Pinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు..
పల్నాడు జిల్లా (Palnadu District) రాజకీయాల్లో సంచలనం రేపిన మాచర్ల (Macherla) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సోదరులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెల్దుర్తి మండలం (Veldurthi Mandal) గుండ్లపాడు గ్రామం (Gundlapadu Village...
August 29, 2025 | 04:40 PM-
Delhi: విపక్షనేతగా రాహుల్ అత్యంత సమర్థుడు.. కాంగ్రెస్ అగ్రనేతకు పట్టం కడుతున్న సర్వేలు..
పప్పు.. పప్పు .. ఇది రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ (Rahul) పై బీజేపీ, ఎన్డీఏ కూటముల విమర్శలు. అంతేకాదు.. యువరాజు ట్యాగ్ లైన్ తగిలించి మరీ ఆడుకునేవాళ్లు. రాహుల్ సైతం పిల్ల చేష్టలతో తన నైజాన్ని బయటపెట్టుకునేవారు. ఒకానొక సందర్బంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం..రాహుల్ ను ఓ విద్యార్థి...
August 29, 2025 | 04:35 PM -
Delhi: జాగో ఇండియా జాగో.. ట్రంప్ టారిఫ్ లపై రఘురామ్ రాజన్ సూచన..
ట్రంప్ (Trump) టారిఫ్ లు భారత్ కు వేకప్ కాల్ లాంటిదన్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ (Raghurama Rajan). ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పడానికి ఇది ఓ నిదర్శనమన్నారు రఘురామరాజన్.అమెరికా ప్రభుత్వం.. భారతీయ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ పర...
August 29, 2025 | 04:30 PM
-
Mizoram: యాత్రికులపై మిజోరాం ఉక్కుపాదం.. వచ్చారో అరెస్టులు తప్పవు..
మిజోరం (Mizoram) రాష్ట్రాన్ని యాచకులు లేని ప్రాంతంగా మార్చే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ రూపొందించిన ‘మిజోరం యాచక నిషేధ బిల్లు, 2025’ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేవలం నిషేధించడమే కాకుండా, యాచకులకు పునరావాసం కల్పించడం ...
August 29, 2025 | 04:15 PM -
Visakhaptnam: విశాఖ సాగర తీరాన జనసేన పండుగ..
2024 జనసేన చరిత్రలో కీలక మలుపు. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, బీజేపీతో జతకట్టి అత్యధికంగా 21 సీట్లను సాధించింది జనసేన. ఇక సేనాని అయితే ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. దీంతో పాటు అటవీశాఖ, ఇతరశాఖలను చూస్తున్నారు. ఇటీవలి కాలం వరకూ పాలనపై ఫోకస్ పెట్టిన జనసేనాని పవన్.. ఇప్పుడు పార్టీ పటిష్టతపైనా దృష్టి...
August 29, 2025 | 04:10 PM -
Chandrababu: కొత్త నినాదం ఇచ్చిన చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) కు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. విశాఖ(Vizag)లో మరో కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం, ఉద్యాన, ఆక...
August 29, 2025 | 04:05 PM
-
Pawan Kalyan: రుషికొండ విలాస భవనాలను చూసి షాక్ అయిన పవన్ ..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనలో భాగంగా రుషికొండ (Rushikonda) పై నిర్మించిన విలాసవంతమైన భవనాలను పరిశీలించారు. ‘సేనతో సేనాని’ కార్యక్రమం కోసం విశాఖలో ఉన్న ఆయన, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh), జ...
August 29, 2025 | 03:00 PM -
Visakhapatnam: ఏపీ రాజకీయాలకు హాట్ స్పాట్ గా మారుతున్న విశాఖ..
విశాఖపట్నం (Visakhapatnam) ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ప్రధాన వేదికగా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత సహజంగానే ఈ నగరానికి ప్రత్యేకమైన స్థాయి ఏర్పడింది. మెగా సిటీగా ఉండడంతో పాటు, అధికార కార్యక్రమాలైనా , పార్టీ మీటింగ్సులైనా నిర్వహించుకోవడానికి విశాఖ కంటే మంచిది లేదనే అభిప్రాయం అందరిలో ఉ...
August 29, 2025 | 11:30 AM -
Chandrababu: పేదలకు కోసం దసరా కానుక రెడీ చేస్తున్న చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తన పాలనలో తేడా చూపిస్తున్నారు. గతంలో ఆయన ప్రకటించిన హామీలు అమలు కావడానికి కొంత సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టులు, మరోవైపు పేదల సంక్షేమం ...
August 29, 2025 | 11:20 AM -
Y.S. Sharmila: డిసిసి నియామకాలపై అధిష్టానానికి షర్మిల లేఖ.. నేతల నిరసన..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పార్టీ అధిష్టానం డిసిసి (DCC) కమిటీల ఏర్పాటుపై ప్రకటన చేయడంతో చాలా మంది నాయకులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. సంవత్సరాలుగా పార్టీ కోసం శ్రమిస్తున్నవారికి ఇది ఒక గుర్తింపు దక్కే అవకాశంగా అనిపించ...
