Amaravati Act: అమరావతికి చట్టబద్ధత కోసం రైతుల పట్టు.. కారణం ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ఈ పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అమరావతి రాజధాని కోసం 33వేల ఎకరాలకు పైగా భూములు త్యాగం చేసిన వేలాది మంది రైతులు (Amaravati Farmers) ఒక కీలక డిమ...
May 2, 2025 | 01:40 PM-
Chiranjeevi: అమరావతిని తప్పుబట్టిన చిరంజీవికి ఆహ్వానమా..? సర్వత్రా విస్మయం..!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవం (Amaravati Re launch) అట్టహాసంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా అమరావతి రీలాంఛ్ కాబోతోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సహా పలువురు ప్రముఖులను ఆహ్వాన...
May 2, 2025 | 01:31 PM -
YS Jagan : ప్చ్… మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న జగన్..!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) పునర్నిర్మాణ కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) హాజరై అమరావతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ స...
May 2, 2025 | 12:03 PM
-
Pawan Kalyan: మేడే ఉత్సవాల్లో ఉపాధి హామీ పథకం పై పవన్ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రవ్యాప్తంగా మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కార్మికులు తమ పండగను ఆనందంగా జరుపుకున్నారు. మేడే సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళగిరిలోని (Mangalagiri) ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ల...
May 2, 2025 | 11:55 AM -
Amaravathi: అమరావతికి విశ్వసనీయత.. దుబాయ్ సంస్థలతో చర్చలు..
2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి (Amaravati) అభివృద్ధికి తాజాగా కొత్త ఊపొచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన విజన్ అమరావతిని మళ్లీ ఫోకస్లోకి తెచ్చాయి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)...
May 2, 2025 | 11:40 AM -
Jagan: బాధిత కార్యకర్తలకు న్యాయం కోసం జగన్ 2.0
తాజాగా తాడేపల్లిలో (Tadepalli) పలు నియోజకవర్గాల నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ప్రజాపాలనపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పిఠాపురం (Pithapuram), కుప్పం (Kuppam), కదిరి (Kadiri), మార్కాపురం (Markapuram) ప్రాంతాలకు చెందిన వైసీపీ (YSRCP) కార్యకర్తలతో మాట్లాడారు....
May 2, 2025 | 11:30 AM
-
Jagan: జగన్ మౌనం .. వైసీపీ నేతల్లో పెరిగుతున్న అసంతృప్తి..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy)పై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు కేసుల్లో పార్టీకి చెందిన నాయకులు (leaders), అధికారులు చిక్కుకోవడం, కొందరు ఇంకా జైళ్లలోనే ఉండిపోవడం, వారికి బెయిల్ కూడా లభించకపోవడం వంటి పరిణామాలు ...
May 1, 2025 | 07:00 PM -
Amaravathi: అమరావతి పునర్నిర్మాణం: కార్మికుల కృషికి నివాళి..
అమరావతిలో (Amaravati) ప్రస్తుతం ఎటు చూసినా నిర్మాణ పనుల ధ్వని వినిపిస్తుంది. ఇది ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) కి ఓ అభివృద్ధి చిహ్నంగా మారుతోంది. ఇటీవలి కాలంలో ప్రారంభమైన నిర్మాణాల్లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొంటున్నారు. స్థానికులే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది కార...
May 1, 2025 | 06:50 PM -
YCP Stand: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..? మూడు రాజధానులకే కట్టుబడి ఉందా..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా ఉంటూ వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిని (Amaravati) రాజధానిగా ప్రకటించింది. భూసేకరణ, తాత్కాలిక నిర్మాణాలను చేపట్టింది. ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీ...
May 1, 2025 | 05:10 PM -
Amaravati: అమరావతి రీలాంచింగ్.. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఊపిరి..!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణ పనులు మరోసారి ఊపందుకోనున్నాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రూ.65,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ర...
May 1, 2025 | 04:24 PM -
YCP Leaders: కేసులు, బెయిళ్లు, పరారీలు..!! వైసీపీ నేతల్లో భయాందోళన..!!
