Pawan Kalyan: పిఠాపురంతో బంధాన్ని మరింత బలపరుస్తున్న పవన్ కళ్యాణ్..
రాజకీయ రంగంలో ఎక్కువగా మాటలు చెప్పి తక్కువగా పని చేసే నేతలు కనిపించడం సాధారణం. కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరించే నేతల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు ముందుంటుంది. తన నియోజకవర్గం పిఠాపురం (Pithapuram) పై ఆయన చూపుతున్న శ్రద్ధ తరచూ చర్చనీయాంశం అవుతోంద...
August 23, 2025 | 01:45 PM-
Smart Ration Cards: నాలుగు విడతలుగా స్మార్ట్ కార్డుల పంపిణీకి సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ విధానంలో పెద్ద మార్పు తీసుకువస్తోంది. రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చి ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)...
August 23, 2025 | 01:10 PM -
Chandrababu: ఏపీ అభివృధి కోసం నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఢిల్లీలో (Delhi) పర్యటిస్తూ కేంద్ర నాయకులతో వరుస భేటీలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ప్రాజెక్టులు, కేంద్ర సహాయంపై ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)...
August 23, 2025 | 12:40 PM
-
Jagan: మారిన కాలానికి తగ్గట్టు అడుగులు వేయడంలో వెనుక పడుతున్న జగన్..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతోంది. ఈ మార్పులను అర్థం చేసుకుని ముందుకు సాగిన నాయకులే ఎక్కువ రోజులు నిలబడగలుగుతున్నారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇప్పటికీ పాత విధానాలే సరిపోతాయని భావిస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. ఒకప్పుడు ప్రజలు ఏదైన...
August 22, 2025 | 07:45 PM -
Chandrababu: ఉపరాష్ట్రపతి ఎన్నికల పై చంద్రబాబు ధీమా..
దేశరాజధాని న్యూఢిల్లీలో (New Delhi) ఉపరాష్ట్రపతి ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఉపరాష్ట్రపతి ధన్ ఖర్ (Dhankhar) గత నెలలో ఆరోగ్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఆయన పదవీకాలం 2027 వరకు కొనసాగాల్సి ఉండగా మధ్యలో రాజీనామా చేయడం వల్ల క...
August 22, 2025 | 07:35 PM -
P4: టీడీపీ నేతలపై ఒత్తిడి పెంచుతున్న చంద్రబాబు పీ 4..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఇటీవల చేపట్టిన పీ-4 (P-4) కార్యక్రమం చుట్టూ చర్చలు జోరుగా నడుస్తున్నాయి. పేదరిక నిర్మూలన కోసం ఆవిష్కరించిన ఈ పథకం వెనుక ఉన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ, అది పార్టీ నేతల్లో కొంత అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ధనవంతులు పేద కుటుంబాలను దత్తత ...
August 22, 2025 | 07:30 PM
-
Betting Apps: బెట్టింగ్ యాప్స్పై కేంద్రం కఠిన చర్యలు.. కొత్త బిల్లుతో చెక్!?
ఇటీవలి కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ (betting apps) దేశవ్యాప్తంగా యువతను, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక, మానసిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ యాప్స్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో లక్షలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ సమస్యను అరికట్...
August 22, 2025 | 04:47 PM -
Pulivendula: పులివెందులలో చంద్రబాబు మార్క్ రాజకీయం..?
తెలుగుదేశం పార్టీ(TDP) పులివెందుల నియోజకవర్గం లో పాగా వేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. 2024 తర్వాత పులివెందుల విషయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) గట్టి ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు అప్పటి నాయకులతో తక్కువగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, గత కొన్ని రోజులుగా ఎప్పటికప్పుడు వారితో ...
August 22, 2025 | 04:40 PM -
Delhi: ఢిల్లీలో జగన్ కు కష్టమేనా..?
రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎప్పటికప్పుడు కీలక మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా నాయకత్వం కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ వెనుకబడుతోంది. 2024 లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పరిణామాలకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదు అనే ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్...
