- Home » Political Articles
Political Articles
Chandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈసారి ఢిల్లీ (Delhi) పర్యటనను కలిసి ప్రారంభించారు. గతంలో సాధారణంగా తండ్రి కొడుకులు విడివిడిగానే ఢిల్లీకి వెళ్ళడం జరిగేది. కానీ ఈసారి ఇద్దరూ ఒకేసారి ప్రయాణం చేయడం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను స...
September 30, 2025 | 03:20 PMChinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వంపై విమర్శలు మరింతగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షం లేకపోయినట్టే అనిపిస్తుంది. నాయకులు కీర్తి గీతాలు పాడించుకుంటూ ఉన్నత స్థానంలో సంతోషంగా ఉంటారు. బయటికి చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ లోపల ప్రజల్లో వ్యతిరేకత ...
September 30, 2025 | 03:10 PMAP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..
వలంటీర్ల (Volunteers) అంశం ఏపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపే వారధిలా పనిచేసిన వలంటీర్లు ఇప్పుడు పూర్తిగా వైసీపీ (YCP)పై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా అదే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కావడం విశేషం. 2019లో ఆయన ము...
September 30, 2025 | 03:05 PMChandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కనక దుర్గమ్మ (Kanaka Durga) ఆలయంలో ఈ దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri)లో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మను సర్వస...
September 30, 2025 | 03:00 PMYS Sharmila: చిచ్చు రేపిన షర్మిల.. హైకమాండ్ ఆగ్రహం..!?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (YS Sharmila), దళితవాడల్లో 5 వేల ఆలయాలు నిర్మించాలనే టీటీడీ (TTD) నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆర్ఎస్ఎస్ (RSS) ప్రచారకుడిగా మారిపోయారని ఆమె విమర్శించారు...
September 30, 2025 | 12:22 PMNobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
ఎన్నోయుద్ధాలు ఆపా.. ఎంతో రక్తపాతాన్ని, లక్షల ప్రాణాలను నిలబెట్టా.. అందుకే నాకు, నోబెల్ శాంతి బహుమతి రావాలి. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ ను.. నేనే నిలువరించా..నేను ఫోన్ చేస్తేనే.. ఆ ఆపరేషన్ నిలిచిపోయింది. ఉక్రెయిన్, రష్యా వార్ సైతం ఆపడానికి ప్రయత్నిస్తున్నా.. నాకు నోబెల్ శాంతి బహుమతి...
September 29, 2025 | 08:31 PMPOK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
పాకిస్తాన్ (Pakistan) కు ఓవైపు బలూచిస్తాన్ చమటలు పట్టిస్తోంది. అక్కడి లిబరేషన్ ఫ్రంట్ అయితే..నేరుగా పాకిస్తాన్ సైన్యానికి నేరుగా సవాల్ విసురుతోంది. ఇప్పుడక్కడకు వెళ్లాలంటేనే పాక్ ఆర్మీకి గుండె దడదడ లాడుతోందని చెప్పొచ్చు. ఈసమస్య నుంచి బయటపడడమెలాగో తెలియక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తలపట్టుకుంటున్నా...
September 29, 2025 | 07:30 PMWhite House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్ వీడియో వైరల్
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ …ఇక నుంచి స్వర్ణభరిత భూషణం కానుంది. ఇప్పటికే ఓవల్ ఆఫీస్లో పలు చోట్ల స్వర్ణ తాపడాలు ఉన్నాయి. కానీ అవి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు తృప్తి నివ్వడం లేదు. అసలు అమెరికా అధ్యక్షుడి భవనం ఇలా ఉండడం ఏంటని భావిస్తున్న ట్రంప్.. దీన్ని మరింత స్వర్ణభరిత భూషణంగా మార్చను...
September 29, 2025 | 07:19 PMVijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మందిప్రాణాలు కోల్పోవడానికి ప్రధానకారణం.. విజయ్ (Vijay) ఆలస్యమే.. ఇదీ తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్. విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.‘‘విజయ్ (TVK chief Vijay) ర్యాలీ శనివారం ఉదయం 9 గంట...
September 29, 2025 | 07:10 PMDMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) ప్రచార ర్యాలీలో తొక్కిసలాట ఘటన చుట్టూ అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. దీనిలో కుట్రకోణం ఉందని.. విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంత సమయం పాటు విద్యుత్ నిలిచిపోయిందని.. టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అభిమానులు ఆయన్ను చూసేందుకు ముందు...
September 29, 2025 | 07:00 PMCurrent Charges: ఏపీలో కరెంటు ఛార్జీల తగ్గింపు..! క్రెడిట్ ఎవరిది..?
ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లులు (current bill) తగ్గుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు (electricity charges) అధికంగా వసూలు చేస్తున్నారంటే వినియోగదారుల (customers) నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపత్యంలో తగ్గబోతున్నాయనే వార్త వారిలో సంతోషం కలిగిస్తోంది. అయితే ఈ తగ్గింపు ఛార్జీల వెనుక ఎంతో మతలబు ఉంది...
September 29, 2025 | 04:25 PMYCP: కూటమిలో లోపాలు వైసీపీకి బలంగా మారుతాయా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తోంది. ప్రజలు ఎప్పుడూ బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తారనే నమ్మకంతో ఈ పార్టీ ముందుకు సాగుతోంది. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరిగితే ఆ ఓటు నేరుగా ...
September 29, 2025 | 03:15 PMAP Govt: ప్రజలకు కూటమి దసరా కానుకగా ట్రూ డౌన్ విధానం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా విద్యుత్ చార్జీలు తగ్గిస్తూ ప్రజలకు దసరా కానుక అందించింది. 2023లో గత ప్రభుత్వం అమలు చేసిన పెరిగిన చార్జీలను 2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రూ అప్ విధానం కింద వసూలు చేశారు. ...
September 29, 2025 | 03:10 PMTelangana: మోగిన నగారా.. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) షెడ్యూల్ విడుదలైంది. ఐదు దశల్లో లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) ఇవాళ మీడియా సమావేశంలో డీటెయిల్డ్ షెడ్యూల్ను వెల్లడించారు. ఈ క్షణం...
September 29, 2025 | 01:41 PMSocial Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సోషల్ మీడియా (Social Media) విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచుగా వస్తున్న పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు మంత్రుల పనితీరును, అధికారుల చర్యలను ప్రజల ముందు ఉంచుతున్నాయి. చిన్న తప్పిదం జరిగినా వెంటనే విస్తృతంగా వ్యాపించడం వల్ల ప్రభుత్వ...
September 28, 2025 | 07:05 PMChandrababu: చంద్రబాబు సారధ్యంలో పొలం బాట పట్టనున్న నేతలు..
రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగ్గర చేసుకోవడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన “పొలం బాట” (Polam Bata) అనే కార్యక్రమం దీని భాగంగా రానుంది. ఈ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా వినడం, వారికి భరోసా ఇవ్వడం...
September 28, 2025 | 07:00 PMTDP: చంద్రబాబు 4.0 సర్కార్లో సమన్వయ లోపాలపై పెరుగుతున్న విమర్శలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అంటే క్రమశిక్షణ, పారదర్శకత, టెక్నాలజీ వినియోగం గుర్తుకు వస్తాయి. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పాలన ఒక క్రమబద్ధతతో సాగుతుందని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. కానీ తాజాగా ...
September 28, 2025 | 06:50 PMChandrababu: పేదలకు దసరా కానుకగా కొత్త ఇళ్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్ర పేదల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. దసరా (Dussehra) పండుగ సందర్భంగా ప్రతి పేద కుటుంబానికి గృహ వసతి కల్పించే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 2029 నాటికి ఎవరూ ఇల్లు లేకుండా ఉండకూడదన్న దృఢ నిశ్చయంతో ప్ర...
September 28, 2025 | 02:30 PM- Gannavaram: వంశీ ఆధిపత్యానికి బ్రేక్.. వెంకట్రావు వైపు మొగ్గు చూపుతున్న గన్నవరం ప్రజలు
- Pemmasani: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి గుడ్ న్యూస్
- Chevireddy Bhaskar Reddy: తనపై కేసులు రాజకీయ కక్షపూరితమే అంటూ చెవిరెడ్డి ఆవేదన..
- Betting Apps: బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు కలకలం.. టాలీవుడ్ సెలబ్రిటీలపై సిట్ దర్యాప్తు వేగం
- Nara Bhuvaneswari: బాబు, లోకేష్ కు దీటుగా కుప్పంలో భువనేశ్వరి ప్రజాదర్బార్..
- Pawan Kalyan: తీర ప్రాంత అభివృద్ధికి దూకుడు..పవన్ నూతన చర్యలు..
- KTR: లొట్టపీసు కాదు.. పక్కా క్విడ్ ప్రో కో..! కేటీఆర్ చుట్టూ ఏసీబీ ఉచ్చు!!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం
- Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం..?
- Three Roses: “త్రీ రోజెస్” సీజన్ 1 ను మించిన ఎంటర్ టైన్ మెంట్ సీజన్ 2లో చూస్తారు – ఎస్ కేఎన్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















