కాంగ్రెస్లో ఉండడమే రేవంత్ తప్పు: ఎంపీ అర్వింద్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయని, పొలిటికల్ పరిణామాలు మారబోతున్నాయని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ దినదినాభివృద్ధి సాధిస్తోందని, అంతకంతకూ బలంగా తయారవుతోందని అన్నారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం నుం...
April 17, 2024 | 10:50 AM-
బీఆర్ఎస్ కీలక సమావేశం.. ముఖ్య నేతలందరికీ ఆహ్వానం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన బి ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చు కింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశ...
April 16, 2024 | 08:59 PM -
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు : సీఎం రేవంత్
గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ స...
April 16, 2024 | 08:54 PM
-
కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. వంశా తిలక్ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2024లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడడంత...
April 16, 2024 | 08:50 PM -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు : ఎంపీ అర్వింద్
వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు, ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. నిజామాబాద్లో ఇంటింటి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్...
April 16, 2024 | 08:47 PM -
భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా రెండు రకాల చెట్ల చెక్కలతో నిప్పును పుట్టించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన చేయడంతో ఈ వేడుక నయనానంద భరితమైంది. గరుడపటాన్ని పూజించి తర్వాత ధ్వజారోహణ క్రతువు వైభవంగా సాక్షాత్కరించిం...
April 16, 2024 | 04:45 PM
-
మరొకసారి కవిత బెయిల్ పిటిషన్ వాయిదా..
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కవితకు పెద్దగా అచ్చి రావడం లేదు. వరుస కస్టడీలు ఒకపక్క అయితే బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్లు వాయిదాలు మరొక పక్క అన్నట్లు ఉంది పరిస్థితి. తీహార్ జైల్లో ఉంటున్న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. దీంతో కేసిఆర్ కుటుంబంలో కాస్త టెన్షన...
April 16, 2024 | 04:39 PM -
ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం
అమెరికా తెలుగు అసోసియేషన్ ( ఆటా) ద్వైవార్షిక మహాసభలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆహ్వానం అందింది. ఆటా కన్వీనర్ పాశం కిరణ్ రెడ్డి మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ఆహ్వాన లేఖ అందించారు. కాగా జూన్...
April 16, 2024 | 04:26 PM -
దుబాయ్ లో తెలంగాణ ప్రవాసుల సమ్మేళనం
గల్ఫ్ కార్మికుల సమస్య లపై కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేసిందని, వాటి పరిష్కారానికి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. దుబాయ్లో జరిగిన తెలంగాణ ప్రవాసులు, గల్ఫ్ క...
April 16, 2024 | 04:21 PM -
భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర
బంగారం, వెండిని ఉపయోగించి సీతారాముల ప్రతిరూపంతో పట్టుచీరను తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు యెల్డి హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం కోసం దీనిని తయారు చేశారు. ఈసారి చీరపై సీతారాముల కల్యాణ వేడుక ప్రతిరూపాలను, శంకుచక్రనామాల...
April 16, 2024 | 04:11 PM -
డల్లాస్లో జరిగే తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా 2 దశాబ్దాలకుపైగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్’ పత్రిక ఎన్నారై తెలుగు బిజినెస్ కమ్యూనిటీ సేవలను గుర్తించి, వారిని అవార్డులతో సత్కరించడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డల్లాస్లో ...
April 16, 2024 | 03:55 PM -
లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే హవా.. న్యూస్ ఎక్స్ సర్వే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఈ పార్టీ మూలాలు కూడా ప్రజలు మర్చిపోతున్నారు అనుకునే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ విక్టరీ ఆ పార్టీకి ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ఇక ఆ విషయం పక్కన పెడితే జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా కా...
April 16, 2024 | 02:04 PM -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి గాను ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కారణంతో ఆమె స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. లాస్య నందిత స్థానంలో ఆమె సోదరి నివేదితను బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థిగా...
April 16, 2024 | 01:58 PM -
రేవంత్ రెడ్డి భయపడుతున్నారా..?
తన సర్కార్ ను గద్దెదించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి..పదేపదే విమర్శిస్తున్నారు.. వంద రోజులుగా అధికారంలో ఉన్న తనను గద్దె దించాలని అంటున్న బీఆర్ఎస్ నేతలు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీని గద్దె దించాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తున్నారు. ‘&...
April 16, 2024 | 01:13 PM -
తెలంగాణ కాంగ్రెస్ రుణమాఫీ అస్త్రం…
అధికారంలోకి వచ్చింది మొదలు స్లో అండ్ స్టడీగా అడుగులు వేస్తున్న రేవంత్ రెడ్డి .. నెమ్మదిగా ప్రజల్ని పార్టీకి పూర్తిగా అనుసంధానించే పని మొదలు పెట్టేశారు.ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గాలివాటం కాదన్న విషయాన్ని.. దేశానికిఅర్థమయ్యేలా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తొలుత తన ప్రభుత...
April 16, 2024 | 01:05 PM -
వలసలతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు: కేటీఆర్
కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా తమ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కదం తొక్కాలని, పార్టీని కథానాయకులై ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. ...
April 16, 2024 | 06:47 AM -
ఎన్నికలు ముగిశాక ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ: సీఎం రేవంత్ హామీ
ఆగస్ట్ 15వ తేదీలోపు రైతులందరికీ ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం అమలు చేయలేకపోతున్నామని, అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రతి రైతుకూ రుణమాఫీ అందుతుందని స్పష్టం చేశారు. నారాయణపేటలో నిర్వహిస్తున్న జన జాతర బహిరం...
April 16, 2024 | 06:45 AM -
ఢిల్లీ వెళ్లడంలో ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై ఏది: రేవంత్పై మండిపడ్డ కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్లడంలో ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై లేదని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ మరచిందని, అన్నదాతలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ...
April 16, 2024 | 06:42 AM

- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కు మోగిన నగారా.. ఏ పార్టీ బలమేంటి?
- Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
- Balti: 10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం
- Champion: రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
- TTA: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
- Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
- Srinidhi Shetty: డే, నైట్ షిఫ్ట్ చేస్తానంటున్న శ్రీనిధి
- Parasakthi: ఆఖరి దశలో పరాశక్తి షూటింగ్
- Shraddha Kapoor: చాట్జీపీటీతో బాలీవుడ్ హీరోయిన్ టైంపాస్
- MSG: అనిల్ అప్పుడే పూర్తి చేస్తున్నాడా?
