Navyandhra
Nara Lokesh: టెట్ తీర్పుపై ఉపాధ్యాయుల ఆందోళన ..రివ్యూ పిటిషన్ కు సిద్ధమైన ప్రభుత్వం
ఉపాధ్యాయుల టెట్ (TET) ఆందోళన మరోసారి విద్యా రంగంలో చర్చనీయాంశమైంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, 2010 అక్టోబర్ 23కు ముందు డీఎస్సీ (DSC) ద్వారా నియామకం పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయాల్సిందేనని ఆదేశాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మ...
October 28, 2025 | 07:50 PMRayapati Sailaja: రాయపాటి శైలజ నియామకంపై కూటమి మహిళా నేతల్లో అసంతృప్తి!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆ మధ్య కాలంలో మాత్రం కొద్ది పదవులు మాత్రమే నింపడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజకీయ శైలీకి అనుగుణంగానే ఇది కనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ పదవుల పంపిణీ విషయంలో సమయ...
October 28, 2025 | 07:09 PMPawan kalyan: పవన్ సైలెంట్ గేమ్ .. వ్యూహమా లేక సమయస్ఫూర్తినా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం (Deputy CM)పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిశ్శబ్ద వ్యూహం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇటీవలి పరిణామాలపై ఆయన ఎక్కడా వ్యాఖ్యానించకపోవడం రాజకీయంగా అనేక అర్థాలను రేకెత్తిస్తోంది. ఏ విషయంపైనా స్పందించకపోవడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవ...
October 28, 2025 | 06:30 PMChandrababu: జగన్.. చంద్రబాబు మధ్య అదే తేడా.. ఒకరు టైం బౌండ్ , మరొకరు ఫుల్ టైమ్..
ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి రాజకీయంగా మాత్రమే కాకుండా పరిపాలనా దృష్ట్యా కూడా ప్రధాన ఆధారం. అయితే, వారికీ వ్యక్తిగత జీవితం, విశ్రాంతి అవసరం ఉంటుందనేది సహజం. కానీ అందరూ ఆ సమయాన్ని ఒకేలా వినియోగించరు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయ...
October 28, 2025 | 06:15 PMJagan: మొంథా తుఫాన్ ప్రభావం.. రద్దయిన జగన్ కోటి సంతకాల ఉద్యమం..
ఏపీలో (Andhra Pradesh) మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తీర ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. ఈ తుఫాన్ ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిం...
October 28, 2025 | 03:29 PMChandrababu: లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్
October 28, 2025 | 02:17 PMShamshabad: శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన విమానాలు రద్దు
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ (Shamshabad) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
October 28, 2025 | 02:12 PMKakinada Port: కాకినాడ పోర్టుకు ప్రమాద హెచ్చరిక జారీ
మొంథా తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పోర్టులకు
October 28, 2025 | 02:07 PMTDP: ఇక్కడ రూలింగ్ పార్టీదే హవా.. ప్రశ్నించే వారే లేరా?
రాజకీయాల్లో పోటీ అనేది సహజం. చిన్న పార్టీలైనా తమ గుర్తింపుకోసం ప్రయత్నిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) ,గుంటూరు (Guntur) పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం వాతావరణం పూర్తిగా భిన్నంగా మారింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ (YCP) నుండి గణనీయమైన సవాల్ లేకపోవడ...
October 28, 2025 | 01:30 PMTDP: టీడీపీ ఫైర్బ్రాండ్స్ బైరెడ్డి శబరి – రెడ్డప్పగారి మాధవి.. పార్టీకి కొత్త శక్తి గా మారుతారా?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) లో కొత్త తరం నాయకులుగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఇద్దరు మహిళా నాయకులు..ఎంపీ బైరెడ్డి శబరి (Baireddy Shabari) మరియు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి (Reddappagari Madhavi). ఈ ఇద్దరూ కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా, ప్రజల సమస్యలపై స్పందించే దూకుడైన...
October 28, 2025 | 01:00 PMAtchannaidu: ఆందోళన వద్దు.. చంద్రబాబు నాయకత్వంలో విజయవంతంగా
మొంథా తుపాను నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. ముఖ్యమంత్రి
October 28, 2025 | 12:55 PMLiquor Scam: లిక్కర్ కేసులో సర్కారు నిర్ణయం కలకలం..సిట్ దర్యాప్తుకు వేగం..
ఏపీ (Andhra Pradesh) లో మద్యం స్కాం దర్యాప్తు మళ్లీ వేగం అందుకుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ వ్యవహారాన్ని మళ్లీ చర్చల్లోకి తెచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి (Kesireddy Rajasekhar Reddy) పై ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ...
October 28, 2025 | 12:45 PMmontha: ఏపీలో 233 మండలాలు, 44 మున్సిపాలిటీలపై ఎఫెక్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా (montha) తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ (Rayalaseema)
October 28, 2025 | 12:41 PMChandrababu: సహాయ చర్యల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే : చంద్రబాబు
జిల్లాల్లో తుపాను సహాయ చర్యల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. సీఎం జిల్లా
October 28, 2025 | 08:40 AMAshwini Vaishnav: ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.765 కోట్లతో
ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీం కింద దేశంలోని మూడు రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టులు ఏర్పాటుకు
October 28, 2025 | 08:35 AMAmaravati: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఎస్పీవీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ ( ఎస్పీవీ) ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
October 28, 2025 | 08:30 AMHigh Court: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ (Manavendranath Roy) ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో
October 28, 2025 | 06:56 AMJanasena: ఏపీ యూత్ మనసు గెలుచుకున్న పవన్..
జనసేన పార్టీ (Janasena Party) స్థాపన నుంచి ప్రజలలో, ముఖ్యంగా యువతలో, ఒక ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తరచూ పార్టీని విస్తరించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలుకాలేదు. అయినప్పటికీ, రా...
October 27, 2025 | 07:30 PM- ATA: ఆటా 19వ మహాసభల కిక్ ఆఫ్ ఈవెంట్ విజయవంతం
- The Great Pre Wedding Show: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరికీ నచ్చుతుంది – తిరువీర్
- Nara Lokesh: టెట్ తీర్పుపై ఉపాధ్యాయుల ఆందోళన ..రివ్యూ పిటిషన్ కు సిద్ధమైన ప్రభుత్వం
- Aaryan: : విష్ణు విశాల్ ‘ఆర్యన్’ తెలుగులో నవంబర్ 7న రిలీజ్
- US: అమెరికా షట్ డౌన్ ఎఫెక్ట్… ఎయిర్ ట్రాఫిక్ అస్తవ్యస్తం..!
- Moscow: పుటోనియం ఒప్పందం రద్దు… ట్రంప్ కు పుతిన్ చెక్..!
- TTD: వైకుంఠ ద్వారదర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం
- Rayapati Sailaja: రాయపాటి శైలజ నియామకంపై కూటమి మహిళా నేతల్లో అసంతృప్తి!
- BJP Strategy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ రాంగ్ స్ట్రాటజీ..!?
- Dacoit: అడివి శేష్ ‘డకాయిట్’ ఉగాది కానుకగా మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer


















