- Home » Political Articles
Political Articles
YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు వేగం అందుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) మూడు నెలల్లోగా ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తోంది. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ, చివరిగా ప్రాదేశిక సంస్థల ఓటింగ్ పూర్తి చేయాలని ప్రణాళి...
September 23, 2025 | 06:30 PMSteel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూనే ఉంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోతున్నారంటూ కార్మికులు మూడేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇందుకు పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కూటమి పార్...
September 23, 2025 | 05:45 PMLokam Family: వివాదాల్లో జనసేన ఎమ్మెల్యే..!?
విజయనగరం జిల్లా నెల్లిమర్ల (Nellimarla) నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే (Janasena) లోకం నాగ మాధవి (MLA Lokam Madhavi) కుటుంబం చుట్టూ రాజకీయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఆమె గ్రామ పంచాయతీకి రూ.24 లక్షల ఆస్తి పన్ను బకాయిపడడంతో సర్పంచ్ ఆమెను ప్రశ్నించారు. ఆ పన్ను కడితే గ్రామ అభివృద్ధికి ఖర్చు...
September 23, 2025 | 04:28 PML&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ ప్రాజెక్ట్ ను నడపడం తమ వల్ల కాదంటోంది ఎల్ అండ్ టీ (L&T). చాలాకాలంగా ఆ కంపెనీ తన గోడు వెళ్లబోసుకుంటోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మెట్రోను మరింత విస్తరించాలనుకుంటోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రెండో విడత విస్తరణ అస...
September 23, 2025 | 12:54 PMGollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!
కోనసీమ జిల్లాలోని రాజోలు (Razole) నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తండ్రి గొల్లపల్లి సూర్యారావు (Gollapalli Suryarao) వైసీపీ (YSRCP) ఇన్చార్జ్గా ఉంటుండగా, ఆయన కుమార్తె గొల్లపల్లి అమూల్యను (Gollapalli Amulya) తెలుగుదేశం పార్టీ (TDP) ఇన్చార్జ్గా నియమించింది. దీంతో ఇక్కడ రాజకీయాలు రసవత్...
September 23, 2025 | 11:40 AMSiddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై (Amaravati) తప్పుడు ప్రచారం చేసినందుకు గానూ తిరుపతి వాణిజ్య పన్నుల శాఖ (GST) అసిస్టెంట్ కమిషనర్ ఎస్. సుభాష్ చంద్రబోస్ (Siddharth Subhash Chandrabose) పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో (Social Media) అమరావతి మునిగిపోయిందని వ్యంగ్యంగా పోస్టులు పెట్టిన...
September 23, 2025 | 11:30 AMChina: ట్రంప్ దెబ్బకు రూటు మార్చేసిన చైనా..!
అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలతో, భారత్ సహా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా హెచ్1బి(H 1B) వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో, దాదాపుగా కీలక దేశాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చైనా, భారత్ లాంటి దేశాల్లో ఈ ప్రభావం త...
September 22, 2025 | 07:24 PMDevineni: బెజవాడ మేయర్ అభ్యర్ధిగా దేవినేని వారసుడు..?
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, పదవుల విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు అలాగే మేయర్ల విషయంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ఏ నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆసక్తిని రేపే విజ...
September 22, 2025 | 07:07 PMLiquor Scam: ఆ ఇద్దరినీ అరెస్ట్ చేయనున్న ఈడీ..?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి, పరిణామాలు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అటు పోలీసు వర్గాలు కూడా ఈ అంశంపై ఏం జరగబోతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇందులో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి మరింత ఆసక్తిని రేపుతోంది. కీలక వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట...
September 22, 2025 | 07:03 PMNara Lokesh: వెంకటరత్నం మానవత్వానికి నారా లోకేష్ వైరల్ ట్వీట్..
మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఎప్పుడూ సమకాలీన అంశాలపై వేగంగా స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కారం చూపడంలో ముందుంటారు. ఆయన యాక్టివ్గా ఉండే తీరు వల్ల తరచూ సాధారణ ప్రజలకు సాయం అందుతుంది. తాజాగా ఆయన ...
September 22, 2025 | 06:40 PMChandrababu:సంజీవని ప్రాజెక్ట్, క్వాంటం వ్యాలీతో టెక్నాలజీ దిశగా ముందడుగు వేస్తున్న ఏపీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వాటి ఫలితాలను ఆయన విశాఖపట్నంలో (Visakhapatnam) జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సమావేశంలో వివరించారు. రెండు రోజు...