August 29, 2025 | 11:15 AM -
Amaravathi: అమరావతి అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా బుల్లెట్ ట్రైన్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) రాబోయే రోజుల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలోని ప్రభుత్వం రాజధానిని అన్ని రంగాల్లో ఆధునికంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లు, రైల్వేలు, విమాన ...
August 29, 2025 | 11:10 AM -
Pawan Kalyan: సోషల్ మీడియా పై నియంత్రణకు చట్టం అవసరం అంటున్న డిప్యూటీ సీఎం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయనకు సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు నాయకుడిగా గుర్తింపు ఉన్నా, అదే సమయంల...
August 29, 2025 | 11:00 AM -
Modi: ఆపరేషన్ సుదర్శన్ చక్రం… భారత గగనతం శతుృ దుర్భేధ్యం..
రాకెట్ ఫోర్స్ తో ఢిల్లీకి హెచ్చరికలు చేసిన పాకిస్తాన్ కు.. అదేరీతిలో బుల్లెట్ లా కౌంటరిచ్చింది మోడీ (Modi) సర్కార్. సుదర్శన్ చక్ర పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. కృష్ణుడి ఆయుధమైన...
August 28, 2025 | 08:15 PM -
Rahul Gandhi: ప్రధాని కూడా ఓట్ చోరీ చేశారు…. మరిన్ని ఆధారాలు బయటపెడతానంటున్న రాహుల్
బిహార్ ఎన్నికల ముందు ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ (Voter Adhikar Yatra) చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. బీజేపీ, ఎన్నికల సంఘంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తమ ఓట...
August 28, 2025 | 08:00 PM -
Bejing: చైనా విద్యార్థుల విషయంలో అమెరికా యూటర్న్.. స్వాగతించిన డ్రాగన్..
అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల (Student visa) విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump).. చైనా విద్యార్థుల విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. దాదాపు 6 లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ప్రకటించారు ట్రంప్. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ...
August 28, 2025 | 07:45 PM -
USA: రష్యాతో చమురు డీల్స్ నిలిపివేస్తే.. భారత్ పై సుంకాలు తగ్గుతాయి: అమెరికా
రష్యాతో చమురు డీల్స్ నిలిపివేేసే వరకూ 50 శాతం టారిఫ్ విదిస్తున్నామని అమెరికా చేసిన ప్రకటనలు, హెచ్చరికలు ఫలించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తాము మాత్రం రైతులు, ఇతర వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని మోడీ స్పష్టం చేశారు కూడా. దీంతో అంతర్జాతీయంగా కూడా అమెరికా తీరుపై న...
August 28, 2025 | 07:35 PM -
Tariff Rules: చైనాకో రూల్.. భారత్ కు మరో రూలా..? ట్రంప్ సర్కార్ పై డెమొక్రాట్ల ఫైర్..
భారత్ పై 50 శాతం సుంకాలు విధించడంపై మిత్రపక్షాల నుంచే కాదు.. స్వదేశంలోని విపక్షం నుంచి కూడా ట్రంప్ సర్కార్ కు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మీ విధానమేంటి..? భారత్ పై మాత్రమే ఎందుకు సుంకాలు అధికంగా విధించారు. అదే తరహాలో ప్రవర్తిస్తున్న చైనాపై ఎందుకు ఆస్థాయిలో సుంకాలు వేయలేదని విపక్ష డెమొక్రాట్లు ట్రంప్...
August 28, 2025 | 07:25 PM -
Family Card: ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు..ప్రజలకు చేరువయ్యే చంద్రబాబు సంక్షేమ విధానం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై నూతన దిశగా అడుగులు వేస్తున్నారు. సచివాలయంలో (Secretariat) జరిగిన సమీక్షలో ఆయన ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు మరింత స్పష్టంగా, సమగ్రంగా చేరే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రభుత...
August 28, 2025 | 07:00 PM

- OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల
- White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!
- Mitramandali: ‘మిత్ర మండలి’ లాంటి మంచి హాస్య చిత్రాలను అందరూ ఆదరించాలి: బ్రహ్మానందం
- Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్
- UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?
- US: టెక్ కంపెనీలపై ట్రంప్ ఫీజు పెంపుభారం రూ.1.23 లక్షల కోట్లు..!
- Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!
- Chiranjeevi: 47 ఏళ్ల ప్రయాణంపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
- CDK: హైదరాబాద్లో వ్యాపారాన్ని విస్తరించిన సీడీకే.. 50 వేల చదరపు అడుగుల కొత్త కేంద్రం ప్రారంభం
- Mardhani3: రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ పోస్టర్ విడుదల
