- Home » Bnews
Bnews
హైదరాబాద్లో అమెరికన్ సంస్థ 1200 కోట్ల పెట్టుబడులు
వైద్య పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్ట్రానిక్ సంస్థ హైదరాబాద్లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. అమెరికా అవతల తన అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్లో స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకుగాను రానున్న ఐదేండ్లలో రూ.1200 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు...
August 11, 2020 | 09:21 PMబిలీయనీర్గా మారిన టిమ్ కుక్
యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇప్పుడు బిలీయనీర్గా మారారు. ఐఫోన్ తయారీదారుడు అన్ని గత రికార్డులను బ్రేక్ చేశారు. యాపిల్ కంపెనీ విలువ ప్రస్తుతం 1.84 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇక టిమ్ కుక్ ఆస్తులు.. బిలియన్ల డాలర్లు దాటింది. దీంతో ఆయన అధికారికంగా బిలియనీర...
August 11, 2020 | 01:34 AMటిక్టాక్ పై ట్విట్టర్ కన్ను!
భారత్, అమెరికాలలో నిషేధానికి గురయిన టిక్టాక్ యాప్పై మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కన్నుపడింది. అమెరికాలో కార్యకలాపాల కోసం టిక్టాక్ కొనుగోలు ఆసక్తిని టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్కు ట్విట్టర్ తెలియజేసిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద...
August 9, 2020 | 09:19 PMపాలసీబజార్పై గూగుల్ ఆసక్తి
భారత్లో అమెరికా టెక్నాలజీ దిగ్గజాల కొనుగోళ్ల వేట కొనసాగుతోంది. ఈ మధ్యనే జియో ప్లాట్ ఫామ్స్లో వాటా కొనుగోలు చేసిన గూగుల్.. తాజాగా మరో కంపెనీలో పెట్టుబడులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. ఆన్లైన్ బీమా సేవల ప్లాట్ఫామ్ పాలసీబజార్ డాట్ కామ్&z...
August 8, 2020 | 11:15 PMప్రపంచ కుబేరుల్లో ముకేశ్ నాలుగో స్థానం
భారతీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అధిపతి నాల్గవ స్థానానికి ఎగబాకారు. టాప్-500 బిలియనీర్లతో విడుదలైన ఈ తాజా జాబితాలో ముకేశ్ సంపద 80.6 బిలియన్&zwj...
August 8, 2020 | 11:13 PMహైదరాబాద్ లో యూఎస్ కు చెందిన పీడీఐ టెక్నాలజీ సంస్థ
అమెరికాకు చెందిన మరో టెక్నాలజీ సేవల సంస్థ పీడీఐ భారత్లో తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాన్ని రాష్ట్ర శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు హైదరాబాద్కు వి...
August 7, 2020 | 08:38 PMభారత్ మార్కెట్ లో వైట్ వెస్టింగ్ హౌస్
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కన్స్యూమర్ అప్లయెన్సెస్ అండ్ వైట్వెస్టింగ్ హౌస్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. రూ.300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడంతో పాటుగా అమెజాన్ డాట్ ఇన్పై సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను సంస్థ ఆవిష్కరించింది. త్వరల...
August 5, 2020 | 07:36 PMమైక్రోసాఫ్ట్ చేతికి టిక్టాక్!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్టాక్ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సెప్టెంబర్ 15 కల్లా చర్చలన్నీ పూర్తి కావొచ్చని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి అభ్యంతరాలను మైక్రోసాఫ్ట్ అర్థం చేసుకుందని, సమాచార భద్రతకు లోబడి, అమెరికాకు...
August 3, 2020 | 10:14 PMచైనాకు శాంసంగ్ భారీ షాక్
టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. సుజోవోలోని తన ఆఖరి ఫ్యాక్టరీ నుంచి కూడా కంప్యూటర్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్న 1700 మంది కార్మికుల్లో సగం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే, ఫ్యాక్టరీలో ఉత్పత్త...
August 1, 2020 | 11:14 PMప్రపంచంలో యాపిల్ నెం.1
ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా యాపిల్ అవతరించింది. గత త్రైమాసికానికి అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్లో యాపిల్ షేరు ధర ఏకంగా 7 శాతంపైగా ఎగబాకి 412.37 డాలర్లకు చేరుకుంది. తద్వారా, కంపెనీ మార్కెట్ విలువ 1.762 లక్షల కోట్ల డ...
