- Home » Bnews
Bnews
కేంద్రం కీలక నిర్ణయం
పాన్-అధార్ లింక్ చేశారా? లేదంటే వెంటనే చేయండి అంటూ కేంద్రం మార్చి 31, 2023 వరకు గడువు విధించింది. తాజాగా ఆ గడువును జూన్ 30, 2023 వకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ...
March 28, 2023 | 07:51 PMట్విట్టర్ కు మరో షాక్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్కు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ట్విటర్ సోర్స్ కోడ్ ఆన్లైన్ లో లీక్ అయిందన్న తాజా అంచనాలు కలకలం రేపాయి. 44 బిలియన్ డాలర్లతో సంస్థను కొనుగోలు చేసినప్పటినుంచి అనేక సవాళ్లను మధ్య నెట్టుకొస్తున్న ...
March 27, 2023 | 07:52 PMలంబసింగిలో అగ్రి టూరిజం…పెరిగిన ఆదాయం
ఆంధ్రా కాశ్మీర్గా పేరొందిన లంబసింగి పరిసర ప్రాంతాలు అగ్రి టూరిజం కేంద్రాలుగా మారాయి. దాంతో పర్యాటకుల రాకతో ఇక్కడి గిరిజనులకు మంచి ఆదాయం వస్తోంది. దానికితోడు ఇక్కడ ఉన్న విదేశీ పూల సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధనలు ఫలించడంతో సంప్ర...
March 27, 2023 | 05:12 PMట్విట్టర్ ఉద్యోగులకు తేల్చి చెప్పిన మస్క్…
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను చేజిక్కించుకున్న తరువాత ఎలాన్ మస్క్ విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను హడలెత్తిసున్నారు. తాజగా ఆయన అర్థరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో ఉద్యోగులకు ఈమెయిల్...
March 27, 2023 | 03:54 PMస్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి చర్యలు
స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామికవేత్తలుగా రాణించే నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి చేయూతనిచ్చేలా ఎంటర్ప్రెన్యూర్షిప్ క్లబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, సెలెక్ట్ టెక్...
March 24, 2023 | 12:19 PMప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ సంచలనం.. ఒకేసారి 19 వేల మంది
ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇస్తోంది. కంపెనీ ఆదాయ క్షీణత నేపథ్యంలో 19 వేల ఉద్యోగాలను తీసివేయనుంది. అటు వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తమ సిబ్బందిలో 2.5 శాతం లేదా 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు...
March 23, 2023 | 09:24 PMత్వరలో మరో బాంబు పేల్చనున్న హిండెన్బర్గ్
హిండెన్బర్గ్ రీసర్చ్ సంస్థ త్వరలో కొత్త రిపోర్ట్ను రిలీజ్ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ సంస్థ తన ట్విట్టర్లో తెలిపిది. ఇటీవల అదానీ స్టాక్స్ అంశంపై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వల్లే ఆ కంపెనీ షేర్లు పతనమైన విషయం&n...
March 23, 2023 | 09:17 PMబిజినెస్, పర్యాటక వీసాలకు…. ఇంటర్వ్యూలు
అమెరికాకు పర్యాటక, బిజినెస్ వీసాపైనా దేశంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు సైతం హాజరవ్వొచ్చని ఇక్కడి ఫెడరల్ ఏజెన్సీ వెల్లడించింది. బి-1, బి-2 వీసాదారులకు ఈ అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే, ఉద్యోగాల్లో చేరే ముందు మాత్రం వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది...
March 23, 2023 | 07:29 PMప్రపంచంలోనే అత్యంత పురాతన భవనం.. ధర రూ.2,480 కోట్లు!
లండన్లో 204 ఏళ్ల ఓ పురాతన భవనాన్ని అమ్మకానికి పెట్టారు. దాని ధర మన భారతీయ కరెన్సీలో రూ.2480 కోట్లు. దాంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురాతన భవనంగా నిలిచింది. ఇది చూడటానికి కొంచెం అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్ను పోలి ఉంటుంది. అందుకే ఈ రెండంతస్తుల భవనాన...
March 23, 2023 | 05:14 PMఅంతర్జాతీయ కుబేరుల జాబితాలో అంబానీ
హిండెన్బర్గ్ రీసెర్చ్ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో అంతర్జాతీయంగా టాప్ 10 కుబేరుల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. 82 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన త...
March 23, 2023 | 05:10 PMఫెడ్ 0.25 శాతం వడ్డీ పెంపు
అంచనాలకు అనుగుణంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4.75-5 శాతానికి చేరింది. నిజానికి కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణ అదుపునకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతూ వస్తోంది. దీంతో...
March 23, 2023 | 03:53 PMహైదరాబాద్లో ఇంధన ధరల పెరుగుదలతో 56% మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అర్బన్ మొబిలిటీ సర్వే
అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ఫలితాలకు సంబంధించి ఎంజి మోటార్ ఇండియా తన నివేదికను నేడు విడుదల చేసింది. నీల్సన్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాన భారతీయ నగరాల్లో నివసించే వ్యక్తుల మెబిలిటీ విధానాలు అలాగే, ప్రయాణాల్లో వారు ఎదుర్కొనే సవాళ్లపై విలువైన అభిప్రాయాలను సేకరించారు. సర్వే ఫలితాలు భారతదేశంలోని ...
March 23, 2023 | 11:53 AMస్టార్ బక్స్ సీఈఓగా లక్ష్మణ్ బాధ్యతల స్వీకరణ
అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ బాద్యతలను స్వీకరించారు. గత సెప్టెంబరులోనే కంపనీ తదుపరి సీఈఓ, బోర్డు సభ్యుడిగా నరసింహన్ను ప్రకటించింది. కంపెనీ వ్యవస్థాపకుడు, తాజా మాజీ సీఈఓ ...
March 21, 2023 | 04:32 PMఅమెరికా వెళ్లే విమాన సర్వీసులు తగ్గింపు : ఎయిరిండియా సీఈఓ
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. విమాన క్యాబిన్ సిబ్బంది (క్రూ) కొరతే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అమెరికాకు వారంలో ఆరు విమాన సర్వీసుల...
March 21, 2023 | 04:25 PMఅమెజాన్ చరిత్రలో ఇది రెండోసారి.. భారీస్థాయిలో
వచ్చే కొన్ని వారాల్లో మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలో ఉన్నట్లు అమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ సిబ్బందికి సమాచారమిచ్చారు. కంపెనీ చరిత్రలో భారీస్థాయిలో ఉద్యోగ కోతలు విధించడం ఇది రెండోసారి. జనవరిలో తొలగించిన 18,000 మంది ఉద్యోగులకు తాజా కోతలు అధనమని కంపెనీ తెలిపింంది. కంపెనీ వార్షిక ప్...
March 21, 2023 | 03:59 PMఅమెరికాలో మొదటితరం ఐ ఫోన్ వేలం … రికార్డు స్థాయిలో
అమెరికాలో మొదటి తరం ఐ ఫోన్ వేలంలో రూ.45 లక్షలకు అమ్ముడుపోయి మరోసారి సంచలనం సృష్టించింది. గత నెలలో మొదటి తరం ఐఫోన్ రికార్డు స్థాయిలో 63,356 డాలర్లు (సుమారు 52 లక్షలు)కు అమ్ముడుపోగా, గత ఏడాది ఆగస్టులో ఇలాంటి ఫోన్ను రూ.28 లక్షలకు అమ్మారు. ఇప్పుడు రూ.45 లక్షల ధర పలకడంతో పాతతరం...
March 21, 2023 | 03:50 PMకొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ స్టోర్ను ప్రారంభించిన నటి నేహా శెట్టి
హైదరాబాద్లోని కొంపల్లిలో డుమాంట్ ఐస్క్రీమ్ స్టోర్ను ప్రముఖ తెలుగు నటి శ్రీమతి నేహాశెట్టి ప్రారంభించారు. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 37 అవుట్లెట్లతో ఐస్ క్రీమ్ మార్కెట్లో రాబోయే బ్రాండ్. నేహా శెట్టి మాట్లాడుతూ, “నేను చాలా కాల...
March 18, 2023 | 04:07 PMతెలంగాణకు కేంద్రం మరో మెగా ప్రాజెక్టు
తెలంగాణకు కేంద్రం మరోమెగా ప్రాజెక్టును ప్రకటించింది. రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడుతూ యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్స్టె...
March 18, 2023 | 03:59 PM- USA: అమెరికాలో ఘనంగా భారత 77వ గణతంత్ర వేడుకలు.. అలరించిన AIA సంబరాలు
- Asuragana Rudhra: ‘అసురగణ రుద్ర’ నుంచి బ్యుటీఫుల్ మెలోడీ సాంగ్ ‘నీ మాయలో’ రిలీజ్
- Nara Lokesh: అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్
- The Maze: శ్రీరామ్ ‘ది మేజ్’ ఫస్ట్లుక్ అండ్ గ్లింప్స్ విడుదల
- Srujan: ఓం శాంతి శాంతి శాంతిః అందరూ రిలేట్ అయ్యే మంచి కమర్షియల్ ఫ్యామిలీ మూవీ- నిర్మాత సృజన్ యరబోలు
- Sleep Apnea: నిద్రలో మీకు తెలియకుండానే శ్వాస ఆగిపోతుందా? ఈ వ్యాధి కావచ్చు .. జాగ్రత్త!
- Y.S.Sharmila: జగన్ పాదయాత్ర ప్రకటనపై షర్మిల ఘాటు ప్రశ్నలు .. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ..
- Krishnaveni Book: ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- Rahul Gandhi: శశిథరూర్ ను కూల్ చేసిన రాహుల్..?
- ‘Z’ లాంచ్ చేసిన ‘డిల్ఫ్లుయెన్సర్ మూమెంట్స్’…
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















