Anantapur: అనంతపురం జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు – ప్రజల్లో పెరిగుతున్న అసంతృప్తి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకుల పనితీరుతో పాటు అధికారులు, మంత్రుల వ్యవహారశైలిని కూడా బాగా గమనిస్తున్నారు. జిల్లా వారీగా పార్టీ స్థితిగతులపై సర్వేలు చేయించడం ద్వారా ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ప్రతి జిల్లాలో పార్టీకి ఎల...
July 8, 2025 | 11:05 AM-
Chandrababu: కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మూడు కీలక సమస్యలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి మూడు కీలక సమస్యలు తలనొప్పిగా మారాయి. ఈ మూడు విషయాలపై పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ పరిణామాలను గమనించలేదా? లేక ఆయనకు విషయాలు తెలియనీయకుండా కొందరు అధికారులు, నాయకులు మౌనంగా ఉంటున్నారా? అనే అనుమానాల...
July 8, 2025 | 11:00 AM -
Amaravathi: అమరావతిలో భూములపై భారీ ఆసక్తి.. వెంచర్లకు పెరుగుతున్న డిమాండ్
అమరావతి (Amaravati) మళ్లీ రియల్ ఎస్టేట్ రంగంలో చైతన్యం చూపిస్తోంది. గతంలో కొన్ని సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న మార్కెట్ ఇప్పుడు ఒకసారిగా తిరిగి ప్రాముఖ్యత సంతరించుకుంటోంది . ప్రత్యేకంగా ఆదివారం రోజు, వేరువేరు జిల్లాల నుంచి వచ్చిన ప్రజల కదలికలు అక్కడ కనిపించాయి. అభివృద్ధి పనులు, ప్రభుత్వం చేపడుతు...
July 7, 2025 | 07:00 PM
-
Telangana: తెలంగాణలో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి..ఇది సాధ్యమేనా?
రాజకీయాల్లో ఏ మార్పు ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కష్టం. సమయం, పరిస్థితులు అనేక నిర్ణయాలను తీసుకునేలా చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడొక ఆసక్తికర చర్చ తెలంగాణ (Telangana) రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా పని చేసిన బీజేపీ (BJP), జనసేన (Janasena), టీడీపీ (TDP) కూటమి ఇప్పుడు ...
July 7, 2025 | 06:58 PM -
Jagan: తోతాపురి మామిడి రైతుల కోసం జగన్ పర్యటనపై రాజకీయ వేడి..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రైతుల సమస్యల చుట్టూ మరోసారి రాజకీయ వేడి పెరుగుతోంది. చిత్తూరు జిల్లా (Chittoor District) బంగారుపాళ్యం (Bangarupalem)లో తోతాపురి మామిడి పంటకు సంబంధించిన సమస్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy...
July 7, 2025 | 06:45 PM -
Vivekananda Reddy: ఆరేళ్లు గడిచినా.. వివేకా కేసు విచారణ ఎందుకు ముందుకెళ్లడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో అనేక మలుపులు తిరిగిన, దాదాపు ఆరున్నరేళ్లుగా ఇంకా పూర్తిస్థాయి విచారణ దశకు కూడా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్యకేసు. 2024 ఎన్నికల సమయంలో చాలా వైరల్ గా మారిన ఈ కేస్ ఇప్పుడు తిరిగి మళ్ళీ సంవత్సరం తర్వాత సంచలనంగా మారింది. 2019లో ఈ హత్య జరిగినప్పటి...
July 7, 2025 | 06:40 PM
-
Bonda Uma: ప్రజలకంటే ప్రైవేట్ కార్యక్రమాలకే ప్రాధాన్యతా? విజయవాడ నేతల తీరుపై విమర్శలు
విజయవాడ (Vijayawada) వంటి రాజకీయంగా చైతన్యమున్న ప్రాంతాల్లో ఇటీవల ఒక రకమైన పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నాయకులు తమ నియోజకవర్గాల్లో పదేళ్లకుపైగా కొనసాగుతుండటంతో ఒక ప్రత్యేకమైన ఆధిపత్యం నెలకొంటోంది. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులు గతంలో ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తు...
July 7, 2025 | 06:30 PM -
Indosol – Chandrababu: ఇండోసోల్ కంపెనీకి చంద్రబాబు సపోర్ట్..! వెనుక జరిగిందిదే..!?
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (TDP) అధికారంలో ఉంది. అయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండోసోల్ (Indosol) సోలార్ ప్యానెల్స్ కంపెనీపై తీవ్ర విమర్శలు గుప్పించిన టీడీపీ, ఇప్పుడు దానిని ఎందుకు వెనకేసుకొస్తోందనే ప్రశ్న సామాన్య ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చాలాకాలంగా ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి...
July 7, 2025 | 06:12 PM -
VR School: మంత్రుల మధ్య చిచ్చు రేపిన వీఆర్ స్కూల్ పునఃప్రారంభోత్సవం..!!
నెల్లూరు (Nellore) నగరంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వెంకటగిరి రాజా (VR High School) హైస్కూల్ పునఃప్రారంభ కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా జరిగింది. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ స్కూల్ను మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ (Minister Pong...
July 7, 2025 | 05:32 PM -
YS Jagan: జగన్ బంగారుపాళ్యం పర్యటనకు లైన్ క్లియర్..! పోలీసులు ఏం చేస్తారో..!?
ఆంధ్రప్రదేశ్ లో మామిడి బాగా పండే జిల్లాల్లో చిత్తూరు (Chittoor) జిల్లా ముందుంది. అయితే ఈసారి తోతాపురి (Totapuri) మామిడి రైతులు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaga...
July 7, 2025 | 03:30 PM -
Karedu: ముదురుతున్న కరేడు భూముల వివాదం.. ప్రభుత్వ మౌనమెందుకు..?
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు (Karedu) గ్రామంలో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ (Indosol solar project) కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 8,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు రాష్ట్రంలోని టీడీపీ (TDP) నేతృత్వంలోని...
July 7, 2025 | 03:14 PM -
Kakarla Venkatarami Reddy: కూటమి హామీల పై ఏపీ ఉద్యోగ సంఘాలు నిరసన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి (NDA Government) ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలవకుండా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామి...
July 6, 2025 | 08:40 PM -
China: నాడు ఒక బిడ్డే చాలు.. నేడు పిల్లలు కనండి బాబు అని బతిమలాడుతున్న చైనా…
చైనా.. అత్యంత శక్తిమంతమైన కమ్యూనిస్టు దేశం.. అలాంటి దేశానికి ఇప్పుడు అతిపెద్ద సమస్య ఎదురవుతోంది. అదే జనాభా తగ్గుదల. దీన్ని ఎలా అధిగమించాలా అని తలపట్టుకుంటోంది. ఎందుకంటే.. చైనాలో యువత.. అసలు పెళ్లంటేనే దూరంగా ఉంటున్నారు. ఎందుకీ బరువు, బాధ్యత.. మనకొద్దీ సంకటం అంటూ విపరీత మనస్తత్వంతో ముందుకెళ్తున్నా...
July 6, 2025 | 07:15 PM -
Janasena: జనసేన ఎమ్మెల్యేలలో మార్పు ..ప్రజలతో దగ్గరవుతున్న నేతలు
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ (JanaSena)లో నేతలు ఇప్పుడు పూర్తిగా పనిచేసే తీరును మార్చుకుంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మీడియా ముందుకు రాకుండానే, సంచలన ప్రకటనలు చేయకుండానే, ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కి క్రెడిట్ ఇచ్చే విధంగా వ్...
July 6, 2025 | 07:13 PM -
Washington: ద అమెరికా పార్టీ.. ఎలన్ మస్క్ పార్టీ వచ్చేసింది..
అమెరికా రాజకీయ చరిత్రలో మరో పార్టీ ప్రారంభమైంది. ద అమెరికా పార్టీ అని దేశం పేరుతో పార్టీ పేరు పెట్టాడు. మస్క్ ఎంత అడ్డుకున్నా.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు మాత్రం ఆగలేదు. శుక్రవారం వైట్ హౌస్లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్ తన కలల బిల్లుపై సంతకం చేశారు. దీంతో బిల్లు అమల్లోక...
July 6, 2025 | 07:07 PM -
Chandra Babu: చంద్రబాబు ఉచిత బస్సు పథకం.. అమలుకు అవసరమైన వనరులపై చర్చ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP chief minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రాధాన్యం కలిగిన పథకాలలో ఒకటిగా భావిస్తున్న ఉచిత బస్సు (Free bus scheme) ప్రయాణానికి ఆమోదం తెలిపారు. సూపర్ సిక్స్ (Super six) పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వా...
July 6, 2025 | 07:01 PM -
Rushikonda: రుషికొండ భవనాలపై కన్ ఫ్యూజన్ లో చంద్రబాబు.. నెక్స్ట్ ప్లాన్ ఏమిటో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu) రాజకీయాల్లో ఉన్న అనుభవం అంతా ఇంతా కాదు . ఆయన్ను అనుసరించే వారు ఆయన తీర్మానాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో ఎప్పుడూ చెప్పుకొంటారు. అయితే తాజాగా ఒక విషయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వ...
July 6, 2025 | 06:59 PM -
Jagan: జూలై 9న జగన్ పర్యటన కలకలం..అనుమతులపై గందరగోళం
వైఎస్ జగన్ (Y.S. Jagan) ఇటీవల ఉమ్మడి చిత్తూరు (Chittoor) జిల్లాలో పర్యటనకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన చాలా రోజుల క్రితమే ఖరారైంది. అయితే తాజా పరిస్థితుల్లో పోలీసుల నుంచి అనుమతులు రాకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జూలై 10న అన్నమయ్య (Annama...
July 6, 2025 | 05:00 PM

- OG: నమ్మకాన్ని నిజం చేసి ‘ఓజీ’ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు- చిత్ర బృందం
- Jockey: ఇండియన్ మూవీలో ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తున్న ‘జాకీ’ చిత్రం ఫస్ట్ లుక్
- The Game-You Never Play Alone: ది గేమ్- యు నెవర్ ప్లే అలోన్ నెట్ఫ్లిక్స్ నుంచి ఆసక్తికరమైన సిరీస్ ట్రైలర్
- Godaari Gattu Paina: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ ఫ్రెష్, సోల్ ఫుల్ ఫస్ట్ బ్రీజ్
- Soul of Jatadhara: సుధీర్ బాబు ‘జటాధర’ నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్
- Chiranjeevi: చిరంజీవి పత్రికా ప్రకటన
- Avataar: ఒక వారం పాటు మరోసారి థియేటర్లలోకి రానున్న అవతార్: ది వే ఆఫ్ వాటర్
- Balakrishna: బాలకృష్ణ కు కోపం ఎందుకోచ్చింది?
- TFAS: న్యూజెర్సీలో అంగరంగ వైభవంగా ‘దీపావళి జాతర’
- OG Review: ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ ‘ఓ జీ’
