Covid19
బెజవాడలో తానా అన్నదానం
కరోనా లాక్డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న బెజవాడలోని పేదలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి కసుకుర్తి రాజా భోజన సదుపాయాన్ని కల్పించారు. 125మంది పేదలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమ...
April 30, 2020 | 11:13 PMఅమెరికా ఆరోపణలకు చైనా దీటైన జవాబు
అమెరికా అధ్యక్ష ఎన్నికల పక్రియలో జోక్యం చేసుకునే ఆసక్తి, ఆలోచనా, తీరికా తమకు లేదని చైనా సృష్టం చేసింది. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఎన్నికల పక్రియలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. చైనా విదేశాంగ శాఖ ...
April 30, 2020 | 10:59 PMరష్యా ప్రధానికి కరోనా
రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో తనకు కరోనా పాటిటివ్ అని తేలిందనీ, స్వీయ నిర్బంధంలో ఉంటానని ప్రకటించారు. కీలక అంశాల్లో అందుబాటులో ఉంటానని, ఈ మేరకు అధ్యక్షుడు పుతిన్కు సమాచారం ఇచ్చానని వెల్లడించారు. రష్యాలో సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను ...
April 30, 2020 | 10:51 PMమాస్కులతో మిమ్మల్ని చూడలేకపోతున్నా : ట్రంప్
ప్రజలు మాస్కులను ధరించడం, నిర్ణీత దూరాన్ని పాటించడం తాను చూడలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆంక్షల్ని కొనసాగించబోమని చెప్పారు. వైరస్ కట్టడిలో భాగంగా విధించిన ఆంక్షల గడువు ముగియనున్నది. ఈ క్రమంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఓపెనింగ్ అఫ్ అమెరికా ఎగైన్&...
April 30, 2020 | 10:30 PMదేశీయ ప్రయాణాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్
అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టకపోయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల సడలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చేవారం నుంచి దేశీయ ప్రయాణాలకు పచ్చజెండా ఊపారు. శ్వేతసౌధంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధర...
April 30, 2020 | 01:46 AM2వేల మంది ఖైదీలకు కరోనా?
అమెరికాలోని పలు జైళ్లలో సుమారు 2 వేల మంది ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది. కరోనా పరీక్షలు నిర్వహించిన 2700 మందిలో 2000 మంది వైరస్ బారిన పడ్డారని తెలిపింది. దేశావ్యాప్తంగా అమెరికాలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసింది. కార...
April 30, 2020 | 01:43 AMభారత్ కు అమెరికా భారీ సాయం
భారత్కు అమెరికా మరోసారి పెద్దమొత్తంలో సహాయాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ సంస్థ యూఎస్ ఎయిడ్ ద్వారా ఇప్పటికే 2.9 మిలియన్ డాలర్ల సాయం చేసిన అగ్రరాజ్యం అదనంగా మరో మూడు మిలియన్ డాలర్లు విడుదల చేస్తున్నట్లు నేడు వెల్లడించారు. ఈ మేరకు భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్&...
April 30, 2020 | 01:36 AMకరోనా పోరుకు గ్రెటా థంబర్గ్ లక్ష డాలర్లు విరాళం
స్వీడన్కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థంబర్గ్ కరోనా పోరుకు లక్ష అమెరికన్ డాలర్లు (రూ.75,15,184) ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునిసెఫ్) విరాళంగా ప్రకటించింది. డానిష్ ఫౌండేషన్ నుంచి గెలుపొందిన లక్ష డాలర్లను విరాళంగా అందిస్తున్నానని వెల్లడించింది. పర్యావరణ సంక్షోభంలానే, ...
April 30, 2020 | 01:33 AMఅమెరికా లో ట్రావెల్ బ్యాన్ వల్ల ఆగిపోయిన వారి కోసం …
ఈ లాక్ డౌన్ వలన అమెరికా కి విజిటర్ గా వెళ్లి తమ తిరుగు ప్రయాణం చేయలేక పోయిన వారి కోసం, లేదా తప్పని పరిస్థితులలో ఇండియా రావలిసిన వారి కోసం ఇండియన్ ఎంబసీ వారు సహాయం చేస్తామంటూ ఓ ప్రకటన విడుదల చేసారు. కావలిసిన వారు ఎంబసీ ని సంప్రదించాల్సిన లింక్ ఇక్కడ ఇస్తున్నాం. Please forward to any Indian citizen...
April 29, 2020 | 05:51 PMకొవిడ్ ఆసుపత్రికి ఎంపీ రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు
తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కొవిడ్ ఆసుపత్రికి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్గిరి కలెక్టర్ను కలిసి ఈ మేరకు లేఖ అందజేశారు. గచ్చిబౌలిలో కొవిడ్&zwj...
