హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఐడీసీని సందర్శించిన బిల్ గేట్స్
హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ)ను ఏర్పాటు చేసిన పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఈ కేంద్రాన్ని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ సందర్శించారు. మైక్రోసాఫ్ట్ ఐడీసీని 1998లో ప్రతిపాదించారు. పాతికేళ్ల క్రితం ...
February 29, 2024 | 04:07 PM-
17న శ్రీ సీతారాముల కల్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కల్యాణం( శ్రీరామనవమి), 18న స్వామివారికి మహాపట్టాభిషేకం ఉంటాయని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. ఉత్సవాల్లో భాగం...
February 29, 2024 | 03:51 PM -
అమెరికా అమ్మాయితో.. తెలంగాణ అబ్బాయి వివాహం
అమెరికాకు చెందిన యువతితో తెలంగాణ యువకుడి వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీలో నివాస ఉండే సూర్య నారాయణ, తల్లి నాగవేణిల కుమారుడు రామచంద్రమూరి 15 ఏళ్ల క్రితం అమెరికాకు చదువుకోసం వెళ్ళాడు. అక్కడే చదువుకొని అక్కడే స్థిరపడ్డాడు. తనతో పాటు అమెరికాలో...
February 29, 2024 | 03:48 PM
-
సీఎం రేవంత్ తో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైన కె.శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి తనను రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి శ్రీనివాస్&z...
February 29, 2024 | 03:41 PM -
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 4న ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ చే...
February 28, 2024 | 08:06 PM -
ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్లు : సీఎం రేవంత్
అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మ...
February 28, 2024 | 07:49 PM
-
ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై… సుప్రీంకోర్టులో మళ్లీ
మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. అయితే, కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరపు న్యాయవాది కపిల్&z...
February 28, 2024 | 07:46 PM -
తెలంగాణలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల అదనపు కలెక్టర్ ( రెవెన్యూ)గా పర్సా రాంబాబు. హనుమకొండ అదనపు కలెక్టర్గా ఎ.వెంకట్రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్ట...
February 28, 2024 | 07:43 PM -
త్వరలోనే జీనోమ్ వ్యాలీ రెండో దశ : సీఎం రేవంత్
త్వరలోనే హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ రెండోదశను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హెచ్ఐసీసీలో నిర్వహించిన బయో ఏషియా 2024 సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ 300 ఎకరాల్లో రూ.2వేల కోట్ల పెట్టు...
February 28, 2024 | 04:27 PM -
సీఎం రేవంత్ రెడ్డితో ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ భేటీ
తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ సమావేశమయ్యారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని&...
February 28, 2024 | 04:12 PM -
అత్యాధునిక జర్మన్ వినూత్నత ష్విండ్ అమరిస్ 500ని ప్రవేశపెట్టిన మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్
అధునాతన జర్మన్ టెక్నాలజీని స్వాగతించిన మ్యాక్సివిజన్ మాదాపూర్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తన అత్యాధునిక వనరులకు సరికొత్త జోడింపు ష్విండ్ అమరిస్ 500ను ప్రకటించినందుకు ఆనందిస్తోంది. అసాధారణమైన దృష్టి సంరక్షణ సేవలను అందించగల మా సామర్థ్యంలో గణనీయమైన పురోగతిని ఇది సూచిస్తుంది. ఈ అత్యాధు...
February 27, 2024 | 09:16 PM -
500 ఏళ్ల కల… మోదీ వల్లే సాధ్యమైంది : కిషన్ రెడ్డి
దేశ భవిష్యత్ కోసం ప్రధానిగా నరేంద్ర మోదీని మరోసారి గెలిపించుకోవాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. గోషామహల్ జుమ్మారత్ బజార్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 5 క్లస్టర్లుగా 17 నియోజకవర్గాల్లో 5.5 వేల కి.మీ. మేర ...
February 27, 2024 | 08:14 PM -
తెలంగాణలో మహాలక్ష్మి, గృహ జ్యోతి ప్రారంభం
ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల ప్రజలకు మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500 లకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను రాష్ట్ర సచివాలయంలో సీఎం ప్రారంభించ...
February 27, 2024 | 07:41 PM -
అమెరికాలో కంటోన్మెంట్ యువకుడు మృతి
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు. ఈ సంఘటన హైదరాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ తిరుమలగిరి కాంట బస్తీలో కలకలం రేపింది. బస్తీకి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీ రాజన్ పెద్ద కుమారుడు ...
February 27, 2024 | 03:26 PM -
మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఆస్ట్రేలియా బృందం భేటీ
తెలంగాణ రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గవర్నర్మెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్న...
February 27, 2024 | 03:15 PM -
హైదరాబాద్ లో 830 కోట్లతో బ్రిస్టల్ ఇన్నోవేషన్ హబ్
ప్రపంచంలోని అతిపెద్ద బయోఫార్మా స్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ హైదరాబాద్లో తమ నూతన ఐటీ, డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. దాదాపు రూ.830 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ ఇన్నోవేషన్ హబ్న...
February 27, 2024 | 03:12 PM -
ఓయూకు పూర్వ విద్యార్థి రూ.5 కోట్ల విరాళం
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్లో నిర్మాణానికి పూర్వ విద్యార్థి గోపాల్ టీకే కృష్ణ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. 1968లో ఓయూలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం అమెరికాలో వ్యాపారవేత్తగ...
February 27, 2024 | 03:00 PM -
తెలంగాణ నుంచి రాహుల్ పోటీ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే...
February 27, 2024 | 02:58 PM

- Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ ‘పెద్ది’ మార్చి 27, 2026న థియేటర్లలో రిలీజ్
- Sri Chidambaram: ‘శ్రీ చిదంబరం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో సత్య దేవ్
- Gatha Vaibhava: ‘గత వైభవ’ డిఫరెంట్ ఫాంటసీ మైథలాజికల్ మూవీ: హీరో ఎస్ఎస్ దుశ్యంత్
- Nobel Award: మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ రూపకల్పన.. కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు..
- NVIDIA: ట్రంప్ ఆదేశించారు.. లక్ష డాలర్లైనా భరిస్తాం.. విదేశీ నిపుణులపై ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
- Pakistan: మరో కొత్త ఉగ్రకూటమికి ఊపిరి పోస్తున్న పాక్.. !
- Russia: బాగ్రామ్ ఎయిర్ స్ట్రిప్ పై ట్రంప్ కు సెట్ బ్యాక్.. భారత్, రష్యా, చైనా తీవ్ర అభ్యంతరం..
- Vaa Vaathiyaar: కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కార్తీ సినిమా
- Shriya Reddy: సలార్ కోసం 60 పుషప్స్
- Washington: రష్యా చమురుపై భారత్ ఆధారపడి లేదు.. వ్యాపారం చేస్తోందంతే.. అమెరికా సంచలన కామెంట్స్
