కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ...
May 30, 2024 | 08:07 PM-
జూన్ 2న ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు.. తెలంగాణ లోగో ఆవిష్కరణ వాయిదా..
తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం ఆవిష్కరణ పై కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న లోగోను ఆవిష్కరించాలి అన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. జూన్ 2న తెలంగాణలో జరగబోతున్న దశాబ్ది వేడుకలలో భాగంగా రాష్ట్ర గీతం మాత్రమే ఆవిష్కరించాలని నిర్ణయించుకుంది. కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కొత్త...
May 30, 2024 | 07:40 PM -
బీఆర్ఎస్ లో భవిష్యత్ టెన్షన్..!?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించింది టీఆర్ఎస్. 14ఏళ్ల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించగలిగారు. ఆ తర్వాత పదేళ్లపాటు ఆయన పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. దాదాపు పాతికేళ్లపాటు టీఆర్ఎస్ ప్రస్థానం వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదన్నట్టు సాఫీగా సాగిపోయింది. ఉద్య...
May 30, 2024 | 07:37 PM
-
తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 నాటికి పదేళ్లు. మొదటి తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవలే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదేనని కాంగ్రెస్ చెప్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పాలన ఉంటుందని ఆ పార్టీ హామీ ఇచ్చ...
May 30, 2024 | 04:52 PM -
బీజేపీ నేత రామచంద్రరావుకు ఆటా ఆహ్వానం
వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న 18వ అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్కు గౌరవ అతిథిగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును ఆహ్వానించింది. ఈ సభల్లో భాగంగా నిర్వహిస్తున్న రాజకీయ సమావేశాల్లో బీజేపీ తరపున ...
May 30, 2024 | 04:38 PM -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు.. మరోసారి
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి చంపుతామని బెదిరించినట్టు రాజాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదన్నారు. గతంలో ఫిర్యాదు చేసిన...
May 30, 2024 | 09:09 AM
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు.. సుమారు 1200 మంది
సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు పేర్...
May 30, 2024 | 09:07 AM -
శంషాబాద్ ఎయిర్పోర్టులో చంద్రబాబుకు.. ఘన స్వాగతం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. పలువురు టీడీపీ నాయకులు,కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజగా గడిపిన చంద్రబాబు, విశ్రాంతి...
May 29, 2024 | 07:38 PM -
హెచ్సీయూకు మరో అంతర్జాతీయ గుర్తింపు.. విదేశీ విద్యార్థులకు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) మరొక అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. విదేశీ విద్యార్థులకు అనువైన టాప్ 12 శాతం యూనివర్సిటీల్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విలువలు కలిగిన విశ్వవిద్యాలయాలకు స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ ఇచ్చిన 2024 ర్యాంకి...
May 29, 2024 | 03:22 PM -
సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. జూన్ 2న తెలంగాణలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్&z...
May 29, 2024 | 03:17 PM -
లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్?
దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్ఆర్ సీపీ నేత లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్కు నివాళులర్పించిన ఆమె పలు వ్యాఖ్యఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మ...
May 29, 2024 | 03:13 PM -
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్ బంధానికి చెల్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తి కావస్తోంది. విభజన సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా పోవడంతో హైదరాబాద్ నే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది విభజన చట్టం. జూన్ 2తో పదేళ్లు కావస్తుండడంతో ఉమ్మడి రాజధాని అంశం కూడా కనుమరుగు కానుంది. హైదరాబాద్ తో ఆం...
May 29, 2024 | 03:10 PM -
రైతులపై లాఠీఛార్జ్ ఘటనపై బీజేపీ ఫైర్
ఆదిలాబాద్ రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తం లాంటిదని తీవ్ర విమర్శలు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బుధవారం నాడు రైతులు భారీగా బారులు తీరడంతో వారిని అ...
May 29, 2024 | 10:03 AM -
ఎన్నికలొస్తే మోదీకి పాకిస్తానే గుర్తొస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్తాన్ గుర్తుకు వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పేల్చారు. పాకిస్తాన్పై కాంగ్రెస్ ప్రేమ కురిపిస్తోందని మోదీ అంటున్నారని, అయితే ఆ దేశ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు వెళ్లి అక్కడ ఆయనను కౌగిలించుకున్నది ఎవరని ప్రశ్నించార...
May 29, 2024 | 09:45 AM -
కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే.. బీజేపీ పెద్దలకు దోచి పెడుతోంది: డిప్యూటీ సీఎం భట్టి
కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బీజేపీ కొద్దిమంది పెద్దల కోసం దేశాన్ని దోచి పెడుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచన చేస్తుందని, కానీ బీజేపీ మాత్రం ఇప్పటివరకు పేదలకు రూపాయి కూడా ఇవ్వకపోగా.. అదానీ, అంబానీలకు ...
May 28, 2024 | 09:14 PM -
ప్రజాభవన్కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్కు బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడ బాంబు ఉన్నట్లు పోలీసు కంట్రోల్ రూమ్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజాభవన్ వద్దకు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చివరికి ఇది ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్ధారిం...
May 28, 2024 | 08:32 PM -
అన్నింటికీ సీబీఐ కావాలనే వాళ్లిద్దరూ.. ఫోన్ ట్యాపింగ్పై : సీఎం రేవంత్
అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు ఫోన్ ట్యాపింగ్పై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయం అయ్...
May 28, 2024 | 08:28 PM -
ఆయన పెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని పార్టీలు.. కొనసాగిస్తున్నాయి : బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి. తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం. సాధారణ రైతు కుటుంబంలో పుట్...
May 28, 2024 | 08:19 PM

- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
- F1 The Movie: హాలీవుడ్ మూవీ రేర్ రికార్డు
- Sree Vishnu: మళ్లీ పాత స్కూల్ కు శ్రీవిష్ణు
- Simbu49: శింబు సినిమాకు అనిరుధ్
- Raashi Khanna: రాశీ ఆశలేంటో “తెలుసు కదా”!
- Prabhas: ఈసారి ప్రభాస్ బర్త్ డే అక్కడే!
- D54: ధనుష్ 54 రిలీజ్ ఎప్పుడంటే?
- Tumbbad2: కేవలం 5 నిమిషాల్లో డీల్ క్లోజ్ చేశారు
- Texas Shooting: టెక్సాస్లో కాల్పులు.. తెలంగాణ యువకుడు దుర్మరణం
- The Girl Friend: నవంబర్ 7న రాబోతున్న రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా
