- Home » Contest
Contest
గద్దర్కు ఏంటీ దుస్థితి..?
గద్దర్ను ప్రజా యుద్ధనౌక అంటారు. కమ్యూనిజంకోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. తన పాటలతో యువతను ఉర్రూతలూగించారు. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు. ఒక్పుపుడ గద్దర్ అంటే అదో రెస్పెక్ట్. ఆయన్ను కలవాలని, మాట్లాడాలని.. ఇలా ఎన్నెన్నో కోరికలు. కానీ ఇదంతా గతం. కానీ ఇప్పుడు గద్దర్ పరిస్థితి వేరు. ఇప్పుడ...
October 7, 2022 | 04:35 PMమునుగోడు బరిలో ప్రజా గాయకుడు గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరపున ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు...
October 6, 2022 | 07:30 PMప్రతిసారీ ప్రచారం జరుగుతోంది.. అది నిజం కాదు : నాగార్జున
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయం పై ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ది ఘోస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తాను విజయవాడ ఎంపీగ...
September 30, 2022 | 08:15 PMకాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్… 30న నామినేషన్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. దిగ్విజయ్ సెప్టెంబర్ 30న తన నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో దిగ్విజయ్ సింగ్ పేరు ముందే వినిపి...
September 28, 2022 | 07:53 PMపవన్ కల్యాణ్ పోటీ చేయబోయే సీట్ ఇదేనా..? ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమా..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసినా కూడా పవన్ కల్యాణ్ కు నిరాశే ఎదురైంది. భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పవన్ బరిలోకి దిగారు. అయితే రెండు చోట్లా ఓడిపోయారు. పార్టీ అధినేతే ఓడిపోవడంతో జనసేన శ...
September 25, 2022 | 06:38 PMగాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ లేదు: గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు టైం దగ్గరపడుతోంది. ఇలాంటి సమయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్టోబర్ 17వ తేదీన జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీచేయడం లేదని గెహ్లాట్ వెల్లడించారు. కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న ...
September 23, 2022 | 04:06 PMకాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ పదవి కోసం సీనియర్ నేతలు శశిథరూర్, అశోక్ గెహ్లోట్ పోటీ పడుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ పోటీలో మరో సీనియర్ నేత కూడా చేరబోతున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక నేత, కాంగ్రెస్ కు ఎన్నో ...
September 22, 2022 | 03:39 PMకాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన… వచ్చే ఎన్నికల్లో
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈసారి సంగారెడ్డి కార్యకర్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్వాడర్ వద్దంటే తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష...
September 7, 2022 | 09:25 PMమునుగోడు బరిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ?
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బరిలో నిలవనుందని తెలిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ప్రస్థాన పాదయాత్రలో వైఎస్ షర్మిల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయానిన ఆ పార్టీ...
August 26, 2022 | 03:05 PMIFA Public Speaking Contest 2022
Part of IFA Freedom Mela 2022 IFA is organizing the Public Speaking Contest for Middle School and High School Students Here are the details: Great opportunity to showcase your articulation powers! Participate and encourage others by sharing this. – Topic and guidelines will be given on...
August 9, 2022 | 11:16 AM- Municipal Election: అందోల్ – జోగిపేటలో కాంగ్రెస్, ఇంద్రేశం, అయిజలలో బీఆర్ఎస్ హవా .. రసవత్తరంగా ఫలితాలు
- Nandikonda Municipality: నందికొండలో ‘హస్తం’ క్లీన్ స్వీప్.. హాలియాలోనూ అదే జోరు!
- MATA: 2వ మాటా కన్వెన్షన్ 2026 సన్నాహక వేడుకలు ఘనంగా ప్రారంభం
- Sangareddy: గడ్డపోతారంలో ‘గులాబీ’ జైత్రయాత్ర.. మున్సిపల్ ఫలితాల్లో BRS బోణీ..
- Vote Counting: మున్సిపల్ ఫలితాలు.. తెలంగాణ వ్యాప్తంగా మొదలైన ఓట్ల లెక్కింపు!
- Supreme Court: రెరా పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రద్దు చేయడమే మేలు!
- AI Classes: మూడో తరగతి నుంచే ‘ఏఐ’ పాఠాలు: కేంద్రం
- T20 World Cup: ఒమన్పై లంకేయుల సూపర్ విక్టరీ.. 105 పరుగుల తేడాతో విజయం!
- T20 World Cup: టీ20 ప్రపంచకప్లో హిస్టరీ.. ఇటలీకి తొలి విజయం..!
- Artificial Intelligence: రాబోయే 18 నెలల్లో వైట్ కాలర్ జాబ్స్కు ఏఐ చెక్ పెట్టేస్తుంది!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










