Telangana
బీజేపీ జేబు సంస్థగా ఎన్నికల కమిషన్.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
దేశంలో ప్రజలంతా ఫిక్స్ అయ్యారని, దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనేనని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రావడమే ఆలస్యమని, వెంటనే రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సందర...
May 1, 2024 | 07:23 AM‘ఓటుకు నోటు కేసు’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్కు సంబంధించిన ఓటుకు నోటు కేసును తొక్కిపట్టిందని, ఇప్పుడు దానికి ప్రతిఫలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడు...
May 1, 2024 | 07:22 AMగుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు : సీఎం రేవంత్
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక్క ఓటు వేసినా వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు ...
April 30, 2024 | 08:20 PMకేసీఆర్ ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని ఎక్స్ ( ట్విటర్)లో విరుచుకుపడ్డారు. ఎక్స్లో తప్పుడు స...
April 30, 2024 | 08:15 PMఆర్ఆర్ఆర్ తో గర్వపడితే.. డబుల్ ఆర్ తో దేశం సిగ్గుపడుతోంది : మోదీ
భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిం...
April 30, 2024 | 07:39 PMసెమీస్ లో కేసీఆర్..ఇప్పుడు ఫైనల్స్ లో మిగిలింది మోదీ నే.. రేవంత్ రెడ్డి..
తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన సెమీ పైనల్స్ వంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాం అని రేవంత్ అన్నారు. అయితే ఈసారి రాబోయే ఫైనల్స్ వంటి లోక్ సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ ని ఓడించాల్సిన బా...
April 30, 2024 | 07:33 PMమిస్ తెలంగాణ గుజరాతీ గా విధి ఉదేషి
శంషాబాద్లోని సూర్య ఎరీనా వేదికగా జరిగిన మిస్ తెలంగాణ గుజారతీ, మిసెస్ తెలంగాణ గుజరాతీ అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. గుజరాతీ ఎక్తా మహోత్సవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో రెండు వందలకుపైగా గుజరాతీ వనితలు పాల్గొన్నారు. మిస్ తెలంగాణ గుజరాతీగా విధి ఉదేషి నిలిచింది. ...
April 30, 2024 | 04:13 PMస్కాలర్ షిప్ తో యూఎస్ఏ లో బీటెక్
గత సంవత్సరం అంటే, 2023లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారతదేశం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇయర్ ఆన్ ఇయర్ 35 శాతం పెరుగుదలతో 2024 నాటికి 2 మిలియన్ల విద్యార్థుల మైలురాయిని చేరుతుందని అంచనా వేయబడింది. స్కాలర్షిప్తో బీటెక్ చదివేందుకు మీ పిల్ల...
April 30, 2024 | 04:03 PMతూప్రాన్ లో సెల్బే షోరూమ్ ప్రారంభం…
తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే, యజమాన్యం చేతుల మీదుగా ఈరోజు తూప్రాన్ పట్టణంలో తన కొత్త షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. తూప్రాన్ టౌన్లో ఇంత అద్భుతమైన సెల్బే షోరూమ్ను ప్రారంభించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ...
April 30, 2024 | 03:50 PMఅమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు నోటీస్ పై స్పందించిన రేవంత్ రెడ్డి..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాను చేయని పనికి ఎవరికీ భయపడేది లేదు అని స్పష్టం చేశారు. బీజేపీ పై పోరాడుతున్న వారికి అమిత్ షా నోటీసులు పంపుతున్న...
April 30, 2024 | 09:54 AMఎన్నికల సమయంలో తెలంగాణలో భారీ నగదు స్వాధీనం..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.202 కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.76.65 కోట్ల నగదు రూపం కాగా.. రూ.43.57 కోట్ల వరకు మద్యం,రూ.29.62 కోట్ల వరకు విలువైన బంగారం వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా మరో రూ.26.54 కోట్ల వి...
April 30, 2024 | 09:33 AMబీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు : సీఎం రేవంత్
అమిత్ షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు. బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. మోదీ ఇ...
April 29, 2024 | 08:11 PMబీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతే : జేపీ నడ్డా
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని, ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం ...
April 29, 2024 | 08:05 PMబీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన మండలి చైర్మన్ గుత్తా కుమారుడు
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్...
April 29, 2024 | 07:57 PMసీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు హైదరాబాద్లోని గాంధీభవన్లో సమన్లు జారీ చేసి, మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్ తీసుకొ...
April 29, 2024 | 07:54 PMతెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లు నమోదయ...
April 29, 2024 | 07:45 PMహంగు.. కింగు.. కేసీఆర్ పగటి కలలు కంటున్నారా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై పగబట్టింది. ఆ పార్టీ నేతలను ఆకట్టుకుంటూ కేసీఆర్ ను ముప్పతిప్పలు పెడుతోంది. ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు...
April 29, 2024 | 04:13 PMసాయిచరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
షాద్నగర్ నియోజకవర్గం నందిగామలో ఈ నెల 26న అగ్నిప్రమాదం జరిగిన సందర్భంగా ఆరుగురిని కాపాడిన సాహస బాలుడు సాయి చరణ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సాయిచరణ్తో పాటు ఆయన తల్లిదండ్రులను కూడా సీఎం తన నివాసానికి పిలిపించి శాలువ, పూలబోకే ఇచ్చి అభినందించారు. కష...
April 29, 2024 | 03:43 PM- Sivaji: హీరోయిన్ల బట్టల విషయంలో శివాజీ కామెంట్స్
- PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్పై వేటు ఖాయమా..?
- Chiru-Bobby: చిరూ మూవీలో మోహన్ లాల్?
- Naga Chaitanya: యంగ్ డైరెక్టర్ తో చైతూ 25వ సినిమా?
- TANA: ఫిలడెల్ఫియాలో తానా ఆధ్వర్యంలో ఘనంగా సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ
- Parasakthi: పరాశక్తి రిలీజ్ డేట్ లో మార్పు.. ఎందుకంటే?
- TTA: ఘనంగా టీటీఏ దశాబ్ది ఉత్సవాలు.. డిసెంబర్ 25న హైదరాబాద్లో సాంస్కృతిక వేడుక
- Rakul Preet Singh: బ్లాక్ డ్రెస్ లో రకుల్ క్లీవేజ్ షో
- Chandrababu: 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- GHMC: త్వరలోనే గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ ?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















