- Home » Bnews
Bnews
ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మాస్క్…
ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ను ఎలక్ట్రానిక్ కారు తయారీ కంపెనీ అధినేత ఎలాన్ మాస్క్ అధిగమించారు. జుకర్ బర్గ్ ను వెనక్కునెట్టి మూడవ స్థానానికి దూసుకెళ్లారు. ఎస్ అండ్ పీ 500 సూచీలో టెస్లా కంపెనీని చేర్చుతున్నట్టు వార్తల...
November 19, 2020 | 02:08 AMఅరబిందో, రెడ్డీస్లకు ఫైజర్ షాక్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మాలకు షాకిచ్చింది ఫైజర్ సంస్థ. క్యాన్సర్ ఔషధానికి సంబంధించి ఈ రెండు సంస్థలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మల్టీ మిలియన్ డాలర్ల విలువైన డ్రగ్ ఇబ్రయెన్స్ జనరిక్ వెర్షన్ ఔషధ...
November 17, 2020 | 10:40 PMఅమెరికా నుంచి భారతీయ ఔషధాలు వెనక్కి
భారతీయ ఔషధ కంపెనీలు అరబిందో ఫార్మా, జైడస్, జుబిలెంట్, మార్క్సాన్స్ ఫార్మాలు వివిధ ఔషధాలను అమెరికా విపణి నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు వెల్లడించాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) తాజా నివేదిక దీన్ని ధ్రువీకరించింది. మార్క్శాన్స్ ఫార్మా డయాబెటిస్ ఔషధాన్ని,...
November 15, 2020 | 10:58 PMఅధునాతన సీలింగ్ లైట్ ఎల్ఈడీ ప్యానెల్ ను ఆవిష్కరించిన క్రాంప్టన్
లైటింగ్ విభాగంలో భారతదేశ అగ్రగామి కంపెనీ అయిన క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏళ్లుగా ఎల్ఈడీ విభాగంలో వినూత్న లైటింగ్ ఉత్పత్తులతో ముందుకు సాగు తోంది. కంపెనీ ఇప్పుడు తన తాజా సీలింగ్ లైట్స్ – స్టార్ లార్డ్ శ్రేణితో ఈ వినూత్నతన మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ...
November 10, 2020 | 11:23 PMవిశాఖలో ఎటిసి టైర్ల పెట్టుబడులు రూ. 1750 కోట్లు
విశాఖలో ఏటీసీ టైర్ల తయారి పరిశ్రమ ద్వారా సంస్థ మొత్తం రూ.1750 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2వేల మందికి ఉపాధి కలుగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖలోని అచ్చుతాపురం సెజ్ ఏటీసీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది...
November 10, 2020 | 07:02 PMKajal Aggarwal Invests in Okie Gaming
OKIE Gaming, the Mumbai based online gaming platform that burst onto the Indian gaming space mid-year, is all set to receive investment muscle and celebrity star power as it welcomes on board actress Kajal Aggarwal as a strategic partner. While the amount of the investment is not disclosed, ...
November 10, 2020 | 06:54 PMవాట్సాప్ పేమెంట్స్ ఇలా…
వాట్సాప్ ద్వారా లావాదేవీలు జరపడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చెల్లింపులు జరపడం కోసం వినియోగదారుడు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ పేమెంట్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. తర్వాత పేమెంట్...
November 8, 2020 | 10:27 PMతెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద పెట్టుబడి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్ సంస్థ తమ రెండో వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకొన్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దాదాపు రూ.20,761 కోట్ల (2.77 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ముందుకొచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర...
November 6, 2020 | 07:34 PMITC లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్ ప్రవేశపెడుతోంది ‘సన్ఫీస్ట్ కేకర్’
కేక్స్ విభాగంలో ఉనికిని మరింత విస్తరించేలా వినూత్నఫార్మాట్లో ఈ ఆవిష్కరణను ముందుకు తెస్తోంది ITC యొక్క సన్ఫీస్ట్ వినియోగదారులు అమితంగా ఇష్టపడే కన్జ్యూమర్ బిస్కట్స్ బ్రాండ్లలో ఒకటి. ఇప్పుడు కేక్స్ విభాగంలో అడుగు పెట్టడం ద్వారా ఒక కొత్త సబ్-బ్రాండ్ ప్రవేశపెడుతోంది, అదే&nb...
November 5, 2020 | 05:20 PMడొనాల్డ్ ట్రంప్ హయాంలో పెరిగిన అమెరికన్ల సంపద
నాలుగేళ్ల క్రితం అమెరికా తొలిసారిగా బిలియనీర్ అయిన డొనాల్డ్ ట్రంప్ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అప్పటి నుంచి దేశంలో ఉన్న ధనికులు మరింత ధనవంతులయ్యారని బ్లూమ్బెర్గ్ ఇండెక్స్ తెలియజేస్తోంది. ఆ దేశంలోని 200 మంది అగశ్రేణి బిలియనీర్ల సంపద రూ.75 లక్షల కోట్ల (ట్రిలియన్ డాలర్ల) మేర పెరిగ...
