Turaka Kishore: జైలు వద్ద ఉద్రిక్తత.. తురకా కిషోర్ అరెస్ట్ పై హై డ్రామా..
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హయాంలో, గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు అన్న చర్చ చురుకుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్నారు. మరికొందరు కొద్దిరోజుల క్రితమే విడుదలై తిరిగి బయటకు వచ్చారు. ఈ క్రమంల...
July 31, 2025 | 10:10 AM-
Donald Trump: భారత్ పై ట్రంప్ కోపం అదేనా..? ఎందుకీ స్వార్ధం..?
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచ దేశాలకు ఏదోక రూపంలో షాక్ ఇస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం భారత్ కు షాక్ ఇచ్చారు. ఆగస్ట్ 1 నుంచి భారత్ పై 25 శాతం సుంకాలు(Tarrif) విధించారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని రష్యా నుండి చమురు, సైనిక పరికర...
July 30, 2025 | 07:15 PM -
Jagan: వర్షాకాల సమావేశాలకు జగన్ అసెంబ్లీ రాకపై ఉత్కంఠ – మారుతున్న వైసీపీ మూడ్
వచ్చే నెల చివరి వారం నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) సభలకు హాజరవుతారా లేదా అన్నదానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు ఊపందుకున్నాయి. గత ఏడాది కాలంగా ఆయన సభకు ...
July 30, 2025 | 06:45 PM
-
India: భారత్ పై పాకిస్తాన్ ఆర్మీ ఏడుపులు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తో భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. పలు ప్రాంతాల్లో భారత్ దాడులకు దిగింది. ఇదే సమయంలో బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్...
July 30, 2025 | 05:25 PM -
Free Bus Scheme: ఏపీ మహిళల ఉచిత బస్సు ప్రయాణం పై కూటమి క్లారిటీ..
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన అనేక సందేహాలకు ఈరోజు అధికారుల నుంచి క్లారిటీ లభించింది. గుంటూరు (Guntur) బస్స్టాండ్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao), ఎండీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) పాల్గొన్నారు. సమావే...
July 30, 2025 | 05:20 PM -
Anil Kumar Yadav: అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్కు మరోసారి పోలీస్ నోటీసులు..
వైసీపీ (YCP) మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మరోసారి నోటీసులు పంపిన పోలీసులు . ఇటీవల కోవూరు (Kovur) ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి (Prasanthi Reddy)పై జరిగిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనపై నేరం నమోదు కావడంతో ఈ కేసు చుట్టూ ఉద్రిక్తత పెరుగుతోంది. మునుపు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార...
July 30, 2025 | 05:15 PM
-
Kadapa Steel Plant: ముగ్గురు ముఖ్యమంత్రులు.. నాలుగు శంకుస్థాపనలు.. కడప ఉక్కు కల ఈసారైనా నెరవేరుతుందా?
రాయలసీమ ప్రజల కలగా నిలిచిన కడప ఉక్కు పరిశ్రమ (Kadapa Steel Plant) నిర్మాణం పై పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా ముందడుగులు వేసింది. సున్నపురాళ్లపల్లె (Sunnapurallapalle), కడప జిల్లాలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో జే...
July 30, 2025 | 03:25 PM -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో భారీ మలుపు..12 పెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల సీజ్..
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో అమలైన మద్యం విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగా మద్యం పాలసీలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తులో స్పష్టమవుతోంది. ఇప్పటికే తొమ్మిది నెలలకుపైగా ఈ కేసు విచారణ ...
July 30, 2025 | 03:18 PM -
Modi: పహల్గాం ఉగ్రవాదుల పీచమణిచాం.. బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానమన్న మోడీ..!
పహల్గాం ఉగ్రదాడి నిందితులు ముగ్గురిని హతమార్చినట్లు ప్రధాని మోడీ (Modi).. పార్లమెంటులో స్పష్టంచేశారు. భారతీయుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను.. భారత సైన్యం హతమార్చిందన్నారు. అంతే కాదు.. ఎవరైనా భారత్ పై ఉగ్రదాడికి పాల్పడితే , వారికి నూకలు చెల్లినట్లే అన్న విషయం.. ఆ మాస్టర్ మైండ్స్, వారిని ప్రోత్సహిస్త...
July 30, 2025 | 10:45 AM -
Delhi: ప్రభుత్వం నిర్లక్ష్యం ఖరీదు పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రంపై కాంగ్రెస్ ముప్పేట దాడి
దేశంలో ఉగ్రదాడి జరిగినప్పుడల్లా ప్రధాని మోడీ.. ఆ ఉగ్ర సంస్థల పీచమణిచామని బలంగా చెబుతూ వచ్చారని.. మరి అలాంటప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు సభలో ప్రధాని మోడీని నిలదీశారు. నిలదీశారు అనడం కన్న కార్నర్ చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ విపక్షనేత ఖర్గే.. మోడీపై ప్రశ్నల వర్షం కురిపిస్తే...
