- Home » Realestate
Realestate
హైదరాబాద్ ర్యాంక్ ఎంతంటే..
హైదరాబాద్లో గృహాల ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. దేశంలో అత్యంత ఖరీదైన ఇళ్లలో భాగ్యనగరం రెండవ స్థానానికి చేరింది. ఇక్కడ చ.అ. ధర రూ.5,800 నుంచి 6,000లుగా ఉన్నాయి. కాస్ట్లీ గృహాలలో తొలి స్థానంలో నిలిచిన ముంబైలో చ.అ. ధర రూ.9,600`9,800గా ఉన్నాయి. ప్రాపర్టీల వార్షిక ధరల వృద్ధిలోనూ హైదరాబాద్...
November 2, 2021 | 06:24 PMఆఫీస్ స్పేస్ విక్రయాల్లో బెంగళూరును మించిన హైదరాబాద్
రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం ఇప్పుడు ఆఫీస్ స్పేస్ లీజ్ విషయంలో కూడా ముందుకు దూసుకెళ్ళింది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో గత కొన్నేళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఐటీ సెక్టార్ ఇండియన్ క్యాపిటల్గా ...
November 2, 2021 | 06:20 PMActress Nivetha Pethuraj & Catherine Tresa launches Sai Priya Antara Venture at Shadnagar
Sai Priya Antara Villas at Narsappaguda on Chegur Road on the Bangalore National Highway was launched on Sunday by Tollywood actress Nivetha Pethuraj and Catherine Tresa along with anchor Suma Kanaka. The stars who took part in the ceremony made a fuss. Speaking on the occasion,...
October 31, 2021 | 08:33 PMకొనుగోలుదారుల టేస్ట్ కు అనుగుణంగా నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ట్రెండ్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు 2 బీహెచ్కే (రెండు బెడ్ రూములు, కిచెన్)3 బీహెచ్కే అపార్ట్మెంట్ల స్థానంలో కొత్తగా అరగది వచ్చి చేరింది. ఇప్పుడు కొత్తగా 2.5 బీహెచ్కే, 3.5 బీహెచ్కే అప...
October 25, 2021 | 02:59 PMభారత్, కెనడా మధ్య బలమైన సంబంధాలు : కెనడ మంత్రి
తెలంగాణ తమకు ప్రాధాన్య ప్రాంతమని, దీర్ఘకాలం సంబంధాలు కొనసాగుతాయని కెనడా మంత్రి అండ్రూ స్మిత్ అన్నారు. శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలోని బీటీఆర్ గ్రీన్స్లో కెనడియన్ ఉడ్తో కలిసి మ్యాక్ ప్రాజెక్ట్ చేపట్టిన వుడ్ విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ ...
October 9, 2021 | 02:11 PMసమూహ ప్రాజెక్ట్ సిఇఓ మల్లికార్జున్ కుర్రాకు ఫోర్బ్స్ ఇండియా ఐకనిక్ అవార్డ్
రియల్ ఎస్టేట్రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సమూహ ప్రాజెక్టు సిఇఓ మల్లికార్జున్ కుర్రాకు ఫోర్బ్స్ ఇండియా ఐకనిక్ అవార్డు లభించింది. ముంబైలోని నోవెటెల్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ ఆయనకు...
September 27, 2021 | 09:14 AMఅక్టోబర్ 1 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో
అక్టోబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) 11వ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు సిద్దమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ షో జరగనుంది. నగరానికి చెందిన నిర్మాణ సంస్థలు, ఇంటీరియల్ కంపెనీలు, బ్యాంక్&...
September 25, 2021 | 04:04 PMటైమ్స్ బిజినెస్ అవార్డు అందుకున్న సమూహ ప్రాజెక్ట్స్ ఎండి మల్లిఖార్జున్
రియల్ ఎస్టేట్రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న సమూహ ప్రాజెక్ట్ ఎన్నో వినూత్నంగా కస్టమర్లకు నమ్మకంగా సేవలందిస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. ఎన్నో అవార్డులను అందుకుంది. తాజాగా టైమ్స్ బిజినెస్ అవార్డును సమూహ ప్రాజెక్ట్స్ ఎండి మల్లిఖార...
September 21, 2021 | 09:36 PM10 అడుగుల ఇల్లు.. రూ.10 కోట్లు
అమెరికాలోని బోస్టన్లో ఉన్న స్కిన్నీ హౌజ్ అరుదైన రికార్డు సృష్టించింది. ఇది కేవలం పది అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంతే కాదు వెనుక భాగంలో అయితే 9.25 అడుగులు మాత్రమే. కానీ 1862లో నిర్మించిన ఈ పురాతన భవనం ఇప్పుడు 1.25 మిలియన్ అమెరికన్ డాలర్లుకు అమ్ముడైంది. మన కరెన్...
September 20, 2021 | 03:07 PMకోవిడ్ వైరస్ తగ్గుతున్న వేళ.. పెరుగుతున్న ఇళ్ళ విక్రయాలు
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సిన్ల జోరుతో, మరోవైపు ప్రభుత్వం అన్నీ సంస్థలకు అనుమతులను ఇవ్వడం వంటివి రియల్ ఎస్టేట్లో కూడా జోరు వస్తుండటం కనిపిస్తోంది. ప్రజలు కూడా కరోనా కష్టాల నుంచి తేరుకుంటున్నారు. సొంతింటివైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఇళ్ళ కొనుగోళ్ళు...