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి (NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ (YCP) నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది నేతలు పోలీసులకు చిక్కకుండా పరారవుతున్నారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తుండగా, మరికొందరు తలదాచుకుని రహస్యంగా తిరుగుతున్నారు. పేర్ని నాని (Perni Na...
May 1, 2025 | 03:40 PM -
Caste Census: కులగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తేనె తుట్టెను కదిలిస్తోందా…?
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్త కులగణన (Caste Census) చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రభావం చూపనుంది. జనాభా లెక్కలతో పాటు కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం...
May 1, 2025 | 01:47 PM -
Y.S.Sharmila: మోడీ పర్యటనకు ముందు షర్మిల హౌస్ అరెస్ట్..
ఏపీ కాంగ్రెస్ పార్టీ (Andhra Pradesh) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)ను రాష్ట్ర పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాగానే అరెస్టు చేయాల్సి వస్తుందని విజయవాడ (Vijayawada) పోలీసులు ఆమెకు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. దీంతో షర్మిల ఇంటిలోనే ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పా...
April 30, 2025 | 09:32 PM -
AP Liquor Scam: వైసీపీ హయాంలో భారీ మద్యం దందా.. కోట్లాది కమీషన్ల గుట్టు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మద్యం స్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేస్తున్న విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం. మద్యం వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకున్నారని అధికారులు గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. మొదట్లో అంచనా వేసిన రూ.3,200 కోట్ల కంటే ఎక్కువగా క...
April 30, 2025 | 05:40 PM -
BRS-BJP: బీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై ఊహాగానాలు.. సాధ్యమేనా..?
తెలంగాణ రాజకీయ వేదికపై బీఆర్ఎస్ (BRS) అధినేత కె.చంద్రశేఖర్ రావు (KCR) తాజా వ్యవహారశైలి రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది. గతంలో బీజేపీని (BJP) గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా పర్యటించిన కేసీఆర్, ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలను పూర్తిగా తగ్గించేశారు. వరంగల్లో (Warangal) జరిగిన రజతోత్సవ సభలో బీజే...
April 30, 2025 | 05:26 PM -
Simhachalam: సింహాచలం ప్రమాదం.. రాజకీయ లబ్దికోసం పార్టీల ఆరాటం!?
విశాఖపట్టణంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద చందనోత్సవం (Chandanotsavam) సమయంలో గోడ కూలిన ఘటన ఏపీ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా గోడ కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ దుర్ఘటనపై వైఎస్ఆర్ క...
April 30, 2025 | 04:03 PM -
Group 1: గ్రూప్ 1 స్కాం.. పీఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ ఉచ్చు..?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 (Group 1) పరీక్షల్లో జరిగిన అక్రమాల ఆరోపణలు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వ్యవస్థల్లో సంచలనం సృష్టించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో ఈ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కీలక వ్యక్తిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయు...
April 30, 2025 | 01:50 PM -
RDT: ఆర్డీటీ సేవలపై కత్తి… కేంద్ర నిర్ణయంపై ఉద్యమం ఉద్ధృతం
అనంతపురం (Anantapuramu) కేంద్రంగా దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థకు విదేశీ నిధులను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఆర్డీటీ సంస్థ నిర్వహిస్తున్న అనేక సామాజిక, విద్యా, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి కార్యక్రమ...
April 30, 2025 | 11:54 AM

- Raja Saab: ఈ నెల 29న “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
- Upasana Konidela: ఢిల్లీలో బతుకమ్మ 2025 వేడుకకు గౌరవ అతిథిగా హాజరైన ఉపాసన కొణిదెల
- Ramcharan: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలు పూర్తి
- Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్ అక్టోబర్ 1న రిలీజ్
- Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Devara2: దేవర2 పై క్లారిటీ వచ్చేసిందిగా!
- Social Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..
- Chandrababu: చంద్రబాబు సారధ్యంలో పొలం బాట పట్టనున్న నేతలు..
- Lenin: లెనిన్ రిలీజ్ డేట్ పై తాజా అప్డేట్
- TDP: చంద్రబాబు 4.0 సర్కార్లో సమన్వయ లోపాలపై పెరుగుతున్న విమర్శలు..
