AP Politics: 2029కి అసెంబ్లీ సీట్ల పెంపు పై కేంద్రం తాజా క్లారిటీ..షాక్ లో కూటమి..
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక మలుపు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.2029 నుంచి అసెంబ్లీ స్థానాల పెంపు జరగబోతుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలూ ముందస్తుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ఈ ఊహాగానాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ...
July 28, 2025 | 02:06 PM-
Kavitha: కవితపై వేటుకు రంగం సిద్ధం..!?
భారత రాష్ట్ర సమితి (BRS)లో అంతర్గత సంక్షోభం తీవ్రమవుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేతృత్వంలోని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) సంస్థ కొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తోంది. బీఆర్ఎస్ నాయకత్వంతో సంబంధాలు ఒడిదొడుకుల్లో ఉన్న నేపథ్యంలో, కవిత తన సొంత రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు జాగ...
July 28, 2025 | 02:05 PM -
Lulu Mall: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు మెగా మాల్స్కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అమరావతి (Amaravati), విశాఖపట్నం (Visakhapatnam) వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు పునాదులు వేస్తోంది. ఈ దిశగా తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా, లులు గ్రూప్ (Lulu Group) సంస్థతో భాగస్వామ్యం కుదిరింది. రాష్ట్రంలోని రెండు ...
July 28, 2025 | 01:50 PM
-
Telangana Parties: తెలంగాణ పార్టీలకు పెరుగుతున్న తలనొప్పులు
తెలంగాణ రాజకీయ పార్టీలు (Telangana Political Parties) ప్రస్తుతం అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS), భారతీయ జనతా పార్టీ (BJP)లలో ఏర్పడిన అసంతృప్తులు, విమర్శలు, రాజీనామాలు ఈ పార్టీలకు సవాల్ గా మారాయి. ఈ అంతర్గత కలహాలను వీలైనంత త్వరగా పరిష్కరించుక...
July 28, 2025 | 01:04 PM -
Chandrababu: ఏపీలో గ్రంథాలయాల ఆధునీకరణకు నూతన చైతన్యం.. కొత్త డైరెక్టర్లకు బాధ్యతలు
ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు (Chandrababu) విద్య, పుస్తకాలపై ఆసక్తి చూపిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక కార్పొరేషన్లు, కమిషన్లకు నూతన నేతలను నియమించిన ప్రభుత్వం ఇప్పుడు గ్రంథాలయ పరిషత్కు కూడా డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు రాష్ట్రంలోని పఠన సంస్కృతి ప...
July 28, 2025 | 11:15 AM -
Gudivada Amarnath: పెట్టుబడుల కంటే అవినీతే ఎక్కువ.. చంద్రబాబు సింగపూర్ పర్యటనపై గుడివాడ ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) సింగపూర్ (Singapore) పర్యటన పై ఏపీ రాజకీయాలలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టి నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. టూర్ ప్రారంభమైన రోజే చంద్రబాబు భారత హైకమిషనర...
July 28, 2025 | 09:20 AM
-
Chandra Babu: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు వేదికగా మారుతున్న చంద్రబాబు సింగపూర్ ట్రిప్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇటీవల సింగపూర్ (Singapore) పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం కీలక సమావేశాలు నిర్వహించారు. ఆ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, అధికారులు, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే (Shilpak Ambule) తో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి అవసరమై...
July 28, 2025 | 09:15 AM -
Super Six: మహిళలకు ఉచిత బస్సు..విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం యూటర్న్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణంపై (Free bus scheme) ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో (Super six) ఒకటైన ఈ పథకం, వచ్చే ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. మొదట ఈ పథకం ఉమ్మడి జి...
July 28, 2025 | 09:10 AM -
Jagan: సమరభేరి యాత్ర..వైసీపీకి నూతన జోష్ నింపే జగన్ కొత్త ప్రణాళిక..
వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తిరిగి ప్రజల మధ్యకు రావాలన్న సంకల్పం చేసినట్టు తాడేపల్లి (Tadepalli) రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న జగన్, ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయం పట్ల ఆసక్తి చూపుతున్న...
July 28, 2025 | 09:00 AM -
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై పోరాటం మళ్లీ మొదలు ..హైకోర్టులో వాలంటీర్ల పిటిషన్..
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చకు కేంద్రంగా మారింది. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరాహి యాత్ర సమయంలో చేసిన ఆరోపణలు—వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లు (Volunteers) సేకరించిన వ్యక్తిగత సమాచారం కారణంగా సుమారు 30,000 యువతులు అదృశ్యమయ్యారని—తెలుగు రాష్ట్రాల...
