కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు: కేంద్ర మంత్రి
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని పగటి కలలు కంటోందని, కానీ ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం 40 సీట్లు కూడా రావడం డౌటేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం 400 పైగా సీట్లు సాధిస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశ...
April 19, 2024 | 10:21 PM-
బీజేపీ పాలన ట్రైలరే ఇలా ఉంటే.. సినిమా ఇంకెంత దారుణంగా ఉంటుందో: ఖర్గే
దేశంలో బీజేపీ 10 ఏళ్ల పాలన కేవలం ట్రైలరేనంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 10 సంవత్సరాల మోదీ ట్రైలర్లో గ్యాస్ సిలిండర్, పెట్రోల్-డీజిల్, నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోయాయని, రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిందని, పేదరికం పెరిగిపో...
April 19, 2024 | 09:51 PM -
ముగిసిన తొలి విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడిరచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటేసే...
April 19, 2024 | 09:39 PM
-
మీరు ఓటు వేయకపోయినా కనీసం.. ఆశీస్సులైనా అందించాలి
మీకు కుమారుడికి ఓటేయకపోయినా కనీసం అతడిని ఆశీర్వదించండి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. ఆంటోనీ కుమారుడు అనిల్ బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అనిల్ గతేడాది కమలం పార్ట...
April 19, 2024 | 09:33 PM -
అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి.. చిక్కుల్లో కవిత!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరిన్ని చిక్కుల్లో పడబోతున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారడంతో, అతడి వాంగ్మూలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా...
April 19, 2024 | 08:54 PM -
ఇండియా కూటమి ఆపరేషన్ సౌత్..
సౌత్ లో వంద సీట్లపైనే కన్ను.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని నిలువరించడంపై ఇండియా అలయెన్స్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ భాగస్వామ్య పక్షాలతో కలిసి పోటీ చేస్తోంది.ముఖ్యంగా మొత్తం సీట్లలో ఐదువంతు దక్షిణాదిలోనే ఉన్నాయి.ఈసారి ఆసీట్లను గట్టిపట్టు పట్టాలని ఇండియా అలయెన్స్ భావిస్త...
April 19, 2024 | 12:25 PM
-
మరొకసారి కూటమి ప్రచారంలో పాల్గొననున్న ప్రధానమంత్రి..
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచార జోరు పెంచాయి. ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు తమ వంతు సోలో ప్రచారంతోపాటు అప్పుడప్పుడు కలిసి ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరొకసారి రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి తరఫున బహిరంగ సభలో పాల్గొనడానికి ప...
April 18, 2024 | 06:01 PM -
సమస్య ఓ చోట… సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవా కేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం. దీంతో వారికి పాస్పోర్టు జారీ మరింత ఆలస్యమవుతోంది. రాష్ట్ర వ్యాప్త...
April 18, 2024 | 03:50 PM -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళా రెడ్డి పోటీచేస్తున్నారు. ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్సింగ్ మూడో భార్య. స్థానికంగా, రాజకీయంగా మంచిపట్టున్న ధనుంజయ్ సింగ్కు కిడ్నాప్, అక్రమ వసూళ్ల కేసులో శిక్షపడడంతో ఎన్న...
April 18, 2024 | 03:47 PM -
ఆ మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లేయొద్దు
లోక్సభ ఎన్నికల్లో తమ వర్గానికి బీజేపీ టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్ప్రదేశ్లోని రాజ్పుత్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముజఫర్నగర్, కైరానా, సహారన్పుర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బహిష్కరించాలని ఖేడా ప్రాంతంలో నిర్వహించిన మహాపంచాయత్&zwnj...
April 18, 2024 | 03:44 PM -
అన్నామలై గట్టెక్కేనా…?
కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నామలై ఎదురీదుతున్నారు.ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే తరఫున గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే అభ్యర్థిగా రామచంద్రన్, బీజేపీ నుంచి అన్నామలై బరిలో ఉన్నారు. అన్నామలైకి మద్దతుగా కోవై, మేట్టుపాళ్యంలో జరిగిన ఎన్నికల సభల్లో ప్రధానమంత్రి నరేం...
April 18, 2024 | 06:43 AM -
బాలరాముడికి సూర్యతిలకం..
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత...
April 18, 2024 | 06:36 AM -
అయోధ్యలో అద్భుత దృశ్యం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయం లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడ...
April 17, 2024 | 08:50 PM -
నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన ఐదో లిస్ట్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తాను రెండు స్థానాల నుంచ...
April 17, 2024 | 08:48 PM -
ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో ..అమలు చేయం
ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. డిటెన్షన్ క్యాంపులో ఎంత మందిని బంధిస్తారని దీదీ ప్రశ్నించారు. ఈ ఎన్నిక...
April 17, 2024 | 08:02 PM -
అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై.. పరిశోధనలు చేయాలి : ఇస్రో చీఫ్
అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ మరోసారి స్పందించారు. భవిష్యత్తుల్లోనూ మరిన్ని జూబిల్లి యాత్రలు చేపడతామని చెప్పా...
April 17, 2024 | 08:00 PM -
ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచారం.. 19న పోలింగ్!
దేశంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే పార్టీలన్నీ శరవేగంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఈ దఫా పార్లమెంట్ ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహించనుండగా.. అందులో తొలి దశ పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఈ దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 10...
April 17, 2024 | 06:48 PM -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. ఢిల్లీలో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో మన దేశంలో జర్మనీ రాయబారి ఫిలిఫ్ అకెర్మాన్ మాట్లాడారు. లోక్స...
April 17, 2024 | 04:36 PM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
