- Home » Abroad
Abroad
Abroad :విదేశాలకు రూ.10 లక్షలకు మించి డబ్బులు పంపితేనే.. ఇక నుంచి
విదేశాల్లో తమ పిల్లలను చదివిస్తున్న వారికి పెద్ద ఊరట. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, పెట్టుబడుల నిమిత్తం భారత్ (India) నుంచి విదేశాలకు పంపే డబ్బుల
February 3, 2025 | 04:43 PMగత ఐదేళ్లలో విదేశాల్లో ఇప్పటి వరకు… 633 మంది భారత విద్యార్థులు : కేంద్రం
విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అకాల మరణాలతో మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత ఐదేళ్లలో ఇప్పటి వరకు 633 మంది భారత విద్యార్థులు విదేశాల్...
July 27, 2024 | 07:57 PMప్రవాస భారతీయులు ప్రథమ స్థానం.. స్వదేశానికి రూ.10 లక్షల కోట్లు!
ప్రవాస భారతీయులు స్వదేశం పట్ల అపారమైన అభిమానం చాటుతున్నారు. కష్టార్జితాన్ని తాముంటున్న చోటే దాచుకోకుండా, స్వదేశానికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. స్వదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాతృభూమికి నిధులు పంపించడంలో (రెమిటెన్స్లు) ప్రపంచదేశాల్లోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. 2023 120 బిలి...
June 27, 2024 | 03:19 PMకేడర్ హైరానా.. అధినేతల రిలాక్స్..
సుదీర్ఘ ఎన్నికల పోరాటం ముగియడంతో ఏపీలో ప్రధాన పార్టీల నేతలు..రిలాక్స్ అవుతున్నారు. ఎండనక, వాననక ప్రజల్లో పర్యటించి, గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించిన సీఎంజగన్, కూటమి నేతలు.. ఇప్పుడు కాస్తా రిలాక్స్ గురూ అంటున్నారు. తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. సీబీఐ కోర్ట...
May 21, 2024 | 08:41 AMసీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్&...
May 14, 2024 | 08:35 PMప్రవాసుల నుంచి 9.20 లక్షల కోట్లు.. అగ్రస్థానంలో భారత్
వివిధ దేశాల్లో సిర్థపడిన భారతీయులు ( ప్రవాసులు) 2022లో మన దేశంలోని వారి కుటుంబాలకు, సన్నిహితులకు 9.2 లక్షల కోట్లు (111 బిలియన్ డాలర్లు)ను పంపించారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లినవారు తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. ఒక సంవత్సరంలోనే 100 బిలియన్ డాలర్ల...
May 10, 2024 | 03:39 PMఎలక్షన్స్ తర్వాత జగన్ విదేశీ ప్రయాణం..
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముగిసిన తర్వాత విదేశీ ప్రయాణం కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లడం కోసం ఆయన ఈ అనుమతి కోరుతున్నారు. అక్రమాస్తుల అభియోగాల నేపథ్యంలో జగన్ పై సీబీఐ లో పలు కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుత జ...
May 8, 2024 | 07:38 PMవిదేశాల్లో మన విద్యార్థులకు ఆరోగ్య బీమా పాలసీ
విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం హెచ్డీఎఫ్సీ లైఫ్ నగదు రహిత (క్యాష్లెస్) ఆరోగ్య బీమా పాలసీని ఆవిష్కరించింది. ప్రీమియంను అమెరికా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న, చదవాలనుకుంటున్న 12-40 ఏళ్ల వయసు విద్యార్థుల ...
February 21, 2024 | 01:03 PMప్రవాస తెలంగాణ పౌరుల భద్రతకు హెల్ప్ డెస్క్
అమెరికా సహా ఏ దేశంలో తెలంగాణ పౌరులు నివసిస్తున్నా, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రవాస తెలంగాణవాసులందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తుందని, వారి అవసరాలను తీరుస్తామని తెలిపారు. అమెరికాల...
February 8, 2024 | 03:36 PMవిదేశాల్లోని వారికోసం ప్రవాసాంధ్ర భరోసా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ...
January 4, 2024 | 03:10 PM- Vote Counting Tension: మున్సిపల్ వార్.. విజయం మాదే’ అంటూ పార్టీల ధీమా, రేపే అసలైన క్లైమాక్స్!
- Vote Counting: మున్సిపల్ ఫలితాల కౌంట్డౌన్ షురూ.. రేపు ఉదయమే ఓట్ల లెక్కింపు, ఎవరిది పైచేయి?
- Raj Kesireddy: లిక్కర్ స్కాం ‘ఆర్కిటెక్ట్’ రాజ్ కెసిరెడ్డి… సుప్రీం హాట్ కామెంట్స్..!!
- Madras High Court: ధోనికి మద్రాస్ హైకోర్ట్ షాక్.. ఆ కేసులో భారీ జరిమానా!
- Ambati Rambabu: తగ్గేదేలే.. ఖైదీగా వెళ్తూ అంబటి ‘పుష్ప’ మేనరిజం
- Revanth Reddy: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
- Minister Lokesh: ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోం : మంత్రి లోకేశ్
- Supreme Court: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
- Artificial Intelligence: సంచలనం రూ..300 కొని.. రూ. 634 కోట్లకు అమ్మి
- Minister Vakiti:ఎన్నికల భయంతో ఆయన ఆత్మహత్య … నాకెలాంటి సంబంధం లేదు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










