాడి, ...
April 5, 2024 | 04:50 PM -
బీజేపీ అభ్యర్థులపై కేటీఆర్ ట్వీట్..
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే నటులకు కొదవలేదు. అయితే అలా వచ్చిన వాళ్ళలో నిజంగా ప్రజల సమస్యల గురించి, మన దేశం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్ బీజేపీ హిమాచల్ ప్రదేశ్ లోని మండే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగు...
April 5, 2024 | 12:43 PM -
భారత్ అబ్బాయి.. లండన్ అమ్మాయి
తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు, లండన్కు చెందిన డయానాని వివాహమాడారు. బెల్లంపల్లి పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయ ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. రాజు గత మూడేళ్లుగా లండన్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం&...
April 4, 2024 | 08:35 PM -
తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానమైనద...
April 4, 2024 | 08:21 PM -
భవిష్యత్ లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు : మంత్రి శ్రీధర్ బాబు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ టవర్స్లో పీఎస్ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హ...
April 4, 2024 | 08:17 PM -
మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ కెరుషన్ గోవేందర్ రచించిన “ఏజ్ ఆఫ్ ఏజెన్సీ” పుస్తకాన్ని ఆవిష్కరించారు
రాబోయే భారత సార్వత్రిక ఎన్నికల్లో లోతైన నకిలీలు, AI మానిప్యులేట్ మీడియా, AI సృష్టించిన నకిలీ వీడియోల ముప్పు చాలామంది ఊహించినంత పెద్దది కాదు: నిపుణులు అంటున్నారు రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశ GDPకి సంచిత $1.2-1.5 ట్రిలియన్లను జోడించగల సామర్థ్యాన్ని AI కలిగి ఉంది: భరణి కుమార్ అరోల్, HYSE...
April 4, 2024 | 07:56 PM -
30 ప్రభుత్వ పాఠశాలల్లో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ను ప్రారంబించిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్, ఇండియా
పునరుత్పాదక శక్తిని అందించడానికి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్, ఇండియాతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది ఈ కార్యక్రమం తెలంగాణ మరియు కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 65 ప్రభుత్వ పాఠశాలలు మరియు 6 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను కవర్ చేస్తుంది. హైదరాబాద్, ఏప్రిల్ 4, 2024…..యున...
April 4, 2024 | 07:52 PM -
నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా?: కేటీఆర్
గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టడం సరికాదని, నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నేతన్నల సమస్యలను వివరిస్తూ...
April 4, 2024 | 05:44 PM

- T-Congress: ‘దున్నపోతు’ వివాదం.. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పోరు!
- TDP: జూబ్లీహిల్స్ బైపోల్పై చంద్రబాబు సూపర్ స్ట్రాటజీ!
- TDP: కూటమికి సవాలుగా మారుతున్న తంబళ్లపల్లి నకిలీ మద్యం ఘటన..
- Pawan Kalyan: కూటమి ఐక్యత కోసం అన్ని భరిస్తూ మౌనం వహిస్తున్న పవన్..
- Jagan: 2029 లక్ష్యంగా జగన్ వ్యూహాత్మక మార్పులు..
- BJP: షెడ్యూల్ వచ్చినా బీజేపీలో సందడేదీ..!?
- Nobel Prize: వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
- Eli Lilly: అమెరికా ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
- EB-5: గ్రీన్కార్డుకు అత్యుత్తమ మార్గం ఈబీ 5 : ఇల్యా ఫిష్కిన్
- America: అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
