- Home » Community
Community
ఘనంగా టిఫాస్ సంక్రాంతి సంబరాలు
తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఎడిసన్లోని జాన్ ఆడమ్స్ మిడిల్ స్కూల్లో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు, పోటీలకు మంచి స్పందన వచ్చాయి. జానపద నృత్యాలు, బుర్రకథ, యక్షగానం, మల్ల...
February 16, 2024 | 11:36 AMవచ్చే నెలలో డల్లాస్ లో నాట్స్ తెలుగువేడుకలు
మార్చి 15, 16 తేదీల్లో వేడుకల నిర్వహణ అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మార్చి నెలలో డల్లాస్ లో తెలుగు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 15, 16 తేదీల్లో అలెన్ ఈవెంట్ సెంటర్( క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్) వేదికగా ఈ వే...
February 14, 2024 | 09:20 PMడల్లాస్ నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్కు మంచి స్పందన
అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసేలా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నాట్స్ డల్లాస్ విభాగం తాజాగా నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. మార్చి 15,16 తేదీల్లో నిర్వహించనున్న నాట్స్ తెలుగువేడుకలకు సన్నాహకంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. స్థానిక మ్యాక్ స్పోర...
February 14, 2024 | 09:07 PMకాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో భారతీయ కుటుంబం మృతి
అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ మాటెయోలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతంలోని బ్లాక్ నంబర్ 4100లో ఈ ఘటన చోటు చేసుకొంది. కేరళకు చెందిన ఆనంద్ సుజాత్ హెన్రీ (42), భార్య అలిస్ బెంజిగర్ (40), న...
February 14, 2024 | 07:52 PMవిజయవంతమైన ఎన్నారైవిఎ భారత్ సేవ 2024
అమెరికాలోని ఎన్నారై వాసవీ అసోసియేషన్ వారు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారత్ సేవ 2024 పేరుతో జనవరి 16 నుంచి జనవరి 27వ తేదీ వరకు 8 నగరాల్లో దాదాపు 16 రోజులపాటు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు పందిరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిర్విరామంగా సేవా కార్యక్ర...
February 14, 2024 | 07:33 AMఅమెరికాలోని చర్చిలో కలకలం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ చర్చిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. హ్యూస్టన్లో ఉన్న లేక్వుడ్ చర్చిలో ఈ ఘటన చోలు చేసుకుంది. పొడవైన రైఫిల్తో వచ్చిన నిందితురాలు చర్చిలో ఉన్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలు...
February 13, 2024 | 02:35 PMఅంబరాన్నంటిన నైటా రిపబ్లిక్ డే సంబరాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమాన్ని అబ్బురపరిచే రీతిలో బేత్ప్జా సీనియర్ కమ్యూనిటీ సెంటర్ లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అధ్యంతం కనులవిందుగా చిన్నారుల ఆటపాటలతో కోలాహలొంగా సాగింది. నైటా ప్రెసిడెంట్ వ...
February 13, 2024 | 09:37 AMఎన్నారైవిఎ ఆధ్వర్యంలో వాసవీ మాత ఆత్మార్పణ కార్యక్రమం
అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఎన్నారైవీఏ, అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న ఆ సంస్థ చాప్టర్స్ ఆధ్వర్యంలో వాసవీ ఆత్మార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవీ మాత త్యాగం, ధైర్యాన్ని గుర్తుచేసుకుంటూ వేలాది కుటుంబాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. వాసవీ మాత, మాతతోపాటుగా ఆత్మార్పణ చేసిన 102 గోత్రాల...
February 12, 2024 | 08:50 PM59వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో గత ఏడాది 8.7 లక్షల మంది విదేశీయులకు ఆ దేశ పౌరసత్వం లభించగా అందులో భారతీయులు 6.7 శాతం మంది ఉన్నారు. మొత్తం 59,100 మంది భారతీయులకు బైడెన్ ప్రభుత్వం అమెరికా పౌరసత్వాన్ని ఇచ్చింది. అమెరికా పౌరసత్వం పొందిన వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 1.10 లక్షల మంది (12.7 శాతం)తో మెక్సికన...
February 12, 2024 | 03:43 PMకాలిఫోర్నియా-నెవడా సరిహద్దులో ప్రమాదం
నైజీరియాలోని అతిపెద్ద బ్యాంకైన యాక్సెస్ బ్యాంకు సీఈవో హెర్బర్ట్ విగ్వే అమెరికాలో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దాదాపు 3 వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కూలడంతో అందులో ప్రయాణిస్తున్న హెర్బర్ట్ సహా ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు...
