ASBL NSL Infratech

మహిళలకు జిఇఎస్ లో ప్రాధాన్యం

మహిళలకు జిఇఎస్ లో ప్రాధాన్యం

హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ షిప్‌ సమ్మిట్‌ ను మహిళల సదస్సుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ధీమ్‌ను కూడా నిర్ణయించారు. ఉమెన్‌ ఫస్ట్‌...ప్రాస్బరిటీ ఆల్‌ అన్నదే ఈ సదస్సు ధీమ్‌. ఇందుకు తగ్గట్టే ఈ సదస్సుకు ఎక్కువమంది మహిళ పారిశ్రామికవేత్తలు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలకు ప్రథమ ప్రాధాన్యం అందరికీ సౌభాగ్యం ఇతివృత్తంతో సదస్సు నిర్వహిస్తున్నందువల్ల ఆహ్వానితుల్లో కూడా సగం మంది మహిళలు ఉండేలా చూస్తున్నారు.

Tags :