- Home » Bnews
Bnews
ఉద్యోగులకు డిస్నీ మరో షాక్.. 7 వేల మందికి ఉద్వాసన!
ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ మరోసారి ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. మూడో రౌండ్ తొలగింపులను షురూ చేసింది. ఈ నిర్ణయం అంతటా 2,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఖర్చులను తగ్గించే చర్యలో భాగంగా, కంపెనీ ఈ వారం తన స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్&zwn...
May 23, 2023 | 09:06 PMవాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్
మెసేజింగ్ యాప్ వాట్సాప్లో కొత్తగా ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. పొరపాటున తప్పుగా పంపిన సందేశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఈ మేరకు ఎడిట్ బటన్ ఫీచర్ను ప్రారంభించినట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. రాంగ్&...
May 23, 2023 | 03:13 PMఫేస్బుక్ కు షాక్… రూ.10,000 కోట్ల
మెటా (ఫేస్బుక్)కు గట్టి దెబ్బే తగిలింది. గోప్యతా అపరాధ రుసుము కింద 1.3 బిలియన్ డాలర్ల ( సుమారు రూ.10,000 కోట్ల) ను చెల్లించాలని మెటాను యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆదేశించింది. ఐరోపా వినియోగదార్ల డేటాను అమెరికాకు బదిలీ చేయడం అక్టోబరు కల్లా నిలిపేయాలనీ తెలిపింది. తమప...
May 23, 2023 | 03:10 PMభారత్ మార్కెట్ లోకి టెస్లా తయారీ కేంద్రం
భారతదేశంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని అమెరికా దిగ్గజం టెస్లా తీవ్రంగా యోచిస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశం తర్వాత మరుసటి రోజు మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి రాయితీ...
May 23, 2023 | 03:03 PMఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు… సెప్టెంబర్ 30 తర్వాత కూడా
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి తొందర పడొద్దని సూచించారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కోసం నాలుగు నెలల సమయం ఉందని తెలిపారు. నోట్ల మార్పిడి నేపథ్యంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చామని పే...
May 22, 2023 | 07:57 PMపుణె, చెన్నై, కోల్కతాల్లో.. డెలాయిట్ యూఎస్ కార్యాలయాలు
అత్యంత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కోసం అంతర్జాతీయ సంస్థలు చూస్తున్నాయని కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ యూఎస్ ఇండియా వెల్లడించింది. పుణె, చెన్నై, కోల్కతాల్లో 3 కొత్త కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, సైబర...
May 22, 2023 | 03:33 PMతెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ
తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. సాంకేతిక రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా చెప్పుకొనే బైన్ క్యాపిటల్కు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో అడుగుపెట్టనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ...
May 22, 2023 | 03:23 PMకూకట్ పల్లి నెక్స్స్ మాల్ లో సౌంద్ కొత్త కలెక్షన్స్ సిపి సి.వి ఆనంద్ భార్య లలితా ఆనంద్ ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో సినీ ఆర్టిస్ట్ చాదిని, సింగర్ సాహితీ చాగంటి టర్కీ జనరల్ కౌన్సిలెట్ ఇండియా మరియు మోడల్స్ పాల్గొన్నారు. కె పి హెచ్ బి లోని నెక్స్స్ లో 2nd ఫ్లోర్ లో ఉన్న సౌంద్ కలెక్షన్స్ లో స్ప్రింగ్ సమ్మర్ 2023 నూతన కలెక్షన్స్ ను నూతనంగా ఏర్పాటు చేశారు ఈ స్టోర్ ను ఆవిష్కరించారు. స్టోర్ ...
May 20, 2023 | 09:27 PMఏపీ ప్రభుత్వ నిర్ణయంపై … క్రెడాయ్ ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 నుంచి భూములు, స్థలాల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కెడ్రాయ్ అధ్యక్షుడు డి. రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే భవన నిర్మాణ రంగంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. కరోనా ఆ తర్వాత పరిణామాల వల్ల మరిన్ని ఇ...
May 20, 2023 | 08:00 PMరిషి సునాక్ కు షాక్ .. ఏడాది కాలంలో రూ.2 వేల కోట్లు
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన అర్ధాంగి అక్షత మూర్తి ఏడాది కాలంలో రూ.2,069 కోట్లు నష్టపోయారు. బ్రిటీష్ ప్రధాని పీఠం అలంకరించిన వారిలో అత్యంత సంపన్నుడు రిషి సునాక్. ఆయన భార్య అక్షత మూర్తి పేరిట కూడా భారీగా షేర్లు ఉన్నాయి. ఈ జంట బ్రిటన్ కుబేరుల జాబితాలో 275వ స్థానంలో...
