ASBL NSL Infratech

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాపిల్.. మే 27 నుంచి

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాపిల్..  మే 27 నుంచి

టెక్‌ దిగ్గజం యాపిల్‌ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది వర్కర్లకు పంపిన లేఖలో యాపిల్‌ పేర్కొంది. ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కొవిడ్‌-19 తర్వాత యాపిల్‌ ఇంత భారీ స్థాయిలో ఉద్వాసనలకు తెరతీయడం ఇదే ప్రథమం. కోవిడ్‌ సమయంలో భారీగా రిక్రూట్‌మెంట్‌ చేపట్టిన చాలామటుకు టెక్‌ కంపెనీలు గత రెండేళ్లుగా పెద్ద యెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :