- Home » Researchers
Researchers
ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్దది.. 900 అడుగుల లోతులో
మెక్సికో సముద్రగర్భంలో 900 అడుగుల లోతైన భారీ బిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బిలమని తెలిపారు. దీనిని మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పం తీరంలో చేటుమల్ బే లో కనుగొన్నారు. ఇది సుమారు 900 అడుగుల లోతు 1,47,000 అడుగుల విస్తీర్ణంలో ఉందని తెలిపారు. దీనికి టా...
April 26, 2023 | 07:40 PMఅమెరికా శాస్త్రవేత్తల కీలక పరిశోధన
మానవుల్లో ముదిమి రాకను ఆలస్యం చేయడంతో పాటు ఆయుర్దాయాన్ని పెంచే దిశగా శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మట్టిలో ఎక్కువగా కనిపించే సి.ఎలిగన్స్ నెమటోడ్ క్రిముల నాడీ వ్యవస్థలోని ఎన్పీఆర్-8 అనే ప్రొటీన్పై ప్రధానంగా దృష్టి సారించారు. మానవులు స...
April 6, 2023 | 04:16 PMవైద్యశాస్త్రంలో సరికొత్త ఘనత!
ఇజ్రాయెల్ పరిశోధకులు వైద్య శాస్త్రంలో సరికొత్త ఘనతను సాధించారు. దశాబ్దాలుగా కొరుకుడుపడని కొయ్యగా మారిన హెచ్ఐవీ రోగానికి వ్యాక్సిన్ను తీసుకొచ్చారు. జన్యు సవరణ ద్వారా హెచ్ఐవీ-ఎయిడ్స్ ఎదుర్కొనగలిగే టీకాను సృష్టించామని వారు స్పష్టం చేశారు. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్...
July 14, 2022 | 04:24 PMగ్రాఫీన్ తో కరోనా గుర్తింపు…అమెరికా శాస్త్రవేత్తలు
అత్యంత పలుచని, అతి దృఢమైన పదార్థాల్లో ఒకటైన గ్రాఫీన్ కరోనా వైరస్ను త్వరగా, కచ్చితంగా గుర్తించడంలో ఉపయోగపడుతుందని అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. పరిశోధనలో భాగంగా తపాలా స్టాంపు మందంలో వెయ్యోవంతు పలుచగా ఉండే గ్రాఫీన్ రేకులను కొన్నింటిని అతికించార...
June 18, 2021 | 04:15 PMకరోనా రోగులను గుర్తించే.. శునకాలు!
ప్రత్యేక శిక్షణనిచ్చిన శునకాలు కరోనా రోగులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలవని మరో అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో శునకాలు 94.3 శాతం కచ్చితత్వంలో కరోనా రోగులను గుర్తించగలవని...
May 25, 2021 | 02:48 PMఅలాంటివారికి మాస్కు నుంచి రక్షణ …
ముఖానికి ధరించే మాస్కుల ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటమే కాకుండా ఇతర ప్రయోజనాలూ ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం పేర్కొంది. మాస్కుల లోపల చెమ్మ ఏర్పడటం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో తేమ నెలకొంటుందని తెలిపింది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని వివరించింది. అలాంటివారికి తీ...
February 15, 2021 | 04:05 AMఈ మాస్క్ తో మరింత రక్షణ
కరోనా నుంచి మరింత రక్షణ కల్పించడంతో పాటు, సౌకర్యవంతంగా ఉండేలా సరికొత్త మాస్క్ ను అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సాధారణ క్లాత్ మాస్క్లలో సందుల ద్వారా వైరస్తో కూడిన తుంపర్లు లోపలికి ప్రవేశించే ప్రమాదమున్నదని, ఈ సమస్యలను అధ...
September 5, 2020 | 08:33 PMకరోనా వాహకాలుగా పిల్లలు!
పిల్లలకు కరోనా ముప్పు తక్కువ. పిల్లల ద్వారా వైరస్ వ్యాప్తి అతిస్వల్పం అంటూ వచ్చిన వాదనలను అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. పిల్లలు సైలెంట్ స్ప్రెడర్లుగా మారి కరోనా సామాజిక వ్యాప్తిలో ప్రధానపాత్ర పోషించే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు. పెద్దల్లా తీవ...
August 20, 2020 | 10:42 PMమీ మాస్క్ సత్తా ఎంత…
ఇన్ఫెక్షన్ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే నీటీ తుంపరలు కరోనా వైరస్కు వాహకాలుగా పనిచేస్తున్నాయి. అయితే ఈ వైరల్ తుంపరలకు అడ్డుకట్ట వేసి నిలువరించడంలో మాస్క్లు ఎంతమేర ప్రభావంతంగా పనిచేస్తున్నాయి? అనేది తెలుసుకునేందుకు అమెరికాలోని డ్యూక్ వర్సిటీ శాస...
August 9, 2020 | 09:10 PMబ్రిటన్ కొత్త వీసా విధానం
యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో బ్రిటన్ సరికొత్త వలస విధానాన్ని ప్రకటించింది. నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే తమ దేశంలోకి అనుమతించేలా పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని రూపొందించింది. బ్రిటన్ హోంమంత్రి, ప్రవాస భారతీయురాలు ప్రీతీపటేల్ ఈ విధానాన్ని వివరించా...
February 19, 2020 | 09:53 PM- Pawan Kalyan: వైసీపీ కుట్రలకు ఎదుర్కోవాలి.. కూటమి నేతలకు పవన్ పిలుపు..
- AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఫేషియల్ రికగ్నిషన్ తో కొత్త హాజరు విధానం
- Sree Leela: శ్రీలీల.. ఇకపై యాక్టర్ తో పాటూ డాక్టర్ కూడా
- Nikhil: స్వయంభు అందుకే లేటైంది
- Subedaar: సుబేదార్ ఓటీటీ రిలీజ్ అప్డేట్
- Foreclosure: రుణం ముందే తీర్చేస్తే ‘సిబిల్’ స్కోర్ పడిపోతుందా?
- Sourav Ganguly: పాక్కు అంత సీన్ లేదు.. టీమిండియా మ్యాచ్పై గంగూలీ
- AUSvsIRE: ఐర్లాండ్పై ఆసీస్ విశ్వరూపం.. 67 పరుగుల తేడాతో ఘన విజయం!
- Funky: ఘనంగా ‘ఫంకీ’ ప్రీ రిలీజ్ వేడుక
- Seetha Payanam: బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిది.. అర్జున్ సర్జా
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










