Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి

ఇటీవల అఖిల భారత పుట్ బాల్ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారుణి అవార్డు అందుకున్న సౌమ్య (Soumya). ఫుట్బాల్ లో విశిష్ట ప్రతిభను చూపిస్తున్న సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి,తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు డా.మోహమ్మద్ అలీ రఫాత్, ప్రధాన కార్యదర్శి పాళ్గుణ.