February 12, 2024 | 03:38 PMఅమెరికాలో ఘోర విషాదం
ఓ పసికందును ఊయలకు బదులుగా పొరపాటుగా ఓవెన్లో పడుకోబెట్టింది తల్లి. దీంతో ఆ చిన్నారి కాలిన గాయాలతో అక్కడిక్కడే మరణించింది. ఈ హృదయ విదారక ఘటన అమెరికా మిస్సౌరిలోని కాన్సాస్ నగరంలో జరిగింది. ఓ పసికందు ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన పోలీసులు వె...
February 12, 2024 | 03:35 PMఅమెరికాలో మరో ఘటన.. భారత సంతతి వ్యాపారవేత్తను
అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారు వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివేక్&z...
February 10, 2024 | 08:11 PMఇది తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవం : అనిల్ కూర్మాచలం
మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న దక్కడం చాలా సంతోషంగా ఉందని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, ఆర్తిక సంస్కరణల సృష్టికర్త అన్నింటికి మించి తెలంగాణ బ...
February 10, 2024 | 02:57 PMపీవీకి భారతరత్నపై మహేష్ బిగాల హర్షం
తెలుగు జాతి గర్వించదగ్గ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన పీవీ జయంతి శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడుగునా నిర్వహించిన మాజీ ప...
February 10, 2024 | 02:52 PMన్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేశ్ బల్సారా(46)ను నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. బల్సారా ఇదే కోర్టు మేజిస్ట్రేటుగా 2017 నుంచి పనిచేస్తున్నారు. ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణాసి...
February 10, 2024 | 02:31 PMబీజేపీ ప్రచారానికి 3 వేల మంది ఇండో అమెరికన్లు : అడపా ప్రసాద్
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మూడోసారి ఎన్నుకోవాలంటూ భారత ఓటర్లకు ఫోన్ కాల్స్ ద్వారా విజ్ఞప్తి చేసే కార్యక్రమాన్ని అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ రూపొందించింది. ఇందు కోసం 24కు పైగా బృందాలను నియమించింది. అలాగే భారత దేశం అంతటా బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి 3 వేల...
February 9, 2024 | 02:57 PMనాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలు – Saturday, Mar 16th, 2024
నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలు – ఇవి మనింటి వేడుకలు!! అందరూ ఆహ్వానితులే! ఇక ఆలస్యమెందుకు? పసందైన భోజనం, ఘనమైన కళా వైభవం, సుమధుర సంగీతం, అద్భుత నాట్య నైపుణ్యం, సినీతారల తళుకులు, వైవిధ్య విక్రయ కేంద్రాలకూ ఆత్మీయ ఆతిథ్యం పలుకుతోంది నాట్స్ డల్లాస్ చాప్టర్! పిల్లలూ, పెద్దలూ,...
February 9, 2024 | 12:13 PMఛార్లెట్లో టిటిఎ బోర్డ్ మీటింగ్… కన్వెన్షన్కు విరాళాలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) సీటెల్లో మే 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ ను పురస్కరించుకుని ఫిబ్రవరి 3వ తేదీ శనివారం, 2024న ఛార్లెట్లో బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిటిఎ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి ...
February 8, 2024 | 08:51 PM- Mowgli: మోగ్లీ టీజర్ అప్డేట్
- Peddi: ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో చికిరి సాంగ్
- Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ నవంబర్ 12న రిలీజ్
- SSMB29: ఈవెంట్ తోనే రికార్డు సృష్టిస్తున్న జక్కన్న
- Gatha Vaibhavam: “గత వైభవం” తెలుగులో గ్రాండ్ గా రిలీజ్
- Jigris: ‘జిగ్రీస్’ థియేటర్స్ లో కల్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది – జిగ్రీస్ టీం
- Vivek Ramaswamy: ఒహాయో గవర్నర్ పదవికి రామస్వామి పర్ ఫెక్ట్ : ట్రంప్..!
- Japan: భారీ భూకంపంతో జపాన్ విలవిల.. సునామీ హెచ్చరికలు జారీ..!
- 2024 తెలంగాణ టెలివిజన్ అవార్డుల కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- Mohan Bhagawat: మాది రాష్ట్రనీతి..రాజనీతి కాదన్న ఆర్ఎస్ఎస్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