August 22, 2025 | 04:33 PM -
Kavitha: కవితకు అండగా పార్టీ సీనియర్లు..?
ఓవైపు రాజకీయ ప్రత్యర్థులతో తలెత్తుతున్న ఇబ్బందులు, మరోవైపు అంతర్గత విభేదాలతో తెలంగాణ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి(BRS) నానా ఇబ్బందులు పడుతోంది. రాజకీయంగా ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బిజెపి దూకుడుగా రాజకీయం చేస్తున్న...
August 22, 2025 | 04:30 PM -
KCR – HC: హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు చుక్కెదురు
తెలంగాణలో కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల పథకం చుట్టూ రాజకీయ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh Commission) నేతృత్వంలోని కమిషన్ న్యాయ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ ఇప్పటికే రిపోర్ట్ కూడా సమర్పించింది. అయితే ...
August 22, 2025 | 12:55 PM -
AP Cabinet Meeting: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశం ప్రత్యేక చర్చలకు వేదిక అయింది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో ఎజెండా విషయాలకే పరిమితం అవుతారు. కానీ ఈసారి నిర్ణయాలు ముగిసిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్త...
August 22, 2025 | 12:52 PM -
Narayana Swamy: లిక్కర్ కేసు, మాజీ మంత్రి అరెస్ట్..?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయా అని వైసిపి కార్యకర్తలు కాస్త ఆందోళనలో ఉన్నారు. మిథున్ రెడ్డి(Mithun Reddy)ని అరెస్టు చేసిన తర్వాత ఎవరినైనా అరెస్టు చేయవచ్చు అనే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా పక్క ఆధారాలతో ఆస్త...
August 22, 2025 | 12:45 PM -
Chandrababu: చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గం సుదీర్ఘ భేటీ.. పర్యాటకం, ఉపాధి, సౌరశక్తికి ప్రాధాన్యం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలో గురువారం సుదీర్ఘంగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ చర్చల్లో అనేక ముఖ్యమైన అంశాలను పరిశీలించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధాన...
August 22, 2025 | 12:38 PM -
Chandrababu: రాజకీయాలకతీతంగా అభివృద్ధి.. ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కొన్ని సందర్భాల్లో భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు స్పష్టమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...
August 22, 2025 | 12:35 PM -
Free Bus Scheme: స్త్రీ శక్తి బస్సులో ఘర్షణ.. సీటు కోసం మొదలైన పోలీసు కేసు దాకా వెళ్ళిన వివాదం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ సేవలు ఈ నెల 15న ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్వయంగా ఈ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగుతున్న ఈ కార్యక్...
August 22, 2025 | 12:30 PM -
Nikki Haley: భారత్ విషయంలో ట్రంప్ వ్యూహాత్మక వైఫల్యం.. విరుచుకుపడిన నిక్కీ హేలీ..
భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలను ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయభారి నిక్కీహేలీ (Nikki Haley) అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత వరకూ ఢిల్లీతో వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. ఢిల్లీతో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందన్నారు హేలీ. ఇరుదేశాల ...
August 21, 2025 | 08:30 PM -
Delhi: సరిహద్దుల్లో నేపాల్ నక్కజిత్తులు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
మిత్రదేశంగా ఉంటూనే నేపాల్.. భారత్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవలి కాలంలో చైనాతో అంటకాగుతున్న నేపాల్ నేతలు.. సరిహద్దుల్లో భారత్ భూభాగాలను తమవిగా చూపిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు. మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ దేశంలో భాగమని నేపాల్ మరోసారి పునరుద్ఘాటించింది....
August 21, 2025 | 08:14 PM

- L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?
- Gollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!
- Siddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్
- NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మూవీ?
- OG: పవన్ టార్గెట్ అదేనా?
- ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
- PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
- TANA: ఛార్లెట్లో ఘనంగా తానా 5కె రన్…
- Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా
- Nara Lokesh: ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్