April 29, 2020 | 02:13 AM184 దేశాలు నరకం అనుభవిస్తున్నాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనా మీద విరుచుకుపడ్డారు. సకాలంలో ఆ దేశం కరోనా వైరస్ను అదుపు చేయని కారణంగా ఇవాళ 184 దేశాలు నరకం అనుభవిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇది నమ్మకశ్యం కావడం లేదు కదూ. ఇది అనూహ్యం కూడా అని ఆయన తన రోజువారీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కరోనా కల్లోలానికి ...
April 29, 2020 | 02:08 AMతెలంగాణ ఎన్నారై ఫోరం లక్ష విరాళం
లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను, పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సహాయ కార్యక్రమాల్లో తెలంగాణ ఎన్ఆర్ఐలు తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్రావుకు తెలంగాణ ఎన్నారై ఫోరం సిద్దిపేటలో లక్ష రూపాయల చెక్ను అందజేశారు. కరోనాప...
April 28, 2020 | 09:31 PMNATS::Impact of Covid-19 On Immigration Webinar on May 2
You are invited to a Zoom webinar. Please see the attached flyer. When: May 2, 2020 02:00 PM Central Time (US and Canada) Topic: Impact of Covid-19 On Immigration Please click the link below to join the webinar: https://us02web.zoom.us/j/86448502726 Password: 470977 Or iPhone one-tap : US: +13462...
April 28, 2020 | 05:24 PMన్యూయార్క్ లో లాక్డౌన్ పొడగింపు!
ప్రపంచంలోనే అధికంగా అమెరికాలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. దాదాపు 56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పై కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ దాదాపు 3 లక్షల కరోనా కేసులు నమోదు కావడంతో పాటు దాదాపు 22 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇం...
April 28, 2020 | 01:19 AMరాజమండ్రిలో వైద్యులకు మాస్క్ లను పంపిణీ చేసిన తానా
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రోగులకు సేవలందిస్తూ, చికిత్స చేస్తున్న డాక్టర్లకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాస్క్లను పంపిణీ చేసింది. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ అట్లాంటిక్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చుండ్రు సహకారంతో రాజమహేంద్రవరంలో జిఎస్ఎల్...
April 28, 2020 | 12:50 AMకరోనా ని ప్రారంభించింది ఆవిడేనా?
ప్రతిరోజూ కరోనా వైరస్ గురించి వార్తలు చదువుతుంటాం. ఈ మహమ్మారి వైరస్ను ప్రపంచానికి అంటించిది చైనాయే అని అమెరికా అధ్యక్షులు ట్రంప్ దగ్గర నుంచి అందరూ అనడం మనం విన్నాము. అయితే చైనా దేశంలో దీనిగురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఆమెపేరు మాత్జె బెనాసి…ఆమె, ఆమె భర్త ఇద్దరు చైనాలో ఉద్యోగ...
April 28, 2020 | 12:43 AMకోవిడ్ మీద సింగపూర్ యూనివర్సిటీ వారి నివేదిక
సింగపూర్లోని సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డిజైన్లో ఉన్న డాటా డివిజన్ వారు దాదాపుగా 130 దేశాలలో కరోనా వైరస్ కు సంబంధించిన అన్ని అంశాలను (కరోనా వచ్చే అవకాశమున్న వారు- సోకిన వారు, తగ్గిపోయిన వారు) మీద రీసెర్చ్ చేసీ ఏ దేశంలో ఏ విధంగా కరోనాని పూర్తిగా నిరోధించే అవకా...
April 28, 2020 | 12:29 AM82,360 మందికి అన్నదానం చేసిన పాప్ సింగర్ స్మిత
పాపులర్ తెలుగు పాప్ సింగర్ స్మిత ప్రస్తుత సంక్షోభ కాలంలో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ బృందం సహకారంతో ఆమె ఇ...
April 28, 2020 | 12:27 AM- Nicolas Maduro Case: ఎవరీ అల్విన్.. ట్రెండింగ్ లో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి పేరు..!
- Delhi: వెనెజువెలా సంక్షోభం.. భారత్ కు లాభమా..? నష్టమా…?
- Necolas Maduro: నికోలస్ మదురోకు మరణశిక్ష తప్పదా..? కేసుల తీవ్రతపై న్యాయనిపుణుల అభిప్రాయం..!
- Maduro: నేను నిర్దోషిని.. కిడ్నాప్ చేశారన్న మదురో.. !
- Trump: త్వరలో అమెరికా ఖజానాకు 600 బిలియన్ డాలర్లు.. టారిఫ్ లను సమర్థించుకున్న ట్రంప్..
- Greenland: గ్రీన్ లాండ్ మీదకొస్తే నాటో అంతమే.. అమెరికాకు డెన్మార్క్ వార్నింగ్..!
- TANA: వెస్ట్ చెస్టర్లో అంగరంగ వైభవంగా తానా సంక్రాంతి సంబరాలు
- Nari Nari Naduma Murari: ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’ రిలీజ్
- MSG: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ లో వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారు – సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
- Deepshikha Chandran: మార్క్ సినిమాలో నా నటనకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది- దీప్శిఖ చంద్రన్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















