- Home » New Delhi
New Delhi
విషమంగానే వాజ్ పేయి ఆరోగ్యం
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రి వెల్లడించింది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం విషయమంగానే ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ...
August 15, 2018 | 11:06 PMవాజ్ పేయిని పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎయిమ్స్లో వాజ్పేయిని చంద్రబాబు పరామర్శించనున్నారు. మరోవైపు వాజ్పేయ...
August 15, 2018 | 11:03 PMఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ మాకు ప్రత్యేకం అని బీజేపీ అగ్రనేతలు చెబుతూ ఉంటారు. అది అక్షరాల నిజం. కానీ ఈ ప్రత్యేకం రాస్ట్రానికి మేలు చేసేలా కాదు. ప్రతి ఫైలునూ అవసరానికి మించి, అసాధారణ స్థాయిలో పరిశీలించడం, రాజకీయ కోణంలో ఆలోచించడం. ఇదే ఆ ప్రత్యేకం. రాష్ట్రాల నుంచి వచ్చే ఫైళ్లను ఢిల్లీలో స్థాయిలో సాధారణ ప్రక...
August 1, 2018 | 09:38 PMఅక్కడ ధర్నాలను నిషేధించలేం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంత్ వద్ద జరిగే నిరసన ప్రదర్శలను పూర్తిగా నిషేధించలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జంతర్ మంతర్తో పాటు ఇండియా గేట్ సమీపంలో ఉన్న బోట్ క్లబ్ వద్ద జరిగే ధర్నాలు, ఆందోళనలపై సుప్రీం స్పందించింది. అయితే నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కా...
July 23, 2018 | 02:33 AMయూటర్న్ నాది కాదు మీదే : చంద్రబాబు
యూటర్న్ తనది కాదని, ఇచ్చిన హామీలు అమలు చేయని మీదే యూటర్న్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శించారు. అవిశ్వాసం తదనంతర పరిణామాలపై ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాస తీర్మానం ప...
July 20, 2018 | 10:59 PMఢిల్లీలో హై అలర్ట్
దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్నాయి. పాకిస్థాన్కు చెందిన జైషే ఇ మొహమ్మద్ దాడులకు కుట్ర చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జర...
July 19, 2018 | 03:40 AMNew India Conclave 2018 – ‘AB Bari Hamari’
PRIME MINISTER NARENDRA MODI ADDRESSESTHE NEW INDIA CONCLAVE IN NEW DELHI New India Conclave held today at Vigyan Bhavan, New Delhi, saw the successful culmination of the last few months of the biggest non-government rural outreach programme. This platform brought together multiple stakeholders t...
July 18, 2018 | 03:39 AMప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : చంద్రబాబు
రాష్ట్రవిభజన తర్వాత కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన ఏక పక్షంగా జరిగిం...
June 17, 2018 | 10:34 PMకడపలో ఆమరణ నిరాహార దీక్ష
ఈ నెల 20వ తేదీ నుంచి కడపలో ఆమరణ దీక్ష చేస్తానని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి సమస్యలు వివరించేందుకు అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో...
June 17, 2018 | 09:45 PMఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం
తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఈనెల 17న జరగనున్న నీతి అయోగ్ సమావేశం, ఏపీకి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ...
June 14, 2018 | 10:25 PM- Congress Victory: మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పంజా.. 23 చోట్ల గెలుపు.. ఐదు కార్పొరేషన్లలో ఆధిక్యం!
- Vaddepalli : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సంచలనం.. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ని దాటి…
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” మూవీతో సంతోష్ శోభన్ కు సూపర్ హిట్ దక్కాలి – శ్రీవిష్ణు
- Madhira: ఇక్కడ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ గెలవలేదు..
- Municipal Election:పుర పోరులో కాంగ్రెస్ జోరు.. జిల్లాల్లో వరుస విజయాలు.. గట్టి పోటీ ఇస్తున్న బిఆర్ఎస్!
- Chandrababu: ఎమ్మెల్యేకి చంద్రబాబు వార్నింగ్.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం..!
- Revanth Reddy: పదేళ్లు నేనే బాస్.. రేవంత్ ధీమా వెనుక మర్మమేంటి?
- Nishikant Dubey: రాహుల్ గాంధీపై నిషికాంత్ దూబే తీవ్ర ఆరోపణలు.. లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ నోటీసు..
- APPSC: గ్రూప్-1 వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.. సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్..
- Municipal Election: పుర పోరులో ‘హస్తం’ హవా.. పలు చోట్ల జయకేతనం ఎగురవేసిన గులాబీ దళం!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()









