Nirmala Sitharaman : తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభ (Rajya Sabha)లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన నాటికి తెలంగాణ (Telangana) మిగులు బడ్జెట్ (Budget)లో ఉందని, ఆ తర్వాతే అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.