- Home » Usapolitics
Usapolitics
వారి ఒప్పందం కోసం చైనా ప్రయత్నం : జో బైడెన్
తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్న తాలిబన్లకు చైనా నుంచి నిధులు వెళ్లడంపై ఆందోళన చెందుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ చైనాకు నిజమైన సమస్యలు తాలిబన్ల తోనే వస్తాయి. అందుకనే వారు తాలిబన్లతో ఒప్ప...
September 9, 2021 | 03:17 PMతాలిబన్ ప్రభుత్వం పై అమెరికా ఆందోళన
తాలిబన్లు ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వంపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధానిని చేశారని, అమెరికా ప్రకటించిన తీవ్రవాద జాబితాలోని మరో వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని పేర్కొంది. కొత్త ప్రభుత్వ జాబితాలో తమ ప్రత్యర్థులకు ఎలాంటి సయోధ్య ప్రతి...
September 9, 2021 | 03:04 PMఆ సమావేశం హిందువులకు వ్యతిరేకమే- సెనెటర్ నీరజ్అంతానీ
అమెరికాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ‘డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ’ సమావేశంపై ఒహాయో స్టేట్ సెనేటర్ నీరజ్ అంతానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా హిందూ వ్యతిరేక సమావేశమే అంటూ ఆయన తేల్చిచెప్పారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న హిందువులపై ఒక నీచమై...
September 7, 2021 | 01:06 PMశరణార్థులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త
అఫ్గానిస్తాన్ను వదిలి అమెరికాలో కాలుపెట్టిన అఫ్గాన్ శరణార్థులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 50 వేల మంది అఫ్గానిస్థాన్ పౌరులు అమెరికాకు వచ్చినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ అల్జెండ్రో మార్కోస్ తెలిపారు. వారిని అన్ని విధాలుగా ఆదు...
September 6, 2021 | 03:00 PM20 ఏళ్ల మిలిటరీ ఆపరేషన్ ముగిసింది
అఫ్ఘానిస్థాన్లో తమ దేశం చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికన్ల మరిన్ని ప్రాణాలు పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ సమర్థించుకున్నారు. మిలటరీ లోని అన్ని విభాగాల జాయింట్ చీఫ్స్ సిఫారసు మేరకే ఆగస్టు 31కి అక్కడి నుంచి తమ ద...
September 1, 2021 | 02:57 PMబైడెన్ సర్కారుపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించిన తీరు చాలా అసమర్ధంగా ఉన్నదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఆప్ఘన్ గడ్డపై 20 ఏండ్ల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా బలగాల చిట్టచివరి విమానం కాబుల్ నుంచి బయలుదేరి అగ్రరాజ్యానికి చేరుకుంది. ఈ నేపథ్యం...
August 31, 2021 | 08:25 PMలుసియానా, మిసిసిపీ పై విరుచుకుపడ్డ హరికేన్
అమెరికాను ఐదా హరికేన్ వణికిస్తోంది. లుసియానా, మిసిసిపీ రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే లుసియానా రాష్ట్రం దక్షిణ తీర ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుముద్ర తీర, నదీ పరివాహక ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది....
August 31, 2021 | 03:20 PMవారిని విడిచిపెట్టం : జో బైడెన్
కాబూల విమానాశ్రయం వెలుపల జరిగిన వరుస ఉగ్రపేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. పేలుళ్ల కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతికారం తప్పదని హెచ్చరించారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరణించిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి మరీ మ...
August 28, 2021 | 02:54 PMకాబూల్ కు వెళ్లిన అమెరికా ఎంపీలు
అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు కాబూల్ విమానాశ్రయాన్ని సందర్శించారు. ముందస్తు సమచారం ఇవ్వకుండా వీరిద్దరూ కాబూల్ కు వెళ్లడంపై అమెరికా విదేశాంగ శాఖ, సైన్యం అగ్రహం వ్యక్తం చేశాయి. సెథ్ మౌల్టన్ (డెమోక్రాట్), పీటర్ మీయర్ (రిపబ్లికన్)లు ప్రతినిధుల సభకు ప్రాతి...
August 27, 2021 | 01:54 PMబలగాల తరలింపుకు గడువు లేదు.. 31 తర్వాత కూడా
ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల తరలింపు గడువుపై అగ్రరాజ్యం అమెరికా సృష్టతనిచ్చింది. పౌరులతో పాటు ఆప్ఘన్ వాసుల తరలింపునకు గడువేమీ లేదని చెప్పింది. ఈ నెల 31 తర్వాత కూడా తరలింపు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘన్&zw...
August 26, 2021 | 07:42 PMతాలిబన్ లు సహకరిస్తేనే గడువులోగా : జో బైడెన్
అఫ్గాన్ నుంచి విదేశీయులు, శరణార్థులను ఈ నెల 31లోగా బయటకు తరలించేందుకు తాము కృషి చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. శ్వేతసౌధంలో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ అయితే తాలిబన్లు సహకరిస్తేనే గడువులోగా ఆ చర్యలు పూర్తవుతాయని పేర్కొన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తు...
August 26, 2021 | 07:03 PMజో బైడెన్ కీలక నిర్ణయం… 31 కల్లా ముగించాల్సిందే
అఫ్ఘనిస్థాన్లో అమెరికా పౌరులు, అఫ్ఘన్ మిత్ర దేశాలకు చెందిన ప్రజలు ఖాళీ చేయించడానికి గడువును ఆగస్టు 31 తర్వాత పొడిగించరాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించినట్లు ప్రభుత్వంలో అధికారి ఒకరు తెలిపారు. తన జాతీయ భద్రతా బృందంతో చర్చించిన తర్వాత బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గడ...
August 25, 2021 | 02:48 PMఎక్కడ ముప్పు ఉందో.. అక్కడే దృష్టి : జో బైడెన్
తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు వాటిని నియంత్రించడానికే తాము ఆప్ఘన్ నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. ఆ దేశం నుంచి దళాలను వెనక్కి రప్పించి, ముందు ఎక్కడ ఎక్కువ ముప్పు ఉందో అక్కడే దృష్టి పెడుతున్నామని తెలి...
August 21, 2021 | 02:33 PMత్వరలో బూస్టర్ డోసులు : జో బైడెన్
త్వరలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ప్రకటించారు. వచ్చే నెలలో దేశంలో పెద్దలందరికి బూస్టర్ డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని బైడెన్ తెలిపారు. డెల్టా వేరియంట్ వంటి కొత్త కరోనా వైరస్లు బయటపడుతుండటంతో పెద్దలం...
August 20, 2021 | 03:01 PMఅక్కడే తమ బలగాలు… అవసరమైతే అదనంగా
అఫ్గానిస్తాన్లో ఉన్న తమ దేశస్తులందరి తరలింపు పూర్తి అయ్యేంత వరకు అక్కడే తమ బలగాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అవసరం అయితే అదనపు బలగాలు కాబూల్కు పంపిస్తామన్నారు. అక్కడి గందరగోళ పరిస్థితులను నివారిస్తామన్నారు. కాబూల్ నుంచి అమెరికా బలగాల తరలింపునకు 31 డెడ్&z...
August 20, 2021 | 02:52 PMన్యూయార్క్ కు రావొద్దు… ప్రపంచ దేశాల నేతలకు అమెరికా కబురు
ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వ సభ్య సమావేశం వచ్చే నెలలో అమెరికాలో నిర్వహించనున్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉండటంతో అక్కడికి 150 కి పైగా ప్రపంచ దేశాలకు చెందిన ముఖ్య నేతలు ప్రసంగించేందుకు తరలిరానున్నారు. ఇంతమంది అగ్ర నేతలు, వారి సహాయగణం న్యూయార్క్ కు చేరుకుంటే కరోనా మరింత విజృంభిస్తుందని ...
August 20, 2021 | 02:47 PMవచ్చే వారం జో బైడెన్, బోరిస్ భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వచ్చే వారం భేటీ కానున్నారు. వర్చువల్ సమావేశం నిర్వహించాలని ఇద్దరు నేతలు నిర్ణయించినట్లు శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్ నుంచి తమ పౌరులను, యుద్ద ప్రయత్నంలో సహకరించిన అఫ్గాన్ జాతీయు...
August 19, 2021 | 02:56 PMతాలిబన్ లకు అగ్రరాజ్యం భారీ షాక్!
తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఎవ్వరి మీదా ప్రతీకార చర్యలు లేవు. తమ నాయకుడి ఆదేశాల మేరకు అందరిని క్షమించేశాం. అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామంటూ ప్రకటించిన తాలిబన్ ల దూకుడుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ బ్రేకులు వేసింది. తాలిబన్ లకు దక్కకుండా నిధులను స్తంభ...
August 18, 2021 | 08:06 PM- AP Farmers: అటు పవన్… ఇటు జగన్… కానీ రైతు భవిష్యత్తు భరోసా ఎవరిది?
- 16 Rojula Pandaga: సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా ’16 రోజుల పండగ’
- Pawan Kalyan: పల్లె పండుగలో వైసీపీ పై పవన్ ఘాటు విమర్శలు..
- The Pet Detective: ‘ది పెట్ డిటెక్టివ్’ నవంబర్ 28 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
- Jagan: అభిమానం పేరిట అల్లర్లు: వైసీపీ శ్రేణుల అదుపు తప్పిన హంగామా..
- Amaravati: అమరావతికి కేంద్రం రక్షణ..! చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..!!
- Nara Lokesh: జగన్ ఏఐ వీడియో పై లోకేష్ వైరల్ స్పందన..
- #NBK111: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని #NBK111 గ్రాండ్ గా లాంచ్
- Dammalapati: ఏపీ అడ్వొకేట్ జనరల్పై చంద్రబాబు అసంతృప్తి..?
- Justice Gavai: ‘నేను హిందూ వ్యతిరేకిని కాదు’.. ఆరోపణలను ఖండించిన మాజీ సీజేఐ గవాయ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















