- Home » Election Campaign
Election Campaign
ఈ నెల 31న విశాఖపట్నంలో టీడీపీ భారీ బహిరంగ సభ
తెలుగుదేశం పార్టీ ఈనెల 31న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది – పశ్చిమబంగ్ల, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ దీనికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు – మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొనే అవకాశముంది – ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోనే అ...
March 24, 2019 | 09:24 PMమా పోరాటం వైసీపీతో కాదు… టీఆర్ఎస్ తోనే
ఈ ఎన్నికల్లో మా పోరాటం వైసీపీతో కాదు. టీఆర్ఎస్తోనే. ఖబడ్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కేసీఆర్ మా పాలనను చూడు. మా పౌరుషాన్ని చూడు అని సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి...
March 24, 2019 | 09:13 PMచంద్రబాబుతో పోటీ పడలేక జగన్ తో లాలూచీ
అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ దూసుకుపోతుండటంతో ఓర్వలేక తెలంగాణ సీఎం కేసీఆర్ అసూయతో కుట్రలు పన్నుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల రేవేంద్రపాడు, శృంగారపురం, పేరుకులపూడి, చుక్కపల్లివారిపాలెం, నల్లమేకలవారిపాలెం, తాడిబోయినవారిపాలెం, ఈమని, చింతలపూడి గ్రామాల...
March 24, 2019 | 09:02 PM29న కర్నూలులో మోదీ సభ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న కర్నూలు, ఏప్రిల్ ఒకటిన రాజమండ్రిలో జరగనున్న బీజేపీ ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ సభల ద్వారా ఆయా ప్రాంతాల శాసనసభ, లోక్సభ అభ్యర్థులను పరిచయం చేయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ నెల 26న పార్టీ ఎన్నికల ప్రణాళికను కేంద్ర రైల్వ...
March 24, 2019 | 08:52 PMపలాస బహిరంగ సభలో వైయస్ జగన్మోహన్రెడ్డి
– దేశమంతా జీఎస్టీ (వస్తు సేవల పన్ను) ఉంటే, పలాసలో తెలుగుదేశం పార్టీ పన్ను (టీఎస్టీ) వసూలు చేస్తున్నారు.– ప్రతి జీడిపప్పు ప్యాకెట్పై స్థానిక ఎమ్మెల్యే అల్లుడు రూ.10 వసూలు చేస్తున్నాడు.– వ్యాపారులను వేధిస్తున్నారు. వినకపోతే అధికారులతో దాడి చేయిస్తున్నారు.– తిత్లి తుపాన...
March 22, 2019 | 11:14 PMమా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్ : చంద్రబాబు
జగన్ ఆంధ్రప్రదేశ్కు పెద్ద సమస్యగా మారారు – నర్సీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్పై చంద్రబాబు ధ్వజమెత్తారు – వైసీపీకి ఓటేస్తే మీ మరణవాగ్మూలాన్ని మీరే రాసుకున్నట్లు – తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు – జగన్ విషయంలో మాజీ జే...
March 22, 2019 | 07:26 PMనిరుద్యోగ భృతి మరింత పెంచుతాం: చంద్రబాబు
రాష్ట్రానికి ఉన్న అత్యున్నతమైన ఆస్తి యువతేనని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే వారిని ప్రోత్సహించేందుకు నిరుద్యోగ భృతి తీసుకొచ్చినట్టు చెప్పారు. అవసరమైతే ఇప్పుడు నిరుద్యోగులకు ఇస్తున్న రూ.2వేలకు మించి ఎక్కువ భృతిని చెల్లిస్తామని ప్రకటించారు. యువతకు తానే ఓ సంరక్షుడిగా ఉంటానని భరోస...
March 21, 2019 | 08:18 PMముగ్గురు దొంగలకు తెలియని విషయం ఒకటుంది
రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ముగ్గురు దొంగలు కలిసి చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకరు ...
March 20, 2019 | 02:53 AMప్రచారానికి షర్మిల, విజయమ్మ
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న షర్మిల మంగళగిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మంగళగిరి నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 10 జిల్లాలో షర్మిల రోడ్ షో, బస్సుయాత్ర ఆమె నిర్వహించనున్నారు. 50 నియోజకవర్గాల...
March 19, 2019 | 08:49 PMమంగళగిరిని.. మరో గచ్చిబౌలిని చేస్తా
భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్దిలో నంబర్ వన్ చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, నవులూరు, బేతపూడి, నీరుకొండ, కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు...
March 19, 2019 | 08:45 PM- Yemo Yemo Idi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో ఇది’ గ్లింప్స్
- Euphoria: గుణశేఖర్ నిర్ణయం సరైనదే
- Pragya Jaiswal: బ్లాక్ ఫ్రాకులో ప్రగ్యా గ్లామర్ షో
- TAMA: అట్లాంటాలో వైభవంగా తామా సంక్రాంతి సంబరాలు
- Chicago Andhra Association: ఉత్సాహంగా చికాగో ఆంధ్ర సంఘం వారి పల్లె సంబరాలు
- Telangana BJP : తెలంగాణలో బీజేపీది బలుపా..? వాపా..?
- Revanth Reddy : రేవంత్ రెడ్డికి తిరుగుందా..?
- Yuganiki Okkadu: క్రేజీ సీక్వెల్ పై డైరెక్టర్ సంచలన కామెంట్స్
- PM Modi: ఢిల్లీలో కర్తవ్య పథ్లో ‘సేవా తీర్థ్’ ప్రారంభించిన ప్రధాని
- Bangladesh: బీఎన్పీ విజయంతో భారత్-బంగ్లా బంధాలు మెరుగయ్యేనా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