July 27, 2025 | 06:50 PM -
Jagan: సంపద కన్నా అప్పులే పెరుగుతున్నాయి ..కూటమి పై వైఎస్ జగన్ విమర్శ..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై పులివెందుల (Pulivendula) ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) గంభీర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వంలో ఎలాంటి సంపద సాధించలేకపోయారని, బదులుగా అప్పుల భారం భారీగా పెరిగ...
July 27, 2025 | 06:45 PM -
Chandra Babu: కూటమి ప్రభుత్వంతో సామాజిక న్యాయం: రెండు లక్షల కొత్త పెన్షన్లకు మంజూరు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు కీలక అంశాలపై సమతుల్యంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సామాజిక భద్రతను బలంగా నిలబెట్టేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మద్దతు సంపాదిస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలో...
July 27, 2025 | 06:40 PM -
AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో వైసీపీ విజయసాయిరెడ్డిని మిస్ అవుతున్నారా?
వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan ) ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విద్య అసలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయన ఎక్కువగా బెంగళూరు (Bengaluru)లో ఉన్న తన నివాసంలోనే గడుపుతున్నారు. సాధారణంగా వారంలో నాలుగు రోజులు తాడేపల్లి (Tadepalli)కి...
July 27, 2025 | 06:30 PM -
Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎవరి బలం ఎంత..? దామాషా అంటే ఏంటీ..?
భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపధ్యంలో.. ఎవరు ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందనే దానిపై ఎన్నో ఊహాగానాలు నెలకొన్నాయి. ఎన్డియే, ఇండియా కూటమి ఏ వ్యూహాలు అనుసరిస్తాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగదీప్ ధంఖర్ రాజీనామా కారణంగా భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఇప్పటికే భారత ఎన్నికల కమిషన్ ఎన్నిక ...
July 26, 2025 | 08:42 PM -
Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రాసెస్ ఇదే, ఎలక్టోరల్ కాలేజి అంటే ఏంటీ..?
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ థన్కర్ రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత, భారత ఎన్నికల సంఘం (ECI) తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనితో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు..? అసలు ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఆయనను ఎవరు ఎన్నుకుంటారు? ఉపరాష్ట్రపతి ఎన్నికలలో...
July 26, 2025 | 08:33 PM -
India: భారత్ కు అమెరికన్ మహిళ ఫిదా, కానీ..
భారత్ లో పర్యటించే పర్యాటకులు ఇక్కడి ఎన్నో విషయాలను, తమ అనుభవాలను బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ఎన్నో పర్యాటక(Tourist places in India) ప్రదేశాలున్న ఉప ఖండం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇలా భారత్ కు వచ్చిన ఓ అమెరికన్(America) మహిళ తన అనుభవాలను వెల్లడించింది. తాను భారత్ ను ఎంతగానో ఇష్టపడుత...
July 26, 2025 | 08:05 PM -
Jagan: కాంగ్రెస్ పై జగన్ ఫోకస్.. ఇకనైనా లెక్కలు మారుతాయా?
జగన్ యాక్టివ్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి గల కారణాలపై లోతుగా పరిశీలన జరిపిన ఆయన, పార్టీకి పునర్వ్యూహరచన చేపడుతు...
July 26, 2025 | 06:40 PM -
Pawan Kalyan: పవన్ సార్ ఇచ్చిన మాట సంగతి ఏంటి..అంటున్న గిరిజనులు..
ఆంధ్రప్రదేశ్లోని ప్రజల్లో, ముఖ్యంగా గిరిజనుల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏ పని చేపట్టినా నిబద్ధతతో పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, హామీ ఇచ్చిన పనిని పూర్తి చేస్తారని ఆశాభావంతో గిరిజనులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి స...
July 26, 2025 | 06:30 PM

- TLCA: టీఎల్సీఏ 2026 కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ షురూ
- MATA: మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
- Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి
- Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?
- Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?
- Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!
- TANA: మినియాపాలిస్లో ఫుడ్ ప్యాకింగ్ కార్యక్రమం చేపట్టిన తానా నార్త్ సెంట్రల్ చాప్టర్
- GTA: జీటీఏ బతుకమ్మకు నార్త్ కరోలినాలో ప్రత్యేక గుర్తింపు
- Speaker – High Court: జగన్కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్ను హైకోర్టు ఆదేశించగలదా…?
- Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..
