- Home » Bnews
Bnews
‘బి-ఫిజ్’ పేరుతో తమ ఫ్రూట్ ప్లస్ ఫిజ్ శ్రేణికి ఒక విప్లవాత్మక కొత్త ఉత్పత్తిని జోడించిన పార్లే ఆగ్రో
భారతదేశపు అతిపెద్ద బేవరేజ్ కంపెనీగా ఉన్న పార్లే ఆగ్రో తమ సరికొత్త పానీయం బి-ఫిజ్తో భారతదేశంలోని బేవరేజ్ విభాగంలో మరొకసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఆపిల్ జ్యూస్తో మిశ్రమమైన ఈ విశిష్ట మరియు రీఫ్రెషింగ్ మాల్ట్ ఫ్లేవర్ సహిత ఈ కార్బోనేటెడ్ డ్రింక్ అన్ని వయసు వర్గాల ...
October 22, 2020 | 03:16 AMOPPO announces high-precision RTK positioning algorithm
OPPO has launched a self-developed industry-leading high-precision positioning algorithm which will enable the mobile phone navigation system to provide accurate location within a one meter radius. Levin Liu, OPPO Vice President and Head of OPPO Research Institute, said, “In this 5G e...
October 22, 2020 | 02:59 AMచిన్నారులలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు మద్దతు ఇచ్చే 2 మూలకాలు అయిన విటమిన్ సీ మరియు జింక్లను కలిగిన జెలిమల్స్ ఇమ్యునోజ్ జెల్లీస్ వైపు తమ పోర్ట్ఫోలియో ఆఫరింగ్స్ను షిఫ్ట్ చేసిన కన్ఫెక్షనరీ బ్రాండ్ ITC లిమిటెడ్
ITC కంపెనీకి చెందిన కన్ఫెక్షనరీ బ్రాండ్ జెల్లీ సెగ్మెంట్ అయిన జెలిమల్స్ పోషకాలతో కూడిన జెలిమల్స్ ఇమ్యునోజ్ జెల్లీస్ వైపు ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా విటిమన్ సి మరియు జింక్ వంటి న్యూట్రెంట్స్తో ఉత్పత్తులను తీసుకొస్తోంది. ఇది చిన్నారుల్లో వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పాండెమిక్...
October 21, 2020 | 03:42 PMBDR Pharma launches generic version of Lenvatinib for cancer patients in India
BDR Pharmaceutical today announces the launch of 4mg and 10 mg of Lenvatinib under the brand name BDFOIE for the treatment of differentiated thyroid cancer, advanced liver cancer and advanced kidney cancer. Lenvatinib is priced at INR 1620 (4 mg) and INR 2970 (10 mg) for a pack of...
October 20, 2020 | 10:04 PMఅంతరిక్షంలో 4జి నెట్వర్క్ ….
చంద్రుడిపై సెల్ నెట్వర్క్ కు రంగం సిద్దం అయింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపై 4జి సెల్యూలర్ నెట్ వర్క్ ఏర్పాటుకు కాంట్రాక్టు దక్కించుకుంది. 14.1 మిలియన్ డాలర్ల ఈ కీలక కాంట్రాక్టును నాసా నోకియాకు అప్పగించింది. నోకియా 4జి/ఎల్టిఇ నెట్వర్క్&n...
October 18, 2020 | 09:24 PMస్కెచర్స్ ఇండియాకు అనన్య పాండే ప్రచారం
కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్పోర్టస్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన స్కెచర్స్, జీవనశైలి మరియు ఫ్యాషన్ సేకరణలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్కెచర్స్ ఇండియాకు మొదటి మహిళ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ సంచలనం అనన్య పాండేను ఎంపిక చేసుకుంది. అనన్య పాండే నటించ...
October 15, 2020 | 09:36 PMఆదిత్య మ్యూజిక్ తో హైదరాబాద్ షార్ట్ వీడియో యాప్ రిజిల్ భాగస్వామ్యం
హైదరాబాద్ కు చెందిన, ఒరిజినల్ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ అయిన రిజిల్ యాప్ నేడిక్కడ అగ్రగామి దక్షిణ భారతీయ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ తో ఎక్స్ క్లూజివ్ మ్యూజిక్ లైసెన్సింగ్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వర్టికల్ కంటెంట్ యాప్ ఇప్పుడు క్రియేటర్లు అందరి కోసం ఆదిత్య మ్యూజిక్ నుంచి లైసె...
October 15, 2020 | 07:28 PMరిలయన్స్ రిటైల్ కు రూ. 5,550 కోట్లు
ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ రిటైల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా పలు పెద్ద కంపెనీలు రిలయన్స్ రిటైల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికాకు చెందిన అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ నుండి రూ. 5,550 కోట్ల నగదు అందినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమ...
October 14, 2020 | 10:41 PMఅంచనాలను మించి ఇన్ఫోసిస్ నికర లాభాలు
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 20.50 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.4,845 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ.4,019గా ఉంది. పలువురు నిపుణుల అంచనాలను మించి ఇన్ఫోసిస...
October 14, 2020 | 02:23 AMరాయల్ కేర్ డయాలిసిస్ సెంటర్స్ లో మెజారిటీ వాటా సొంతం చేసుకున్న నెఫ్రోప్లస్
భారతదేశ అతిపెద్ద డయాలిసిస్ నెట్ వర్క్ మరియు డయాలిసిస్ ను పునర్ నిర్వచించడంలో మార్గదర్శి అయిన నెఫ్రో ప్లస్ విదేశాల్లో తన మొదటి ప్రముఖ స్వాధీనాన్ని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ లో అధిక నాణ్యతాయుత సంరక్షణ పై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రముఖ డయాలిసిస్ నెట్ వర్క్ అయిన రాయల్ కేర్ డయాలిసిస్ సెంటర్స్ ...
October 12, 2020 | 10:24 PMచిన్న వ్యాపారస్తులకు అమెజాన్ శుభవార్త.
ఈ రోజుల్లో అమెజాన్ గురించి అభిప్రాయం కలిగి ఉండటం కష్టం ఎందుకంటే కొందరు ఆన్లైన్ షాపింగ్ కారణంగా చిన్న వ్యాపారాలకు కలిగే నష్టాలు , అమెజాన్ వేరహౌసెస్ కార్యాలయ లో పర్యావరణ సమస్యలు లేదా సాంప్రదాయ రిటైల్ దుకాణాలపై ఆన్లైన్ రిటైల్ నెగటివ్ ప్రభావం పై దృష్టి సారించి అదే ప్రచారం చేస్తున్నారు. అయ...
October 9, 2020 | 08:28 PMమోర్గాన్ చేతికి ఈటన్ వాన్స్
ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఈటన్ వాన్స్ ను అమెరికా బహుళ జాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ కొనుగోలు చేస్తున్నది. 7 బిలియన్ డాలర్ల (రూ.50 వేల కోట్లు)తో సొంతం చేసుకుంటున్నది. బోస్టన్కు చెందిన ఈటన్ వాన్స...
October 8, 2020 | 10:27 PMఇన్ఫోసిస్ చేతికి బ్లూ అకార్న్
అమెరికాలో అడోట్ ప్లాటీనం భాగస్వామి అయిన బ్లూ అకార్న్ ఐసీఐని ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ దక్కించుకోబోతుది. 125 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.915 కోట్లు)తో కొనుగోలు చేయనుంది. బ్లూ అకార్న్ ఐసీఐ బిజిటల్ కస్టమర్ సర్వీస్, కామర్స్, అనలిటిక్స్ సర్వీసులను అందిస్తుంది. కంపెనీ కస్టమర్ల ...
October 8, 2020 | 10:12 PMప్రపంచంలోనే టీసీఎస్ అగ్రస్థానం
టీసీఎస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. యాక్సెంచర్కు వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది. గురువారం టీసీఎస్ షేరు దూకుడుతో సంస్థ మార్కెట్ విలువ రూ.10,59,973,63 కోట్లకు చేరింది. డాలర్లలో ఈ విలువ 144.73 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం యాక్సెంచర్ మార్కెట్&...
October 8, 2020 | 10:02 PMమరో కొత్త వివాదంలో గూగుల్ …
అంకురాల అభివృద్ధిని అడ్డకునేందుకు ప్రయత్నిస్తోందని ఇప్పటికే భారత్లో నిరసనలు ఎదుర్కొంటున్న గూగుల్, మరో కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ టీవీలకు వినియోగిస్తున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేయరాదని ఒత్తిడి చేస్తూ, పోటీరహిత వాతావరణాన్ని తీసుకొచ్చేంద...
October 7, 2020 | 08:22 PMఎస్బీఐ కొత్త చైర్మన్ దినేశ్ ఖరా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్గా దినేశ్ ఖర నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఎస్బీఐ చీఫ్గా కొనసాగనున్నారు. బుధవారం నుంచి దినేశ్ నియామకం అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ అధిపతిగా దినేశ్ను సూచిస్తూ బ్యాం...
October 6, 2020 | 07:11 PMఢిల్లీ, ముంబైల నుంచి లండన్ కు నేరుగా స్పైస్జెట్
దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ డిసెంబర్ 4 నుంచి లండన్కు విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. బ్రిటన్తో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ, ముంబైల నుంచి లండన్కు విమాన సర్వీసులను మొదలుపెడుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్ల...
October 5, 2020 | 09:29 PMరూ.20 నాణేలు వచ్చేశాయ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన రూ.20 నాణేలను విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణం గవరపాలెంకు చెందిన ఆళ్ల సంతోశ్కుమార్ సేకరించారు. కొత్తగా ముద్రించిన ఈ నాణేలను ఆర్బీఐ గతనెలలో పరిమిత సంఖ్యలో విడుదల చేయగా ఢిల్లీలోని కాయిన్ కలెక్టర్లు వీటిని దక్కించుకున్నారు. వార...
October 5, 2020 | 09:11 PM- Tollywood: క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు.. బాలయ్య కోసం ఈ డైరెక్టర్ పవర్ఫుల్ స్క్రిప్ట్!
- India-US: అమెరికాతో ట్రేడ్ డీల్.. భారత్ కు బిగ్ బూస్ట్..!
- BMW: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై అప్డేట్
- Sai Pallavi: ఇకపై సాయి పల్లవి క్రేజ్ తట్టుకోవడం కష్టమే
- The Paradise: ది ప్యారడైజ్ భారీగా పెరిగిపోతున్న బడ్జెట్
- Tollywood: ఆ సంచలన డైరెక్టర్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ
- TAGC: చికాగోలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. TAGC ఆధ్వర్యంలో ‘డెర్బీ టీ సోయిరీ’
- Director Vinay Ratnam: శ్రీ చిదంబరం గారు సినిమాతో వాళ్ల మనోభావాలు సంతృప్తి చెందుతాయి: దర్శకుడు వినయ్ రత్నం
- Erra Cheera: ‘ఎర్రచీర’ ట్రైలర్లోని షాట్ను అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ సినిమాలో కాపీ కొట్టారు: దర్శకుడు సుమన్ బాబు
- GPTA: ఏప్రిల్ 4న గ్రేటర్ పోర్ట్ల్యాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా ‘ఉగాది ఉత్సవం’
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















