లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ గులాబీ బస్సు రెడీ..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు అయింది. ఏప్రిల్ 22వ తారీఖున మొదలయ్యే ఈ బస్సు యాత్ర మొదటి షెడ్యూల్ మే 10 వ తారీకు వర...
April 19, 2024 | 06:00 PM-
హైదరాబాద్ ఎయిర్పోర్టుకు మరో పురస్కారం
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ( జీహెచ్ఐఏఎల్)కు మరో పురస్కారం లభించింది. ఈ ఏడాది గాను భారత్తో పాట దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది అవార్డును దక్కించుకుంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఈ నెల 17న నిర్వహిం...
April 19, 2024 | 02:41 PM -
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతం: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయందని, లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని, ఇ...
April 18, 2024 | 09:42 PM
-
మసీదు ఎదుట బాణం విసిరిన మాధవీలత.. ఓవైసీ ఫైర్
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి మాధవీలతపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాధవీలత ఓ మసీదు ముందు నిలబడి బాణం వేస్తున్నట్లు పోజివ్వడంపై ఓవైసీ ఫైరయ్యారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల ...
April 18, 2024 | 09:10 PM -
కవితను అందుకే అరెస్ట్ చేశారు: ఎంపీ లక్ష్మణ్
ఢిల్లీ మద్యం స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నందుకే ఆమెను ఈడీ అరెస్ట్ చేసిందంటూ బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎవ్వరినీ అరెస్ట్ చేయవని, ఇప్పుడు కూడా ఆధారాలున్నందుకే అరెస్టులు చేస్తున్నాయని స్పష్టం చేశారు...
April 18, 2024 | 08:43 PM -
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎన్ని సీట్లొస్తాయో తేల్చి చెప్పిన కేసీఆర్
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతోందో ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పేశారు. గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు....
April 18, 2024 | 08:41 PM
-
కవిత అరెస్ట్పై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..!
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత నెలలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలిసారి కుమార్తె అరెస్ట్పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమేనని, అసలు లిక్కర్ స్కాం అంతా ఉత్తి...
April 18, 2024 | 08:22 PM -
బీఎస్పీలో చేరిన మాజీ ఎంపీ మందా జగన్నాథం
లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. రాజస్థాన్లోని ఆళ్వార్లో బీఎస్పీ అధినేత్రి మాయావతిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో కలిసి ఆ పార్టీలో చేర...
April 18, 2024 | 03:41 PM -
వేసవి సెలవులు పొడిగించే ఆలోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల వేసవి సెలవుల గడువును పెంచాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. అలాగే ఈ నెల 2...
April 18, 2024 | 06:30 AM -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడుతున్నాయి: బీజేపీ ఎంపీ
త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాబోతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఎటు చూసినా, ఏ సర్వే పరిశీలించినా బీజేపీ ప్రభంజనమే కనిపిస్తోందని, కనుచూపు మేరలో కాంగ్రెస్ ఎక్కడా గెలిచేలా కనిపించడం లేదని తేల్చిచెప్పారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్...
April 17, 2024 | 08:45 PM -
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపండితులు పూర్తి చేశారు. భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్&zwn...
April 17, 2024 | 08:42 PM -
మూడు నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్ : మంత్రి కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని, వస్తే తాను దేనికైనా సిద్ధమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోప...
April 17, 2024 | 08:40 PM -
ఇప్పుడు వాళ్లు డూప్ ఫైట్ చేస్తున్నారు : లక్ష్మణ్
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టుకుపోతుందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని తెలిపారు. కా...
April 17, 2024 | 08:07 PM -
కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు: జానారెడ్డి కౌంటర్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకపక్క విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్పై దాడి చేస్తుంటే.. మరోపక్క కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు ఘాటు కౌంటర్లు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్...
April 17, 2024 | 06:52 PM -
నా ఫోన్ కూడా కేసీఆర్ ట్యాప్ చేయించారు : తమిళిసై సౌందరరాజన్
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తన ఫోన్ కూడా హ్యాక్ అయిందంటూ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై అప్పట్లోనే తాను స్పందిస్తే ఎవ్వరూ పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు అదే నిజం అవుతోందని బుధవారం ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. కాగా.. ప్రస్తుతం తెలం...
April 17, 2024 | 06:50 PM -
నా కుమారుడిని జైల్లో పెట్టేందుకు సీఎం రేవంత్ కుట్ర: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్
తన కుమారుడిని జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ కుట్రతోనే తన కుమారుడు రహీల్ను కారు ప్రమాదం కేసులో ఇరికించారని ఆరోపించారు. ప్రస్తుతం దుబాయిలో ఉన్న షకీల్.. ఈ మేరకు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడి...
April 17, 2024 | 06:46 PM -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిద్దరినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13...
April 17, 2024 | 04:38 PM -
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 2 సీట్లు కూడా రావు: కేసీఆర్
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు రెండు సీట్లు కూడా రావని, ఈ మాట సర్వేలే చెబుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు అధికారం వస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే ఆ లిల్లి...
April 17, 2024 | 10:52 AM

- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కు మోగిన నగారా.. ఏ పార్టీ బలమేంటి?
- Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
- Balti: 10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం
- Champion: రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
- TTA: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
- Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
- Srinidhi Shetty: డే, నైట్ షిఫ్ట్ చేస్తానంటున్న శ్రీనిధి
- Parasakthi: ఆఖరి దశలో పరాశక్తి షూటింగ్
- Shraddha Kapoor: చాట్జీపీటీతో బాలీవుడ్ హీరోయిన్ టైంపాస్
- MSG: అనిల్ అప్పుడే పూర్తి చేస్తున్నాడా?