July 31, 2020 | 08:37 PMరిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ను దాటేసి… ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చముర సంస్థగా ఆవిర్భవించింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలైన డిజిటల్, రీటైల్ వ్యాపారాలు దూకుడుగా ఉండటంతో ఈ కంపెనీ మార్కెట్ వి...
July 27, 2020 | 02:13 AMరిలయన్స్ రిటైల్లో అమెజాన్కు వాటా!
రిలయన్స్ రిటైల్లో అమెజాన్కు 10 శాతం వాటాపై అంచనాలు 5 శాతం జంప్చేసిన ఆర్ఐఎల్ షేరు రూ. 2161 వద్ద సరికొత్త గరిష్టానికి రూ. 14 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్ విలువ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రిటైల్ విభ...
July 23, 2020 | 09:31 PM‘మిలియన్ స్టార్స్ రిజిల్ ప్రోగ్రామ్’ ను ఆవిష్కరించిన రిజిల్
భారతదేశంలో టిక్ టాక్ ను నిషేధించడంతో, కోట్లాది మంది భారతీ య టిక్ టాక్ క్రియేటర్ల పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో షార్ట్ వీ డియోలకు నిలయంగా మారేందుకు పలు భారతీయ వీడియో ప్లాట్ ఫామ్ లు ప్రయత్నిస్తున్నా యి. అయితే, ఒక్కటి మాత్రం తన నాణ్యత మరియు క్రియేటర్ ఇన్షియేటివ్స్ తో మిగిలిన ...
July 19, 2020 | 10:55 PMOPPO India salutes the COVID-19 change-makers
OPPO India, the leading global smart device brand, today announced a new initiative to honor the unsung heroes of Covid-19. Under this initiative, named “Salute to the Ultimate 120 with the Power of Change”, OPPO India will showcase 120 Covid-19 innovators from all domains of life on ...
July 16, 2020 | 10:44 PMవచ్చే ఏడాది జియో 5జీ?
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమ కంపెనీ 5జీ సిస్టంను సిద్ధం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించారు. బుధవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 5జీ వ్యవస్థను దేశంలో విడుదల చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడి...
July 15, 2020 | 02:00 AMIBIS Hotels forays into co-working space with work@ibis
Keeping in step with the needs of professionals and businesses working from home amid the COVID-19 crisis, ibis India introduces Work@ibis. Available across all its properties in India, this new offering provides a safe, alternative working space to individuals and organizations looking to work r...
July 14, 2020 | 11:22 PMభారత్ లో వచ్చే 5-7 ఏళ్లలో రూ. 75,000 కోట్ల గూగుల్ పెట్టుబడులు – సీఈవో సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించింది. వచ్చే 5-7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం గూగుల్ ఫర్ ఇ...
July 14, 2020 | 06:11 PMప్రపంచ బ్యాంక్లకు రూ.1.60 లక్షల కోట్ల నష్టం
కరోనా వైరస్ ప్రభావం వల్ల 2021 ముగింపు నాటికి ప్రపంచ బ్యాంక్లకు మొత్తంగా 2.1 ట్రిలియన్ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ ఎస్అండ్పి అంచనా వేసింది. ప్రస్తుత ఒక్క ఏడాదిలోనే రూ.1 లక్ష కోట్ల మేర కోల్పోయే అవకాశం ఉందని ఓ ర...
July 10, 2020 | 09:30 PM- WTITC: డబ్ల్యూటిఐటిసి పాలక మండలిలోకి శ్రీధర్ గోనేపల్లి
- Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థాన వేడుక కార్యక్రమాన్ని నిర్వహించనున్న స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్
- Chandrababu: వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
- Pooja Bedi: ఎన్టీఆర్ గొప్పదనాన్ని బయటపెట్టిన పూజా బేడీ
- Tollywood: క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు.. బాలయ్య కోసం ఈ డైరెక్టర్ పవర్ఫుల్ స్క్రిప్ట్!
- India-US: అమెరికాతో ట్రేడ్ డీల్.. భారత్ కు బిగ్ బూస్ట్..!
- BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
- Sai Pallavi: ఇకపై సాయి పల్లవి క్రేజ్ తట్టుకోవడం కష్టమే
- The Paradise: ది ప్యారడైజ్ భారీగా పెరిగిపోతున్న బడ్జెట్
- Tollywood: ఆ సంచలన డైరెక్టర్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