November 3, 2020 | 09:28 PMతుపాకుల విక్రయం ఆపిన వాల్మార్ట్
అమెరికాలోని తన దుకాణాల్లో తుపాకులు, మందుగుండు సామగ్రి విక్రయాలను రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ నిలిపివేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పౌర అశాంతి నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అమెరికాలో వాల్మార్ట్కు 4700 దుకాణాలు ఉన్నాయి. వాటిలో ...
October 30, 2020 | 07:31 PMరికార్డు సృష్టించిన ఆపిల్…
దేశంలో తన తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్ కు బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. భారతీయ స్మార్ట్ ఫోన్ విభాగంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్...
October 29, 2020 | 11:17 PMహీరోతో హ్యార్లీ డేవిడ్సన్ జోడీ
భారత్లోని తమ ఏకైక ప్లాంట్ను మూసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన అమెరికన్ లగ్జరీ బైక్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్సన్ ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. భారత మార్కెట్లో తమ బైక్లు, విడిభాగాలు, యాక్సెసరీస్, రైడింగ్ ఉపకరణాల అమ్మకాలతోపాటు సర్వీసింగ్&...
October 27, 2020 | 09:25 PMతెలంగాణలో మరో రెండు సంస్థలు భారీ పెట్టుబడులు
తెలంగాణలో మరో రెండు సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు రాష్ట్రంలో పెట్టబోయే పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రకటించారు. ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు వెల్లడి...
October 26, 2020 | 10:46 PMఐటీఆర్ గడువు పొడిగింపు
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను వ్యక్తిగత ట్యాక్స్పేయర్లు రిటర్నులు దాఖలు చేయడానికి ఉన్న గడువును మరోసారి పొడిగింది. ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ చివరి తేదీని నవంబర్ 30 నుంచి డిసెంబర్ 31కి పెంచుతున్నట్లు కేంద్ర...
October 25, 2020 | 11:04 PMఅమెరికా చరిత్రలోనే అత్యధికం…
ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ కు అమెరికా చరిత్రలోనే అత్యధిక జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిని చెల్లించేందుకు సిద్ధమని గోల్డ్ మన్ సాక్స్ ప్రకటించింది. 1 యండీబీ మలేషియన్ లంచం కుంభకోణం కేసుకు సంబంధించి అమెరికా న్యాయస్థానం ఈ సంస్థకు 2.9 బిలియన్ డాలర్ల జరిమానా...
October 22, 2020 | 11:29 PMవాట్సాప్ వినియోగదారులకు శుభవార్త …
ఫేస్ బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ఫీచర్ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్టస్ తో విసిగిపోయిన యూజర్లకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్లోని గ్రూప్ చాట్లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తో ఎప్పటికి మ్యూట్ చ...
October 22, 2020 | 11:26 PMఅమెరికాలోకి గ్రాన్యూల్స్ ఔషధం
గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన పొటాషియమ్ క్లోరైడ్ ట్యాబ్లెట్కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) మార్కెటింగ్ అనుమతి ఇచ్చింది. హైపోకలేమియా అనే వ్యాధికి చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. హైపోకలేమియా అంటే రోగి రక్తంలో పొటాషియమ్ బాగా తగ్గి పోవటమే. ఈ ట్యాబ్లె...
October 22, 2020 | 07:10 PM- Tollywood: ఆ సంచలన డైరెక్టర్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ
- TAGC: చికాగోలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. TAGC ఆధ్వర్యంలో ‘డెర్బీ టీ సోయిరీ’
- Director Vinay Ratnam: శ్రీ చిదంబరం గారు సినిమాతో వాళ్ల మనోభావాలు సంతృప్తి చెందుతాయి: దర్శకుడు వినయ్ రత్నం
- Erra Cheera: ‘ఎర్రచీర’ ట్రైలర్లోని షాట్ను అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ సినిమాలో కాపీ కొట్టారు: దర్శకుడు సుమన్ బాబు
- GPTA: ఏప్రిల్ 4న గ్రేటర్ పోర్ట్ల్యాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా ‘ఉగాది ఉత్సవం’
- Kadiyam Srihari: కడియం శ్రీహరికి స్పీకర్ పిలుపు.. అనర్హతపై రేపే నిర్ణయం?
- TANA: తానా (TANA) ఆధ్వర్యంలో ‘AI-పవర్డ్ పైథాన్’ శిక్షణ.. ఫిబ్రవరి 7 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం
- TPAD: డల్లాస్లో టీపాడ్ (TPAD) ఆర్థిక సదస్సు.. అనిల్ గ్రంధి ఆధ్వర్యంలో పన్ను ప్రణాళికపై అవగాహన..
- SP Venkatesh: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ వెంకటేశ్ కన్నుమూత!
- Supreme Court of India: చట్టాలు పాటించకపోతే భారత్ వదిలి వెళ్లండి.. మెటాపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















