Covid19
అమెజాన్ గుడ్ న్యూస్
కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ ఆంక్షల్లో చిక్కుకుని స్టార్టప్ కంపెనీల నుంచి దిగ్గజాల వరకు ఉద్యోగాల తొలగింపు, వేతనాల్లో కోత విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటుంటే, ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మాత్రం దీనికి భిన్నంగా వెళుతోంది. తమకు 50 వేల సిబ్బంది అవసరం పడుతుందని అమె...
May 22, 2020 | 02:20 AMకరోనాతో వైట్ హౌస్ మాజీ ఉద్యోగి మృతి
వైట్హౌస్ మాజీ ఉద్యోగి కరోనా కారణంగా మరణించారు. అమెరికా అధికార సౌధంలో విల్సన్ రూజ్వెల్ట్ జర్మన్ ఎన్నో ఏళ్లుగా బట్లర్ (ఇంటి పనులు చూసుకునే వ్యక్తి)గా పనిచేస్తున్నారు. ఇటీవల విల్సన్ కరోనా బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృత...
May 22, 2020 | 02:15 AMలాక్డౌన్ కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న లతా చౌదరి
కరోనా నివారణ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి నిజాంపేట వాస్తవ్యులు నారి సేన పౌండేషన్ అధ్యక్షురాలు లతా చౌదరి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ప్రతినిత్యం సేవలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,20,000 ఆహార పొట్లాలు మరియు పది వేల కుటుంబాలకు నిత...
May 22, 2020 | 12:12 AMఎక్స్ టన్ లో మెడికల్ సిబ్బందికి తానా సేవలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కోవిడ్ 19 పేషంట్లకు విశేషంగా సేవలందిస్తున్న ఫ్రంట్లైన్ సిబ్బందిని అభినందిస్తూ వివిధ నగరాల్లో తానా నిర్వహిస్తున్న ప్రశంసా కార్యక్రమాల్లో భాగంగా ఫిలడెల్ఫియాలోని ఎక్స్ టన్ లో ఉన్న మైన్లైన్ హెల్త్ సెంటర్ సిబ్బందికి మిడ్ అట...
May 21, 2020 | 11:57 PMతానా వెస్ట్ టీమ్ ఆధ్వర్యంలో ఫ్రంట్లైన్ సిబ్బందికి అభినందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) వెస్ట్ టీమ్ ఆధ్వర్యంలో బే ఏరియాలో కరోనా పేషంట్లకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్లైన్ సిబ్బందిని అభినందిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రిపబ్లిక్ సర్వీసెస్ (వేస్ట్ అండ్ ట్రాష్) సిబ్బందికి లంచ్ ఇస్త...
May 21, 2020 | 11:45 PMమిసిసిఫిలో వైద్యసిబ్బందికి తానా సత్కారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిసిసిఫి విభాగం ఆధ్వర్యంలో కోవిడ్ 19 పేషంట్లకు అత్యున్నతమైన సేవలను అందిస్తున్న ఫ్రంట్లైన్ సిబ్బందిని అభినందిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాప్టిస్ట్ మెడికల్ హాస్పిటల్ సిబ్బంది చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ...
May 21, 2020 | 11:41 PMహైదరాబాద్, విజయనగరంలో తానా సేవా కార్యక్రమం
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకు వచ్చింది. అటు అమెరికాలో, ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్-19 బాధితులకు భారీస్థాయిలో చేయూతనందిస్తోంది. ఈ క్రమంలో శ్రీపాద అనుగ్రహ సేవా ట్రస్టుతో కలిసి హ...
May 21, 2020 | 11:36 PMసతీష్ చుండ్రు, జికె స్పందన ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోడిగుడ్ల పంపిణీ
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న పేదలకు జికె స్పందన చారిటబుల్ ట్రస్ట్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి సతీష్ చుండ్రు, వారి మిత్ర బృందం బాసటగా నిలిచింది. స్థానిక 48వ డివిజన్లో డ్వాక్రా సంఘాలు, ఆర్.పి.లు, శానిటరీ సిబ్బంది, ఆటో కార్మికులకు కోడ...
May 21, 2020 | 11:08 PMఉద్యోగులకు ఇండియాబుల్స్ షాక్
దాదాపు 2 వేల మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని ఇండియాబుల్స్ గ్రూప్ కోరింది. పనితీరు ఆధారంగా ఏటా జరిగే ఉద్యోగుల తొలగింపు పక్రియలో భాగంగానే ఈ కోతలూ అని సంస్థ చెప్తున్నా.. లాక్డౌన్ నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాగా, ఈ నెలాఖరే మా చివరి పని దినం అని కొంతమంది ఉ...
May 21, 2020 | 08:03 PMసెప్టెంబర్లోనే వ్యాక్సిన్ వచ్చేస్తోంది
ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సీన్ కనుగొనే క్రమంలో భారీ ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్కు పూర్తిగా సహకరిస్తామని బయోఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సృష్టం చేసింది. మూడో దశ పరీక్షల కోసం పరిశోధకులకు సహకరిస్తామని పేర్కొంది. 4...
May 21, 2020 | 08:01 PMకరోనాతో శారీరక, మానసిక సమస్యలు
కరోనా బారినపడి కోలుకున్న వారికి భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదముందని ఓ అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక బలహీనుల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. అమెరికాకు చెందిన ఓ పరిశోధకుల బృందం… అక్కడి న్యూవోర్లీన్స్లో నివసిస్తున్న పేద మహిళలపై 2005 నుంచి ప...
May 21, 2020 | 07:52 PMతెలుగు రాష్ట్రాల నుంచి 120 మంది అమెరికాకు..
తెలుగు రాష్ట్రాలకు చెందిన 120 మంది అమెరికాకు పయనమయ్యారు. గురువారం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరారు. వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తోంది. అదే సమయంలో అత్యవసర పన...
May 21, 2020 | 07:40 PMలాక్డౌన్ ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు
లాక్డౌన్ ఎత్తివేయకుంటే నిరాశ, నిస్పృహ, ఒంటరితనంతో ప్రజలు మరింత మంది చనిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ను సడలించి వ్యాపారాలను పునరుద్ధరించే అంశంపై వివిద దేశాలు ఆచితూచి స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించి...
May 21, 2020 | 07:38 PMతెలంగాణలో 1,699 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరిలో జీహెచ్ఎంసీ పరిధివారు 26 మంది, రంగారెడ్డి జిల్లావాసులు ఇద్దరు, వలస కార్మికులు 10 మంది ఉన్నారు. ఐదుగురు మృత్యువాతపడగా, 23 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,699 కేసులు నమోదవగా 1,036 మంది డిశ...
May 21, 2020 | 07:33 PMజీవీకే విరాళం రూ. రెండు కోట్లు
కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆంధప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థకు జీవీకే రూ.రెండు కోట్ల విరాళం ఇచ్చింది. (ఇందులో జీవీకే బయో సైన్సెస్ రూ.కోటి, జీవీకే ఫౌండేషన్ నుంచి మరో రూ.కోటి). ఈ విరాళానికి సంబంధించిన చెక్కును జీవీకే ...
May 21, 2020 | 07:29 PMఏపీలో 2605కి చేరిన కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2,605కి చేరుకున్నాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చెందిన 153 కేసులు ఉన్నాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం 9 గంటల మధ్య (24 గంటల వ్యవధిలో) 8,092 నమూనాలను పరీక్షించగా 45 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో కోయంబేడు మార్కెట్కు...
May 21, 2020 | 07:27 PMజోగుళాంబ గద్వాల జిల్లాలో ఆటా కోవిడ్ 19 సహాయం
కరోనా వైరస్తో ఇబ్బందిపడిన జోగులాంభ-గద్వాల జిల్లాలో పేద ప్రజలకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గద్వాల జిల్లాలోని చిన్న అమిదాలపాద్ గ్రామంలోని పేదలకు ఆటా టీమ్ సహాయ కార్యక్రమాలను నిర్వహించింది. 287 కుటుంబాలకు 5 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, ...
May 21, 2020 | 06:52 PMతెలంగాణలో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సాయం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని నందమూరి నగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో నాట్స్ 200 పేద కుట...
May 21, 2020 | 05:44 PM- Rukhmini: రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” ఫస్ట్ లుక్
- Legacy: విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
- The Black Gold: సంయుక్త, యోగేష్ కెఎంసి, రజేష్ దండా, ‘ది బ్లాక్ గోల్డ్’
- Spirit: ‘స్పిరిట్’ నుంచి ఆజానుబాహుడు గా ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
- Sankranti Movies: సప్త రుచులతో ఈ సంక్రాంతి సినిమాల విందు
- Appanna: కింజరాపు అప్పన్న మిస్సింగ్.. దివ్వెల మాధురి ఇష్యూలో ట్విస్ట్..!
- Dharmasthala Niyojakavargam: నూతన సంవత్సర శుభాకాంక్షలతో “ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల
- Sakutumbhanam: “సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : రామ్ కిరణ్
- Kajal Aggarwal: న్యూ ఇయర్ వేళ కాజల్ అందాల విందు
- AP Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేతో ఏపీకి పెరుగుతున్న కనెక్టివిటీ..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