July 30, 2025 | 10:35 AM -
Nara Lokesh: చంద్రబాబు విజన్లో భాగంగా స్టీల్, డేటా, ఎనర్జీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి గట్టి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు, పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని ఈ ప్రభుత్వం విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంద...
July 30, 2025 | 10:12 AM -
Janasena: అధికారంలో ఉన్నామా? లేదా?.. జనసేన పార్టీలో పెరుగుతున్న అనిశ్చితి..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారంలో భాగమైన జనసేన పార్టీ (Janasena ) లోనూ కొన్ని అంతర్గత వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఇప్పుడు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారంతా తమ మాటలు నాయకత్వం వింటేనే మున్ముందు పురోగతి సాధ్యమవుతుంద...
July 30, 2025 | 10:09 AM -
Jagan: నెల్లూరులో జగన్ టూర్ చుట్టూ రాజుకుంటున్న రాజకీయ రచ్చ..
జగన్ (Jagan) ఈ నెల 31న నెల్లూరు (Nellore) జిల్లాకు పరామర్శ పర్యటనకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ,వివాదాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, పోలీసులు వైసీపీ (YSRCP) నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడం తీవ్ర అభ్యంతరం కలిగిస్తోంది. ఇది మరోసారి జగన్ పర్యటన నేపథ్యంలో పో...
July 29, 2025 | 07:40 PM -
Jagan: పోలీసులు కలెక్షన్ ఏజెంట్లు..మరో సరికొత్త వివాదానికి తెరలేపిన జగన్..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తాజాగా పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఓ సభలో మాట్లాడిన ఆయన, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీసులు హోమ్ గార్డుల నుండి ఉన్నతాధికారుల వరకు చాలామంది వసూళ్లకు సాధనంగా మారిపోయారని అన్నారు. ఈ కలెక్షన్లు ఒక ప్రముఖ రాజకీయ నేత, అతని కుమారుడికి వెళ...
July 29, 2025 | 06:30 PM -
Free Bus Scheme: ఏపీ ఉచిత బస్ హామీ.. రాష్ట్రం పై ఆర్థిక భారం పెంచుతుందా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం “సూపర్ సిక్స్...
July 29, 2025 | 05:45 PM -
Amit Shah: పాకిస్తాన్ కు చిదంబరం క్లీన్ చిట్ ఇచ్చారా..?
మంగళవారం పార్లమెంటు వర్షాకాల(Monsoon Session of Parliament) సమావేశాల సందర్భంగా లోక్సభలో పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. విపక్షాలు ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకన పెట్టే రాజకీయం చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టే వ్యాఖ్య...
July 29, 2025 | 05:42 PM -
BRS: బీఆర్ఎస్లో కమ్మ, రెడ్డి కులాల టెన్షన్..!!
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) చేసిన వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితి (BRS)లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “కమ్మోళ్లంతా చంద్రబాబు వైపు, రెడ్లంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్లిపోయారు, వారు మాకు అవసరం లేదు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనతో అన్నారని సీఎం రమేశ్ ఆరోపించారు. ఈ వ్యాఖ...
July 29, 2025 | 04:45 PM -
YCP: ప్రభుత్వ వేధింపులపై పోరాటానికి YCP యాప్… జగన్ కీలక ప్రకటన..!!
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కేంద్ర కార్యాలయంలో జరిగిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ వేధింపులు, అన్యాయాలను ఎదుర్కొనేందుకు YSRCP త్వరలో ఒక ప్రత్యేక యాప్ను విడుదల చేయనున...
July 29, 2025 | 04:34 PM

- Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!
- Digital Book: రెడ్బుక్కు పోటీగా వైసీపీ డిజిటల్ బుక్..!
- Nara Lokesh: మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్
- YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ హైకోర్టుకు జగన్..! కీలక ఆదేశాలు..!!
- Alexander Duncan: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ సన్నిహితుడి వివాదాస్పద వ్యాఖ్యలు
- Priyanka Arul Mohan: ప్రియాంక దశ మారినట్టేనా?
- Raasi: నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ
- BJP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన.. అసెంబ్లీ లో కూటమి విభేదాలు హైలెట్..
- B.Tech Ravi: వైఎస్సార్ కంచుకోటలో టీడీపీ వ్యూహం ..జగన్కు పెరుగుతున్న ప్రెషర్..
- Satya Kumar Yadav: సత్యకుమార్ పై బాబు ప్రశంసల జల్లు..
