- Home » Ram Nath Kovind
Ram Nath Kovind
మేజర్’ చిత్రాన్ని రూపొందించినందుకు అడివి శేష్ ను అభినందించిన భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ టైటిల్ పాత్రలో అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘మేజర్’ హ్యూజ్ బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇదిలావుండగా హీరో అడివి శేష్,...
May 16, 2023 | 07:53 PMరాష్ట్రపతికి ప్రదాని మోదీ వీడ్కోలు విందు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపతి ముర్ముతో పాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మెగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు. హ...
July 23, 2022 | 04:01 PMరాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానం
దేశ రాజధాని ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృ...
March 21, 2022 | 09:07 PMరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు
యుద్ధ నౌకల సమీక్ష(పీఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. విమానాశ్రయ సమీప ఐఎన్ఎస్ డేగాలో ఉదయం 10:20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అంతకుముందు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచ...
February 23, 2022 | 04:53 PMఈ నెల 13న హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్నాథ్
ఈ నెల 13వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్కు రానున్నారు. ముచ్చింతల్లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల స్వర్ణమూర్తిని ఆవిష్కరిస్తారు. పద్మపీఠం వద్ద రామానుజాచార్యులు భా...
February 9, 2022 | 03:48 PMనందకుమార్ బఘేల్ సంచలన లేఖ… అలా జరగని పక్షంలో
చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంచలన లేఖ రాశారు. ఇకపై దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లోను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా మళ్లీ బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించాలని క...
January 13, 2022 | 03:54 PMరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో ఎదుర్కొన్న భద్రత వైఫల్యాలను గురించి తెలియజేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రధానికి ఫోన్ చేశారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు....
January 6, 2022 | 08:06 PMరాష్ట్రపతితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమా...
December 30, 2021 | 04:21 PMరాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా… పద్మ అవార్డుల ప్రదానోత్సవం
దేశ రాజధాని ఢిల్లీ లోని రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. 2020 ఏడాదికి సంబంధించి 148 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2021 ఏడాదికిగాను 119 మందికి అవార్డులను అందజేశారు. పద్మ అవార్డులు అందుకున్న 119 మందిలో ఏడుగుర...
November 9, 2021 | 08:11 PM76వ వసంతంలోకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు...
October 1, 2021 | 08:04 PM- Revanth Reddy: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
- Minister Lokesh: ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోం : మంత్రి లోకేశ్
- Supreme Court: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
- Artificial Intelligence: సంచలనం రూ..300 కొని.. రూ. 634 కోట్లకు అమ్మి
- Minister Vakiti:ఎన్నికల భయంతో ఆయన ఆత్మహత్య … నాకెలాంటి సంబంధం లేదు
- Euphoria: ‘యుఫోరియా’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు..
- Manasa Varanasi: రెడ్ డ్రెస్ లో సింపుల్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్న తెలుగమ్మాయి
- Kolikapudi : కొలికిపూడికి మళ్లీ వార్నింగ్.. ఇకనైనా మారతారా..?
- UBS: హైదరాబాద్లో కొలువుల జాతర.. గచ్చిబౌలికి వచ్చిన స్విస్ దిగ్గజం ‘UBS’
- Municipal Elections : పట్టణాల్లో పోటెత్తిన ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్లో ‘హస్తం’ హవా!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