May 20, 2023 | 03:16 PMపెద్దనోట్ల రద్దు-2
రెండు వేల నోటు రద్దు.. దేశ ఆర్థికవ్యవస్థకు చేటు చేస్తుందా? విశ్వగురు తీసుకుంటున్న నిర్ణయాలు శాపంగా పరిణమిస్తున్నాయా? పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి కోలుకుంటున్న దశలో.. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవనుందా? అవుననే అంటోంది విపక్ష కాంగ్రెస్. మోదీ నిర్ణయాలపై కాంగ్రెస్ , సీపీఐ ఎంపీలు తీవ్రంగా స్ప...
May 20, 2023 | 10:56 AMమెటాలో మళ్లీ లేఆఫ్స్ కలకలం… 6 వేల మందిపై
మెటా మరోసారి లేఆఫ్స్కు తెగబడింది. మెటా భేటీలో కొలువుల కోతపై కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ ఉద్యోగులకు ఈ విషయం స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఏడాది మేలో తదుపరి దశ లేఆఫ్స్ ఉంటాయని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఇటీవల ప్రక...
May 19, 2023 | 09:33 PM2 వేల నోట్ల పై… ఆర్ బీఐ కీలక నిర్ణయం
రూ.2 వేల నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకోనుంది. రూ.2 వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30...
May 19, 2023 | 09:08 PM1,100 ఏళ్లనాటి బైబిల్ కు … రూ.314 కోట్లు
కోడెక్స్ సాసూన్ అనే హీబ్రూ బైబిల్ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిల్లలో ఒకటి. 1,100 ఏళ్లనాటి ఈ బైబిల్ను న్యూయార్క్లో అమ్మకానికి పెడితే రూ.314 కోట్ల ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని ని...
May 19, 2023 | 03:34 PMహైదరాబాద్ లో ఆక్యుజెన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం
అమెరికాకు చెందిన బయెటెక్ సంస్థ ఆక్యుజెన్ రూ. వెయ్యి కోట్లతో హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనుంది. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది. సంస్థ చైర్మన్, సీఈవో ముసునూరి శంకర్, పరిశోధన విభాగాధిపతి అరుణ్ ఉపాధ్యాయ్, భారత విభాగ...
May 19, 2023 | 03:21 PMతెలంగాణలో రూ.3 వేల కోట్లతో మెడ్ట్రానిక్స్ పెట్టుబడులు
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో మెడ్ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 3 వేల కోట్లతో హైదరాబాద్లో మెడికల్ డివైజెస్ ఆర్&zwnj...
May 18, 2023 | 08:57 PMఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
భారతీయ రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు చేదువార్త. 2023-23 ఆర్థిక సంవత్సరం క్యూ 4లో తన ఉద్యోగులకు సగటున 60 శాతం వేరియబుల్ వేతనాన్ని అందజేయనుంది. ఆర్థిక మాంద్యం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఐటీ మేజర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రె...
May 18, 2023 | 08:43 PMఇండియాపై అమెరికా మాంద్యం ఎఫెక్ట్
మాంద్యం, ద్రవ్యోల్బణం సమస్యలతో సతమతమవుతున్న అమెరికాను..మరో భయం వేధిస్తోంది. అదే ఆర్థిక దివాళా…డెమొక్రాట్లు, రిపబ్లికన్ల వైరం ఫలితంగా ప్రభుత్వానికి డబ్బుల కటకట ఏర్పడింది. గతంలో చాలాసార్లు అప్పు పరిమితి పెంపునకు విపక్షం సహకరించగా.. ఈసారి మాత్రం రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. ఖర్చులు త...
May 18, 2023 | 05:16 PM- Shani Trayodashi: శివ-కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన శని త్రయోదశి.. ఏలినాటి శని ప్రభావం తగ్గాలంటే!
- Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కల్యాణ్ ఉదారత.. విశాఖ జూలో రెండు జిరాఫీల దత్తత!
- Artificial Intelligence: 2008 మాంద్యం కంటే భయంకరమైన సంక్షోభం.. ఏఐ ముప్పుపై సంచలన నివేదిక!
- Jr NTR: ఎన్టీఆర్ పేరు, బిరుదులను వాడితే ఇక జైలుకే.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
- Fauji: రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఫౌజీ’ దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- Jana Nayagan: కేసు విరమించుకోవాలనే ఆలోచనలో జన నాయగన్ నిర్మాతలు
- ACB: ఏసీబీ సోదాల్లో హోంగార్డు అక్రమాస్తుల గుట్టు రట్టు.. మొత్తం ఎంతంటే!
- AP Liquor Scam: చెవిరెడ్డికి బెయిల్.. కెసిరెడ్డికి జైల్..!!
- Eatala: కేసీఆర్కు ఈటల దగ్గరవుతున్నారా? ‘బాస్’ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటి?
- Eatala Rajender: “మా బాస్ కేసీఆర్”: ఈటల సంచలనం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















