రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమళిసై సౌందర రాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి కన్హా శాంతి వనం చేరుకున్న రాష్ట్రపతి శాంతి వనంలో మొక్క నాటారు.