పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి : అనిల్ కూర్మాచలం
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పట్టభద్రులను కోరారు. తెలంగాణ రాష్ట్ర ...
May 25, 2024 | 03:05 PM-
హైదరాబాద్లో “గ్లోబల్ అలయన్స్: స్ట్రెంథనింగ్ ఎకనామిక్ బ్రిడ్జెస్” సెషన్
జెన్నిఫర్ లార్సన్ హైదరాబాద్లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్, భారతదేశం మరియు యుఎస్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే 5 సంవత్సరాలలో 500 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ మార్కెట్ అంటే మాకు చాలా ఇష్టం: డెనిస్ ఈటన్ ట్రేడ్ & ఇన్వెస్ట్మ...
May 25, 2024 | 12:18 PM -
హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఇతర బీజేపీ నేతలు బహిరంగంగా ముస్లిం రిజర్వేషన్లపై ఎలా మాట్లాడుతున్నారని, వాటిని రద్దు చేస్తామని ఎలా చెబుతున్నారని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్లు సుప్రీం కోర్టులో ఉన్న అంశమని, అలాంటి అంశంపై బీజేపీ నేతలు మాట్లాడట...
May 25, 2024 | 11:50 AM
-
రైతులతో కలిసి అసెంబ్లీ ముట్టడిస్తాం.. జాగ్రత్త: హరీశ్ రావు వార్నింగ్
అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాకు రూ.500ల చొప్పున కాంగ్రెస్ సర్కార్ బోనస్ ప్రకటించాలని, లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, ...
May 25, 2024 | 11:48 AM -
సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు వేయకూడదు?: కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ ఫేక్ న్యూస్ పెడ్లర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ ప్రశ్నించారు. శుక్రవారం నాడు రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా ఫైర్ అయిన కేటీఆర్.. ‘నా బంధువుకు వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రా...
May 24, 2024 | 09:29 PM -
కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్గా మారిన కిషన్ రెడ్డి: జగ్గారెడ్డి సెటైర్లు
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా మారినట్లున్నారని, నిజంగా ఆయన చెప్పినట్లు బీఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే ప్రత్యేకంగా ఆయనకు సన్మానం చేస్తామని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్...
May 24, 2024 | 09:28 PM
-
స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెసోళ్ల లూటీలు మొదలయ్యాయి : కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు స్కూటీలు రాలేదు కానీ, నాయకుల లూటీలు మాత్రం మొదలయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ గార్డెన్లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం...
May 24, 2024 | 09:26 PM -
ఆస్ట్రేలియాలో షాద్నగర్ వాసి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాద్నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్ ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డారు. ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోగా ...
May 24, 2024 | 08:25 PM -
ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు – ఈసీ
ఈ నెల 27న ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హనుమకొండ, మహబూబా...
May 24, 2024 | 08:17 PM -
బీఆర్ఎస్ మాజీ ఎమెల్యే జీవన్ రెడ్డికి షాక్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ కబ్జా చేసి, అనుచరులతో బెదిరించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే...
May 24, 2024 | 08:15 PM -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళ...
May 24, 2024 | 08:06 PM -
హైదరాబాద్పై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి: హరీశ్ రావు సంచలన ఆరోపణలు
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న ఈ టైంలో మళ్లీ భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుందని, అప్పటి నుంచి హైదరాబాద్ పూర్తిగా తెల...
May 24, 2024 | 07:55 PM -
సింగరేణిలో ఆస్ట్రేలియా సాంకేతికతపై చర్చలు
సింగరేణి సంస్థ రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధనకు ఆధునిక మైనింగ్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. సింగరేణి భవన్లో మైనింగ్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం విషయమై ఆస్ట్రేలియా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్&zwn...
May 24, 2024 | 03:31 PM -
మంత్రి శ్రీధర్బాబు అమెరికా పర్యటన
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తొలుత ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొంటారు. అనంతరం పెట్టుబడుల సాధన...
May 24, 2024 | 03:28 PM -
మెట్ల బావిని సందర్శించిన బ్రిటిష్ హై కమిషనర్
హైదరాబాద్లోని బన్సీలాల్పేట్లో ఇటీవల ఆధునికీకరించిన పురాతన మెట్ల బావిని బ్రిటిష్ హై కమిషనర్ కామెరూన్ సందర్శించారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన మెట్ల బావిని పునరుద్దరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్లోని ఆర్కిటెక్చర్ అందాలు, పు...
May 24, 2024 | 03:26 PM -
అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు : యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్
అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భాష తెలుగు అని, అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది తెలుగువారే ఉన్నారని హైదరాబాద్లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా 9 బిలియన...
May 24, 2024 | 03:23 PM -
దాజీకి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు, హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ (దాజీ)కు అరుదైన అవార్డు దక్కింది. ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డును ఆయన లండన్లో అందుకున్నట్...
May 24, 2024 | 03:13 PM -
నైట్-హెన్నెస్సీ స్కాలర్ షిప్ కు … రాహుల్ పెనుమాక ఎంపిక
ప్రఖ్యాత నైట్-హెన్నెస్సీ స్కాలర్షిప్కు హైదరాబాద్ చెందిన రాహుల్ పెనుమాక ఎంపికయ్యారు. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారికి స్టాన్ఫోర్ట్ విశ్వవిద్యాలయంలోని మొత్తం ఏడు స్కూల్స్లో బహుముఖ అవకాశాలు ఇస్తారు. దీని ద్వారా మూడు సంవత్సరాల పాటు ఉపకార వేతన...
May 24, 2024 | 03:11 PM

- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
- F1 The Movie: హాలీవుడ్ మూవీ రేర్ రికార్డు
- Sree Vishnu: మళ్లీ పాత స్కూల్ కు శ్రీవిష్ణు
- Simbu49: శింబు సినిమాకు అనిరుధ్
- Raashi Khanna: రాశీ ఆశలేంటో “తెలుసు కదా”!
- Prabhas: ఈసారి ప్రభాస్ బర్త్ డే అక్కడే!
- D54: ధనుష్ 54 రిలీజ్ ఎప్పుడంటే?
- Tumbbad2: కేవలం 5 నిమిషాల్లో డీల్ క్లోజ్ చేశారు
- Texas Shooting: టెక్సాస్లో కాల్పులు.. తెలంగాణ యువకుడు దుర్మరణం
- The Girl Friend: నవంబర్ 7న రాబోతున్న రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా
