Telangana
ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతా : రేవంత్
‘నేను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో...
September 17, 2024 | 05:34 PMహైడ్రా మరింత శక్తివంతం..చట్టబద్దం చేసే దిశగా రేవంత్ సర్కార్..
చెరువుల ఆక్రమణలను నేలమట్టం చేస్తూ.. అక్రమ కట్టడాల ఓనర్లలో ఆందోళనను పెంచుతున్న హైడ్రా.. ఇక మరింత శక్తిమంతం కానుంది. ఎందుకంటే.. దీనిని చట్టబద్దం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ నెలలో జరగనున్న కేబినెట్ స&zwnj...
September 15, 2024 | 06:57 PMఎఐ హబ్గా ప్యూచర్ సిటీ : రేవంత్ రెడ్డి
ఘనంగా ముగిసిన ఎఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో సెప్టెంబర్ 5,6 తేదీల్లో హెచ్ ఐ సిసిలో నిర్వహించిన ఎఐ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. ఈ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి ఎఐ నిపుణులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్ల...
September 15, 2024 | 12:02 PMవ్యవసాయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఉద్వానవన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవానా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరుల...
September 14, 2024 | 08:00 PMపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు.. బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా?
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ కాదా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప...
September 14, 2024 | 07:58 PMఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనున్నారు. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం సాయంపై సమావేశంలో ప్రస్తావించనున్నార...
September 14, 2024 | 07:57 PMవాళ్ల మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు : భట్టి విక్రమార్క
బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై భట్టి స్పందించారు. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందన్నా...
September 14, 2024 | 07:54 PMగ్రేహౌండ్స్, టాస్క్ఫోర్స్ తరహాలో హైడ్రా : రంగనాథ్
జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది చట్టబద్ధమైనదే. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్&z...
September 14, 2024 | 07:52 PMఆ పనులు పూర్తి చేస్తే కేసీఆర్కు.. పేరొస్తుందని భయపడుతున్నారా? : కేటీఆర్
కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా నేరెళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ పనులు ...
September 14, 2024 | 07:46 PMకౌశిక్ రెడ్డి – అరికెపూడి హడావుడి.. తగ్గే ఛాన్సే లేదా..?
తెలంగాణలో మూడు రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. టెక్నికల్ ఇది ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఆ స్టేజ్ దాటిపోయింది. దీంతో పార్టీలు ఇన్వాల్వ్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అరికెపూడి గాంధీ కూడా టెక్నికల్ గా బీఆర్...
September 14, 2024 | 03:40 PMనిబంధనలు లేకుండా తక్షణ సాయం చేయండి : సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాని కేంద్ర బృందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్...
September 13, 2024 | 08:01 PMఅందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా : అరెకపూడి గాంధీ
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ మరోసారి స్పందించారు. బీఆర్ఎస్ కౌశిక్రెడ్డికి ఏమైనా పదవి ఇచ్చిందా? నాతో మాట...
September 13, 2024 | 07:59 PMఅన్నీ చేసే ఇక్కడి వరకు వచ్చాం.. ఆయన కెపాసిటీ ఎంతో మాకు తెలుసు
ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా? ఆయన వ్యక్తిగతమా? అనే దానిపై బీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని ఎమ్యెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ నివాసం వద్ద దానం మీడియాతో మాట్లా...
September 13, 2024 | 07:56 PMవాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తాం : హరీశ్రావు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌశిక్రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమను అరెస్ట్ చేశార...
September 13, 2024 | 07:52 PMఅమెరికా నుంచి డీజీపీకి.. కేటీఆర్
తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వరుస దాడులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ఖమ్మంలో మాజీ మంత్రులు హారీశ్రావు, జగదీశ్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్పై కాంగ్రెస్&z...
September 13, 2024 | 03:09 PMబీఆర్ఎస్ మళ్లీ ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తోందా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటింది. ఈ పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఇబ్బందులేవీ లేవనే చెప్పొచ్చు. విడిపోయినా తెలుగు వాళ్లంతా కలిసి ఉండాలనే నినాదంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తూ వచ్చాయి. పార్టీల మధ్య విభేదాలున్నా అవి ప్రజల వరకూ రాకుండా జాగ్రత్త పడ్డాయి. అయితే తెలం...
September 13, 2024 | 02:56 PMఅదే బీఆర్ఎస్ విధానమైతే.. ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు
పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ స్టేషన్ అరికెపూడి గాంధీ స్టేషన్ బెయిల్పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. నన్ను ఆహ్వానిస్తేనే కౌశిక్రెడ్డి ని...
September 12, 2024 | 08:23 PMబీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్తనాటకం : బండి సంజయ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాంగోపాల్పేటలోని పలు వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ స్థానికులతో సభ్యత్వ నమో...
September 12, 2024 | 08:21 PM- Chandrababu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- Trump: టారిఫ్స్ తో లాభపడ్డాం.. అందుకే ఆ పదమంటే ఇష్టమంటున్న ట్రంప్..!
- Rushikonda Palace: రుషికొండపై తుది నిర్ణయానికి అడుగులు.. కీలక ప్రతిపాదనలు..
- TAGC: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో 2026 నూతన కార్యవర్గం ప్రకటన
- Visakhapatnam: విశాఖ సమీపంలో ప్రతిపాదిత ఏవియేషన్ ఎడ్యుసిటీ.. అంటే ఏమిటి?
- LATA: లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి మేళా 2026
- LATA: అమెరికాలో లాటా సంక్రాంతి సంబరాలు.. ముగ్గులు, వంటల పోటీల నిర్వహణ
- US Consul General: విశాఖ అందాలను తిలకించిన అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
- Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
- Amit Shah: అమిత్ షా ను ఆహ్వానించిన ఏపీ బీజేపీ నేతలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















