- Home » Political Articles
Political Articles
YS Bharathi Reddy: వైసీపీలో భారతి రెడ్డి కీ రోల్కు రంగం సిద్ధం..!?
2024 ఎన్నికల్లో (2024 elections) ఓటమి తర్వాత వైసీపీ డీలా పడిన సంగతి తెలిసిందే. అయితే ఓటమిని జీర్ణించుకుని ఆ పార్టీ త్వరగానే బయటపడింది. వెనువెంటనే పార్టీ కేడర్ ను యాక్టివేట్ చేసింది. పలు కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టేందుకు ట్రై చేస...
September 22, 2025 | 10:17 AMModi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ బాదుడుతో పాటు హెచ్ 1 బి వీసా రూపంలో చార్జీలను లక్ష డాలర్లకు పెంచేసింది. ఇతర యూరప్ దేశాలు కూడా… వలసదారులంటూ వివిధ దేశాలప్రజలను బయటకు పంపిస్తున్నాయి. తమ దేశంలోని వారికి ఉద్యోగాలు రావాలంటూ ఆయా దేశాల్లో ఆందోళనలు పెరిగిపోయాయి.ఇతర దేశాలకు చెందిన ప్రజలపై దాడుల వరకూ వెళ్తు...
September 21, 2025 | 09:17 PMYS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, అసెంబ్లీ(Ap Assembly) సమావేశాలకు వెళ్లకపోవడం పై వైసీపీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు జగన్ కొంతకాలం పాటు అసెంబ్లీకి వెళ్లారు. అప్పట్లో ప్రతిపక్ష హోదా ఉండటంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కాలేదు. పాదయాత్ర కోసమే సమావేశాలకు దూరమయ...
September 21, 2025 | 07:55 PMGen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర ఎన్నికల సంఘంపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా.. ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని, ఓటు చోరీ జరిగిందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న...
September 21, 2025 | 07:40 PMCBI: లిక్కర్ కేసు సిబిఐకే..? చంద్రబాబు సంచలన నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న లిక్కర్ కుంభకోణానికి(Liquor Case) సంబంధించి, త్వరలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు బృందం ఈడి ఇటీవల విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో అక్కడి నుంచి ఏ పరిణామాలు ఉంటాయా అంటూ.....
September 21, 2025 | 07:30 PMTTD: దొంగతో రాజీ కుదుర్చుకుంటారా..? తిరుమల ఘటనపై రచ్చ..!!
తిరుమల పరకామణీలో (Parakamani) దొంగతనం వ్యవహారం ఇప్పుడు వైసీపీ (YCP), కూటమి (NDA) మధ్య రచ్చ రాజేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి (Bhuamana Karunakar Reddy) టీటీడీ (TTD) ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఓ ఉద్యోగి పలుమార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. దీనిపై టీటీడీ కేసు పెట్టింది. అయితే లోక్ అదాలత్ లో దీనిపై రాజీ కుద...
September 21, 2025 | 06:20 PMYCP: 24న వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోబోతోందా..?
ఆంధ్రప్రదేశ్ లో పునర్వైభవం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసిన ఆ పార్టీ, ప్రజల్లో తిరిగి ఆదరణ పొందేందుకు ప్రతిరోజూ ఏవో కార్యక్రమాలు చేపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల చెంతకు రాకుండా ఉండిపోయారు జగన్ (YS Jagan). కానీ ఇప్పుడు మా...
September 21, 2025 | 06:09 PMJagan: ‘యాత్ర-2’ కోసం ప్రభుత్వ నిధుల వినియోగ వివాదం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్నిసార్లు ఆశ్చర్యపరిచే ఘటనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం నిధుల వినియోగం విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తుంటాయి. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలనలో కొన్ని అంశాలు వెలుగులోకి రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి...
September 21, 2025 | 06:00 PMAP Bar Policy: గోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో బార్లకు ఆసక్తి లేని వ్యాపారులు – కొత్త పాలసీపై సందిగ్ధత..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బార్ల విధానంపై మరోసారి సమీక్ష ప్రారంభించింది. ఎక్సైజ్ శాఖ (excise department)జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో, అధికార వర్గాలు వ్యాపారులు వ్యక్తం చేస్తున్న సమస్యలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు ఎక్సైజ్ రిటైల్ టా...
September 21, 2025 | 05:45 PMPawan Kalyan: ప్రజల మధ్యకు పవన్ కళ్యాణ్.. ఎప్పుడో తెలుసా?
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దసరా పండుగ తర్వాత ప్రజల్లోకి రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ ఏడాది జూలై నెలలోనే ఆయన గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రకటించారు. పార్టీ తరఫున, అలాగే ప్రభుత్వ తరఫున చేస్తున్న పనులను నేరుగా ...