September 22, 2025 | 06:30 PMJagan: జీఎస్టీ-2.0 పై జగన్ ట్వీట్.. మోడీ నిర్ణయానికి స్వాగతం..
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ (GST) రెండవ తరం సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మోడీ (Narendra Modi )ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగకరంగా ఉంట...
September 22, 2025 | 06:30 PMVijayawada Ustav: హైకోర్టు అడ్డంకులు దాటిన విజయవాడ ఉత్సవ్..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్త మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే క్రమంలో దసరా పండుగ సందర్భంగా విజయవాడ (Vijayawada)లో “విజయవాడ ఉత్సవ్” (Vijayawada Ustav) పేరుతో ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం స్థానిక ఎంపీ కేశినేని చిన్ని (Kesi...
September 22, 2025 | 06:25 PMTTD: పరకామణి దొంగతనంపై సిట్… ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరకామణిలో (Parakamani) జరిగిన భారీ దొంగతనం వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. శ్రీవారి హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని దొంగలించి కోట్లు సంపాదించిన టీటీడీ ఉద్యోగుడు రవికుమార్ (Ravi Kumar) చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. దొంగతన...
September 22, 2025 | 04:08 PMModi: మోదీ రిటైర్మెంట్ ఎప్పుడంటే…!?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే తన 75వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో 75 ఏళ్లకు రిటైర్మెంట్ నిబంధన ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు ప్రధాని మోదీ కూడా తప్పుకుంటారని, రాజకీయ విరమణ చేస్తారని చాలాకాలంగా ఊ...
September 22, 2025 | 12:50 PMSharmila: షర్మిల ను ఇరకాటంలో పెడుతున్న ఆరోగ్యశ్రీ..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రస్తుతం కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వారసత్వం కొనసాగిస్తున్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు అంకితమని చూపించుకోవాలని ఆమె ప్రయత్నిస్తు...
September 22, 2025 | 12:40 PMJagan: ఉప ఎన్నికల భయం వైసీపీలో.. అంతుచిక్కని జగన్ వ్యూహం..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇటీవల అసెంబ్లీకి (Assembly) హాజరు కాకపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఆయన స్వతహాగా తీసుకున్న నిర్ణయమా, లేక సలహాదారుల సూచన వల్ల జరిగిందా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ పరిణామం వైసీపీ (YCP) భవిష్యత్తుపై ప్రభావం చూపనుందని వ...
September 22, 2025 | 12:10 PMTDP: చిలకలూరిపేట టీడీపీలో వర్గపోరాటానికి కారణమైన మర్రి ఎంట్రీ..
గుంటూరు జిల్లా (Guntur District) రాజకీయాల్లో కొత్త తుఫాన్ రేపుతున్న సంఘటనగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajashekar) తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరిక నిలిచింది. ఇంతకాలం టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన ఆయన సడెన్ ఎంట్రీ అనుకోకుండా జరిగింది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రత్తిపాటి పుల...
September 22, 2025 | 12:00 PM- YCP: ప్రజాభిప్రాయం, పార్టీ సంక్షోభం..వైసీపీ ముందున్న కీలక సవాలు..
- YCP: భువనేశ్వరి పర్యటనపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం..అసలు నిజం ఏమిటి?
- Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా.. రమణ గోగుల మ్యూజిక్ జాతర!
- Premante: ‘ప్రేమంటే’ కి సూపర్ హిట్ రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్యూ వెరీ మచ్- ప్రియదర్శి
- Champion: ‘ఛాంపియన్’ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ బ్యూటీఫుల్ గ్లింప్స్ రిలీజ్
- Bunny Vas: పైరసీ వల్ల చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు – బన్నీ వాస్
- Chaitanya Jonnalagadda: మేము ఊహించిన విజయమే “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు దక్కుతోంది – చైతన్య జొన్నలగడ్డ
- Panch Minar: ‘పాంచ్ మినార్’ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వొద్దు- రాజ్ తరుణ్
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్..?
- Manchu Manoj: ‘మోహన రాగ మ్యూజిక్’ కంపెనీతో సంగీత ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తోన్న మంచు మనోజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()

















