- Home » International
International
జీ20 శిఖరాగ్ర సదస్సులో ఆసక్తికర సంఘటన
బ్రెజిల్లోని రియో డి జనిరోలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడ ఓ ఆసక్తిరమైన సంఘటన చోటుచేసుకుంది. విదేశాంగ మంత్రి జైశంకర్ను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబి...
November 21, 2024 | 03:59 PMగయానా దేశాధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
గయానాతో గట్టి బంధానికి పునాదులు వేశామని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ ఇంధన భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఆ దేశం కీలక పాత్ర పోషించనుందని, దీర్ఘకాల ప్రయోజానాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపారు. బ్రెజిల్ నుంచి గయానాలోని జార్జ్టౌన్కు చేరుకున్న ప్ర...
November 21, 2024 | 03:56 PMలండన్ మరోసారి అగ్రస్థానంలో.. ప్రపంచంలోనే
ప్రపంచంలో అత్యుత్తమ నగరాల జాబితాలో వరసగా పదోసారి లండన్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత టాప్-10 స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ నిలిచాయి. 2025 ఏడాదికి సంబంధించిన టాప్-100 జాబితాలో అత్...
November 21, 2024 | 03:47 PMఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు .. పుతిన్ వినూత్న కానుక
ఉక్రెయిన్పై యుద్ధంలో భాగంగా రష్యాకు సైనిక సాయం చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు కానుక అందింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు కృతజ్ఞతతో ఓ ఆఫ్రికన్ సింహం, రెండు బ్రౌన్ ఎలుగుబంట్లు సహా 70 కి పైగా జంతువులను బహుమతిగా పంపారు. వీటిని ప్రత్యేక వ...
November 21, 2024 | 03:44 PMఅమెరికాలో బీభత్సం .. అంధకారంలో 6 లక్షల
వాషింగ్టన్, ఒరెగాన్ తదితర రాష్ట్రాలతో కూడిన వాయవ్య అమెరికా తీత్ర తుపాను ( బాంబ్ సైక్లోన్) బీభత్సం సృష్టిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా వాషింగ్టన్ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దసంఖ్యలో చెట్లు కూలిపోయాయి. కొన...
November 21, 2024 | 03:39 PMఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని.. వీటో చేసిన అమెరికా
గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్పై 2023, అక్టోబరులో జరిగిన దాడి సందర్భంగా హమాస్ బందీలుగా చేసుకున్న వారి తక్షణ విడుదలకు తీర్మానానికి సంబంధం లేకపోవడంతో అగ్రరాజ్యం తిరస్కరించింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వ...
November 21, 2024 | 03:37 PMఅమెరికాతో హాట్లైన్ వినియోగంలో లేదు : రష్యా
అమెరికా`రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన వేళ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన హాట్లైన్ వ్యవస్థ ఇప్పుడు వినియోగంలో లేదు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా, అమెరికా అధ్యక్...
November 21, 2024 | 03:36 PM500 మందిని భారతీయులను అక్రమంగా .. అమెరికాకు తరలించా
కెనడా సరిహద్దుల నుంచి నాలుగేళ్లలో 500 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు పంపించినట్లు రాజీందర్ సింగ్ (51) అనే మానవ స్మగ్లర్ అంగీకరించారు. దీనిద్వారా 4,00,000 డాలర్లకుపైగా సంపాదించానని వెల్లడించారు. 2022లో గుజరాత్కు చెందిన జగదీశ్ పటేల్ కుటుంబం అమెరికాలోకి అక్రమం...
November 21, 2024 | 03:33 PMAdani : అదానీపై అమెరికాలో కేసు.. జగన్ మెడకు చుట్టుకోబోతోందా..!?
అమెరికాలో అదానీ గ్రూప్ పై కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమవుతోంది. అదానీకి మోదీ ప్రభుత్వం మేళ్లు చేస్తోందని కాంగ్రెస్ మొదటి నుంచీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. ఇప్పటికైనా పార్లమెంట్ జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి అదానీపై విచారణ చేయాలని రాహు...
November 21, 2024 | 03:17 PMఉక్రెయిన్ దాడి వేళ కీలక పరిణామం
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు సైనిక సహాయం అందిస్తున్న ఉత్తర కొరియా ఆ దేశానికి మరిన్ని ఆయుధాలను పంపించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా తాజాగా వెల్లడించింది. ఇటీవల అమెరికా తయారీ క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల అదనపు ఫిరంగి వ్...
November 20, 2024 | 08:23 PMరష్యా రాయబారీ కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతున్న తరుణంలో రష్యా రాయబారి దెనిస్ అలిపోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో చర్చల విషయంలో ప్రస్తుతం సరైన పరిస్థితులు కనిపించడం లేదన్నారు. అయితే మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. ఉక్రెయిన్తో యుద్ధపరిష్కారానికి బ్రిక్స్&zwnj...
November 20, 2024 | 08:20 PMఆగమేఘాల మీద ఎంబసీని ఖాళీ చేసిన అగ్రరాజ్యం
ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా పేర్కొంది. కీవ్లో తమ దౌత్య కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అమెరికా వెల్లడిరచింది. ఈ నేపథ్యంలోనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. నవంబర్&z...
November 20, 2024 | 08:04 PMచైనా కంపెనీ వింత ప్రకటన
చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీని నుంచి బయటపడేందుకు అక్కడి పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన కాంటెస్ట్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. అందుకు వారికి...
November 20, 2024 | 08:02 PMఅయోవా రాష్ట్రంలోని జైల్లో అన్మోల్ బిష్ణోయ్
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని పొట్టవాట్టయ్ కౌంటీ జైలుకు తరలించారు. ఇతడిపై పంజాబ్, ముంబయి, ఢిల్లీలో దాదాపు 20 కేసులు ఉన్నాయి. మనీ లాండరింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చ...
November 20, 2024 | 08:00 PMBGT : కోహ్లీని ఊరిస్తున్న దిగ్గజాల రికార్డులు …?
గత కొన్నాళ్ళుగా పరుగులు చేయడానికి నానా అవస్థలు పడుతున్న భారత సీనియర్ ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ… ఆస్ట్రేలియా గడ్డపై ఏ రేంజ్ లో రాణిస్తాడు అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో… పలు రికార్డులు కోహ్లీ ముందు దాసోహం కావడానికి సిద్దంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో జరగనున్న సిరీ...
November 20, 2024 | 07:33 PMభారత్ దెబ్బకు తలపట్టుకున్న ఐసిసి…ఇప్పుడేం చేద్దాం…?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు టోర్నమెంట్ నిర్వహిస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వచ్చేది లేదు అంటూ భారత్ పట్టుదలగా ఉంది. అవసరమైతే టోర్నీ నుంచి తప్పుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నామని చెప్తోంది. ఇక హైబ్రీడ్ మోడల్ కు...
November 20, 2024 | 07:31 PMఅమెరికాలో ప్రమాదం.. మేడ్చల్ వాసి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్-2కు చెందిన ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ఆశ...
November 20, 2024 | 03:22 PMజీ20 గ్రూప్లో జో బైడెన్కు దక్కని చోటు!
జీ20 దేశాధినేతల గ్రూప్ ఫొటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, ఇటలీ ప్రధాని మెలానీలకు చోటు దక్కలేదు. బ్రెజిల్లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరైన విషయం తెలిసిందే. వారంతా సోమవారం సందడి చేస్తూ దిగిన గ్రూప్ ఫొటోలో ఈ ము...
November 20, 2024 | 03:10 PM- Eatala Rajender: మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ సంచలనం.. “మా బాస్ కేసీఆర్” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!
- GATeS: గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 2026 కార్యవర్గ ప్రకటన
- Anupama Parameswaran: లాక్ డౌన్ గురించి అనుపమ సైలెంట్ గా ఎందుకు?
- Pawan Kalyan: పవన్ మౌనం వెనుక అసలు కారణం ఏమిటో?
- Nara Lokesh: చిన్నారుల భవిష్యత్ కోసం డిజిటల్ కట్టడి..సోషల్ మీడియాపై లోకేశ్ ఆలోచన..
- Arava Sridhar: వ్యక్తిగత తప్పులు–పార్టీపై భారం.. వైరల్ అవుతున్న జనసేన ఎమ్మెల్యే వివాదం..
- AP Budget Session: ఎమ్మెల్యేల బాధ్యతపై బిల్లుకు రంగం సిద్ధం… ఏపీ అసెంబ్లీలో కీలక చర్చలు
- Revanth Reddy:హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి
- Danam Nagender: బీఆర్ఎస్ యాక్షన్ బట్టే నా రియాక్షన్ : దానం
- Esha Gupta: స్కై బ్లూ ఫ్రాకులో ఈషా స్టన్నింగ్ షో
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















