TDP: ఏపీలో జాగృతమవుతున్న జనం.. నేతలను నిలదీస్తున్న వైనం..
ప్రస్తుతం ఎక్కడ చూసినా టిడిపి (TDP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి సంబంధించిన జోష్ నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇది సజావుగా కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. అయినా, ఇప్పటికే జరిగిన ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలను నేరుగా నాయకులకు చ...
July 21, 2025 | 06:47 PM-
Pawan Kalyan: టీడీపీ తొలి అడుగు బాటలో పవన్..జనం మధ్యకు అప్పుడే..
ఓటమిపాలన ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ (TDP) ప్రభుత్వం ప్రజల్లోకి చేరేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) సారధ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” (Suparipalanaku Tholi Adugu) పేరుతో ఒక నూతన ప్రదర్...
July 21, 2025 | 06:45 PM -
Etela Rajender: సొంత పార్టీ పెట్టబోతున్న ఈటల రాజేందర్..?
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సొంత పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్తో (Bandi Sanjay) ఇటీవల జరిగిన వివాదం, ఈటల ఘాటు వ్యాఖ్యలు ఈ చర...
July 21, 2025 | 04:36 PM
-
YS Jagan: బిగ్ బాస్ జగనేనా..? నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా..?
ఆంధ్రప్రదేశ్లో రూ.3,500 కోట్ల లిక్కర్ స్కాం కేసు (AP Liquor Scam Case) రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ పి.వి.మిథున్ రెడ్డి అరెస్టుతో (Mithun Reddy Arrest) రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు మరింత లోతుగా వెళుతున్న కొద్దీ, అన్ని వే...
July 21, 2025 | 04:30 PM -
Shashi Tharoor: శశిథరూర్ ను కాంగ్రెస్ బహిష్కరించనుందా..? అందుకు లైన్ క్లియర్ చేస్తోందా…?
గత కొంతకాలంగా కాంగ్రెస్ (Congress) నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్… కేంద్రంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీ వద్దన్నా వినకుండా.. దేశం తరుపున ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇతర దేశాలకు వెళ్లడం జరిగింది. అసలు ఆపరేషన్ సిందూర్ ముఖ్య ఉద్దేశ్యం… పాకిస్తాన్ దుర్మార్గాలను పూర్తిగా ఎండగట్టడ...
July 21, 2025 | 04:21 PM -
ED: రాజకీయాల్లో పావులుగా ఎందుకు మారుతున్నారు.. ఈడీకి సుప్రీంకోర్టు మందలింపు..
కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణానికి సంబంధించి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)కు సుప్రీం కోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్ చేస్తూ హైకోర్టు తీసుకొన్న...
July 21, 2025 | 04:18 PM
-
Washington: ‘ఒబామా అరెస్టు’.. ట్రంప్ ఏఐ వీడియో వెనక ఉద్దేశమేంటి..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓవల్ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు ఒబామా (Barack Obama)ను అరెస్టు చేస్తున్నట్లుగా ఏఐ సాయంతో రూపొందించిన వీడియో (AI Video) అది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అనే మ...
July 21, 2025 | 04:14 PM -
YS Avinash Reddy: అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీమ్ కోర్టు కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Y. S. Vivekananda Reddy) హత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Y. S. Avinash Reddy) బెయిల్ రద్దుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్య...
July 21, 2025 | 01:46 PM -
AP Liquor Scam: లిక్కర్ స్కామ్ లో 12 మంది అరెస్టు..మరి నెక్స్ట్ ఎవరో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య లిక్కర్ (AP Liquor Scam) వ్యవహారం భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు చుట్టూ నిత్యం కొత్త ఘటనలు వెలుగులోకి వస్తుండగా, ఇప్పటివరకు అరెస్టయిన వారిలో ప్రభుత్వానికి అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తులే ఉండడం గమనార్హం. మరిన్ని అరెస్టులదిశగా చర్యలు కొనసాగుతుండటంతో అధికార ...
July 21, 2025 | 10:30 AM -
Mithun Reddy: కలకలం రేపుతున్న లిక్కర్ కేసు.. మిథున్ రెడ్డి 14 రోజుల రిమాండ్..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy)ని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు మరింత ఉత్కంఠ కలిగించే దశకు చేరింది. ఆయనన...
July 20, 2025 | 08:42 PM -
Nara Lokesh: తండ్రి అరెస్ట్ నాకు బలాన్నిచ్చింది..లోకేష్ భావోద్వేగ స్పందన..