September 18, 2021 | 12:13 PMహైదరాబాద్… ఆఫీస్ స్పేస్లో తగ్గని డిమాండ్
రియల్ ఎస్టేట్రంగంలో ఇతర నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్ దూసుకుపోతోంది. రెసిడెన్షియల్ పరంగానే కాకుండా, ఆఫీస్ స్పేస్లో కూడా హైదరాబాద్ మొదటినుంచి తొలి ప్రాధాన్యనగరంగా పెట్టుబడిదారులకు కనిపిస్తోంది. దానికితోడు హైదరాబాద్లో బహుళ జాతి కంపెనీలు తమ కార్యాలయాలను ...
September 18, 2021 | 12:06 PMసెకండ్ హోంలకు పెరిగిన డిమాండ్
హైదరాబాద్లో సెకండ్హోంలను కొనుగోలు చేయడానికి చాలామంది మోజు చూపుతున్నట్లు నైట్ ఫ్రాంక్ నిర్వహించిన సర్వేలో తేలింది. 80 శాతం మంది తమ ఇంటి విలువ వచ్చే 12 నెలల్లో 10-19 శాతానికి పై చిలుకు పెరుగుతుందని విశ్వసిస్తున్నారని, దీంతో ధర పెరుగుతుందన్న అంచనాలతో మధ్య సెకండ్ హోం కొ...
September 1, 2021 | 07:19 PMసుచరిండియా కొత్త ప్రాజెక్టు ప్రారంభం
రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులతో పేరు పొందిన సుచరిండియా ఆధ్వర్యంలో మరో కొత్త ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించారు. హైదరాదాబాద్లోని మాదాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటి అక్కినేని సమంత ఈ కొత్త ప్రాజెక్టు ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. హైదరా...
September 1, 2021 | 06:43 PMక్రెడాయ్ ద్వారా అన్నీ జిల్లాల్లో ప్రాపర్టీ షోలు
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తున్నదని, త్వరలో అన్నిజిలాల్లో ప్రాపర్టీ షోలను నిర్వహిస్తామని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సిహెచ్ రామచంద్రారెడ్డి అన్నారు. క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన సందర్భంగా జరిగిన సమావేశంలో క్...
September 1, 2021 | 06:37 PMక్రెడాయ్ తెలంగాణ చైర్మన్గా రామచంద్రారెడ్డి
కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్గా సీహెచ్. రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. 2021-23లో బాధ్యతలు నిర్వహించేలా క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గం కొలువుదీరింది. క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడిగా డి...
August 27, 2021 | 01:33 PMక్రెడాయ్ ప్రాపర్టీ షో.. వేలాదిమంది రాకతో సక్సెస్
క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. కోవిడ్ రెండవ సంక్షోభం తర్వాత అతి పెద్ద ప్రాపర్టీ షోగా ఇది నిలిచింది. వందకు పైగా రియల్ ఎస్టేట్, డెవలపర్స్ ఈ షోలో పాల్గొన్నారు. మొదటి షో కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదుపులక...
August 19, 2021 | 05:24 PMహైదరాబాద్ లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ టవర్స్ ద ఒలింపస్ ను ఆవిష్కరించిన సుమధుర గ్రూప్ మరియు వాసవీ గ్రూప్
* వాసవీ గ్రూప్ భాగస్వామ్యంతో సుమధుర గ్రూప్ అత్యంత విశాలమైన 44 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని గచ్చిబౌలి/నానక్రామ్గూడా, వేవ్ రాక్ సమీపంలో ప్రారంభించింది. * గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత పొడవైన రెసిడెన్షియల్ భవంతిలో 854 కు...
August 19, 2021 | 02:44 PMసామాన్యుల సొంతింటి కలలు నెరవేర్చండి : మంత్రి వేముల
హైదరాబాద్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా డెవలపర్లు అందుబాటు గృహాలను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గచ్చిబౌలిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కాన్ఫెడరేషన్ ఆఫ...
August 14, 2021 | 02:49 PM- NATS: సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- Atreyapuram Brothers: ఘనంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం.. ఆసక్తి రేకెత్తిస్తున్న కాన్సెప్ట్ పోస్టర్
- DQ: దుల్కర్ వద్దనుకుని మంచి పని చేశాడు
- Zee Telugu: జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు!
- China Peace: ‘చైనా పీస్’ నుంచి పవర్ ఫుల్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్
- Pawan Kalyan: ఉగాది నుంచే ఏపీలో గ్రీన్ కవర్ ప్రాజెక్టు.. పచ్చదనం పెంపుపై పవన్ కీలక నిర్ణయం..
- AR Rahman Controversy: “భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు”.. తండ్రికి అండగా రెహమాన్ పిల్లలు
- Chiranjeevi: “వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026” సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి
- TDP: రాజ్యసభ ఆశలతో చంద్రబాబు వద్దకు టీడీపీ నేతలు.. అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చ..
- Jagan: పాదయాత్రకు బ్రేక్? బస్సు యాత్రపై జగన్ కొత్త రాజకీయ వ్యూహం..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















