- Home » Funds
Funds
‘జగనన్న వసతి దీవెన’ నిధులను విడుదల చేసిన సీఎం జగన్
ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, అందుకే తాము విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాలని, చదువుకు పేదరికం అడ్డు కాకూడదని స్పష్టం చేశారు. ‘‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతా...
April 28, 2021 | 03:11 PMఈ సంక్షేమాన్ని జగన్ కట్టడి చేస్తారా…?
2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత చాలా వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను బలంగానే అమలు చేస్తూ వస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగింది. వాస్తవానికి ప్రజలకు సంక్షేమ కా...
February 24, 2021 | 10:59 PMపోలవరం ప్రాజెక్టుపై కేంద్రం సృష్టత…..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సృష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలపై సమాచార హక్కుచట్టం కింద దాఖలు చేసిన ఆర్జీకి కేంద్రం సమాధానమిచ్చింది. విజయవాడకు చెందిన సౌరబ్ఖమర్ ఈ ఆర్జీ దాఖలు చేశారు. ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే ...
October 26, 2020 | 01:58 AMకడప స్టీల్ కు రూ.50 కోట్లు విడుదల
వైఎస్సార్ జిల్లాలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ (ఏపీహెచ్ఎస్ఎల్) పేరుతో నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారానికి రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉక్కు కర్మాగారంలో భాగస్వామిగా ఎంపిక చేయడం, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం ర...
September 21, 2020 | 09:26 PMమధ్యాహ్న భోజనం కోసం రూ.7 కోట్ల 11 లక్షల సేకరణ
అక్షయ పాత్ర ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకొంది. భారత్లోని పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఆ సంస్థ అమెరికాలో ఆన్లైన్ ద్వారా రూ.7 కోట్ల 11 లక్షల విరాళాలను సేకరించింది. వర్చువల్ గాలా- టెక్నాలజీ ఫర్ చేంజ్ పేరుతో అక్షయ పాత్ర సంస్థకు చెందిన టెక...
August 2, 2020 | 09:04 PMప్రాజెక్టుల నిధుల సమీకరణ అంశంపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమీక్ష
నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టిఎంసిని తరలించే పనులతో పాటు, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల...
July 21, 2020 | 02:45 AMకేంద్ర ఆర్థిక మంత్రితో బుగ్గన భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో ఆంధప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ జరిపారు. ఈ భేటీలో ఆంధప్రదేశ్కు సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు, జీఎస...
July 10, 2020 | 01:39 AMఉద్దీపన నిధులను ఎవరికిచ్చారో చెప్పని ట్రంప్ సర్కార్
కరోనా నేపథ్యంలో ఉద్దీపన చర్యలతో పేరుతో అమెరికాలోని ట్రంప్ సర్కార్ దేశంలోని పన్ను చెల్లింపుదారుల సొమ్మును కార్పొరేట్లకు కట్టబెడుతోంది. అయితే ఆ సొమ్మును ఎవరికి ఎంత ఇచ్చారన్న దానిపై కార్పొరేషన్ల పేర్లను బయటకు వెల్లడించేందుకు ప్రభుత్వం సముఖత వ్యక్తం చేయడం లేదు. ఇందుకు సంబంధించిన సమాచారం యాజ...
June 14, 2020 | 10:20 PMనా డ్రెస్ ఎవరి సొంతం అవుతుందో!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని కట్టడి చేసేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే.. లాక్&zwnj...
May 16, 2020 | 08:54 PMజియోలో మరో భారీ పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని రిలయన్స్ జియో విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్ కంపెనీతో మరో మెగా ఒప్పందానికి సన్నద్ధ...
May 8, 2020 | 01:39 AM- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
- Funky: ‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం
- Husharu Pittalu: ‘హుషారు పిట్టలు’ రియలిస్టిక్గా అనిపించే యూత్ఫుల్ చిత్రం: నిర్మాత డి.సురేష్బాబు
- Ambati Rambabu :అంబటి రాంబాబుకు షాక్ మీద షాక్.. లక్కీ డ్రా’తో మళ్ళీ రిమాండ్!
- Whatsapp: వాట్సాప్ కు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా..!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ మూవీ నచ్చుతుంది – మానస వారణాసి
- Vote Counting Tension: మున్సిపల్ వార్.. విజయం మాదే’ అంటూ పార్టీల ధీమా, రేపే అసలైన క్లైమాక్స్!
- Nara Lokesh: లోకేష్ ను చూసి షాక్ అయిన ఎమ్మెల్యేలు..!
- Rohith Sharma: వన్డే కెరీర్ పైరోహిత్ సంచలన కామెంట్స్..!
- YS Sharmila: జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()