నారా లోకేష్ (Nara Lokesh) ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయ వేదికలపై చురుకుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ మీడియా సంస్థలతో ఆయన చేస్తున్న సంభాషణలు విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవలే ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన రాజకీయ ప్రయాణం, కుటుంబ అనుభవాలు, ముఖ్యంగా తండ్రి నారా చంద్రబా...
July 20, 2025 | 08:40 PM -
Liquor Scam: సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో ముడుపుల జాడలు.. జగన్ పాత్రపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై ( Liquor Scam) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా కీలక ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించింది. సుమారు 305 పేజీలుగా ఉన్న ఈ ఛార్జ్షీట్తో పాటు 70 వాల్యూముల డాక్యుమెంట్లు, అనేక ఆధారాలను కోర్టుకు జమచేశారు. ఇందులో వైఎస్సార...
July 20, 2025 | 06:22 PM -
Mudragada Padmanabham: ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చిన గిరిబాబు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం రెడ్డి (Mudragada Padmanabham Reddy) ఆరోగ్య పరిస్థితి కలవరం రేకెత్తిస్తోంది. ఆయన ఇటీవల తీవ్రమైన అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడ (Kakinada) లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమి...
July 20, 2025 | 06:20 PM -
YCP: వరుస నోటీసులతో కష్టాలలో వైసీపీ నేతలు..
వైసీపీకి (YCP) సంబంధించి పాత కేసులు ఇంకా పూర్తిగా ముగియలేదనే మాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు మారింది. ఆ పార్టీ హయాంలో చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో, కీలక నేతలు ఒకరొక్కరుగా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా లిక్కర్ స్కాం కేసులు వైసీపీ నేత మిథున్ రె...
July 20, 2025 | 06:15 PM -
Pithapuram: పిఠాపురంలో పవన్ కు పోటీగా వర్మ.. వైసీపీ కొత్త వ్యూహం..
పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో రాజకీయంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ జనసేన (JanaSena) పార్టీకి సంబంధించి స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాత్రం నిలదొక్కుకోలేని స్థితిలో ఉంది. పిఠాపురం నుంచి గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలి...
July 19, 2025 | 07:40 PM -
AP Politics: టికెట్ ఆశలు, గెలుపు గందరగోళం..రాజకీయ వారసుల పరిస్థితి ఏమిటో?
రాజకీయాల్లో ఒక కుటుంబానికి వారసుడు అయినంత మాత్రాన కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారు అన్న నమ్మకం లేదు. కానీ రాజకీయంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తమ వారసులని సెటిల్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు. నేటి యువ రాజకీయవారసుల తీరు చూస్తే, వీరి లక్ష్యం మొత్తం 2029లో జరగబోయే ఎన్నికలపై కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస...
July 19, 2025 | 07:30 PM -
YSRCP: మోడీ గారూ, పోలీసులను వేధిస్తున్నారు, మోడీకి వైసీపీ ఎంపీ లేఖ
ఆంధ్రప్రదేశ్లో పోలీసు అధికారులను వేధిస్తున్నారని వైఎస్ఆర్సిపి ఎంపి మద్దిల గురుమూర్తి ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి లేఖ రాశారు. మోడీతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ప్రధాన కార్య...
July 19, 2025 | 06:57 PM -
Chandrababu: నేను నేరస్తుడినా? ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సుదీర్ఘంగా యాభై సంవత్సరాలుగా ప్రజా జీవితం సాగిస్తున్న ఆయనకు రాజకీయ అనుభవం అపారంగా ఉంది. వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చరిత్ర ఆయన సొంతం. ఈ స్థాయికి ఎవరూ చేరలేదు. ఇక బాబు రాజకీయ జీవితాన్ని పుస్తకంలా...
July 19, 2025 | 06:45 PM

- TLCA: టీఎల్సీఏ 2026 కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ షురూ
- MATA: మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
- Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి
- Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?
- Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?
- Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!
- TANA: మినియాపాలిస్లో ఫుడ్ ప్యాకింగ్ కార్యక్రమం చేపట్టిన తానా నార్త్ సెంట్రల్ చాప్టర్
- GTA: జీటీఏ బతుకమ్మకు నార్త్ కరోలినాలో ప్రత్యేక గుర్తింపు
- Speaker – High Court: జగన్కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్ను హైకోర్టు ఆదేశించగలదా…?
- Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..