September 21, 2025 | 05:35 PMNaravaripalle: సౌరశక్తితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారావారిపల్లె..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) స్వగ్రామం నారావారిపల్లె (Naravaripalle) మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కోచ్ అవార్డు (Skoch Award)లో ఈ గ్రామం ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక...
September 21, 2025 | 05:30 PMModi: ఆత్మనిర్భర్ భారత్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.. హెచ్ 1 బి వీసా పెంపు వేళ మోడీ పిలుపు..
భారత్ ఇప్పుడు అత్యంత తీవ్ర, జఠిల సమస్యను ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్…భారత్ ను లొంగదీసుకునేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఓవైపు మోడీ తనకు మంచి మిత్రుడని..భారత్ మిత్రదేశం అంటూనే.. మరోవైపు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగ...
September 20, 2025 | 09:00 PMTTD: తిరుమల పరకామణిలో దొంగతనం… భాను ప్రకాష్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్..!
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) ఇవాళ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. తిరుమలలో హుండీ కానుకలు లెక్కించే విభాగం- పరకామణీలో (parakamani) 100 కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు ఆరోపించారు. వైసిపి (YSRCP) ప్రభుత్వ హయాంలో ఈ భారీ కుంభ...
September 20, 2025 | 05:00 PMYCP: వైసీపీని వీడే ప్రచారంపై ఎమ్మెల్యే మత్స్యలింగం క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ ఆసక్తిగా మారుతున్నాయి . ఇటీవల నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని (YCP ) వీడి టీడీపీ (TDP) , బీజేపీ (BJP) పార్టీలకు చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల తర్వాత ఇంకా పలువురు నేతలు పార్టీ మార్పుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం మరింత వేడెక్కింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ద...
September 20, 2025 | 04:45 PMJagan: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మళ్లీ యలహంకకి చేరిన జగన్..
వైసీపీ (వైసీపీ) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇటీవల తన రాజకీయ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఎక్కువ సమయం బెంగళూరు (Bengaluru) లోని యలహంక (Yelahanka) ప్యాలెస్ లోనే గడుపుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి....
September 20, 2025 | 04:30 PMChandrababu: మాచర్లలో వైసీపీపై విరుచుకుపడ్డ చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన దూకుడు కొనసాగిస్తున్నారు. నాలుగోసారి సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ప్రతి వేదికను అవకాశంగా మార్చుకుని ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఎన్నికలు దగ్గరలో లేని సమయంలోనే ప్రతిపక్షంపై తీ...
September 20, 2025 | 04:20 PMBonda Vs Pawan : పవన్పై బొండా ఉమ బురద జల్లుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలకు విపక్ష వైసీపీ హాజరు కావట్లేదు. అధికార కూటమిలో భాగస్వాములైన టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) సభ్యులు మాత్రమే సభకు హాజరవుతున్నారు. అయినా సభ్యులు ప్రభుత్వాన్ని, మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో...
September 20, 2025 | 12:58 PMPawan Kalyan: పవన్ కళ్యాణ్ మాటలతో మళ్లీ హాట్ టాపిక్ అయిన వివేకానందరెడ్డి హత్య కేసు..
వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య ఘటన ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరవలేని సంఘటనగానే మిగిలిపోతుంది. ఆయన సాధారణ వ్యక్తి కాదు. తన రాజకీయ కాలంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పని చేసి రాజకీయాల్లో విశేష అనుభవం సంపాదించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ర...
September 20, 2025 | 11:33 AM- Dashamakan: హరీష్ కళ్యాణ్ హీరోగా ‘దాషమకాన్’ టైటిల్ ప్రోమో విడుదల
- Vichitra: సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హార్రర్ త్రిల్లర్ చిత్రం ‘విచిత్ర ‘
- YCP: ప్రజాభిప్రాయం, పార్టీ సంక్షోభం..వైసీపీ ముందున్న కీలక సవాలు..
- YCP: భువనేశ్వరి పర్యటనపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం..అసలు నిజం ఏమిటి?
- Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా.. రమణ గోగుల మ్యూజిక్ జాతర!
- Premante: ‘ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్- ప్రియదర్శి
- Champion: ‘ఛాంపియన్’ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ బ్యూటీఫుల్ గ్లింప్స్ రిలీజ్
- Bunny Vas: పైరసీ వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు – బన్నీ వాస్
- Chaitanya Jonnalagadda: మేము ఊహించిన విజయమే “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు దక్కుతోంది – చైతన్య జొన్నలగడ్డ
- Panch Minar: ‘పాంచ్ మినార్’ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు- రాజ్ తరుణ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















