Telangana
సాయిచరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
షాద్నగర్ నియోజకవర్గం నందిగామలో ఈ నెల 26న అగ్నిప్రమాదం జరిగిన సందర్భంగా ఆరుగురిని కాపాడిన సాహస బాలుడు సాయి చరణ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సాయిచరణ్తో పాటు ఆయన తల్లిదండ్రులను కూడా సీఎం తన నివాసానికి పిలిపించి శాలువ, పూలబోకే ఇచ్చి అభినందించారు. కష...
April 29, 2024 | 03:43 PMఅక్కడ పోటీలోనే …మిగిలిన 16 స్థానాల్లో మద్దతు
లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి బరిలో నిలిపిన అభ్యర్థిని ఉపసంహరించబోమని సీపీఎం స్పష్టం చేసింది. అక్కడ పోటీలోనే ఉంటామని కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పింది. అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని బృందంతో తన నివాసంలో సమావేశమై కోరి...
April 29, 2024 | 03:35 PMశ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. ఒక్క రోజులోనే
తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతికి సంబంధించి వన్డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు ఒక్క రోజులోనే విమానంలో తీసుకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి తిరిగి అదే రోజు హైదరాబాద్కు చేరుస్తుంది. ఈ...
April 29, 2024 | 03:28 PMఎండిన రిజర్వాయర్లు, కరువు రాష్ట్రం.. ఇదే కేసీఆర్ రాజకీయం.. రేవంత్ రెడ్డి..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు సర్వత్రా చర్చనీయాంసంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ సీఎం గా మళ్లీ గెలుస్తాడు అన్న సమాచారం తన వద్ద ఉంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబుపై ఉన్న అసూయతో అతను అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని విమర్శించా...
April 29, 2024 | 12:51 PMమార్ఫింగ్ వీడియో పై తీవ్రంగా స్పందించిన బీజేపీ..
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒక్కసారి పెద్ద దుమారం రేగింది. అయితే ఇది నిజమైన వీడియో కాదు.. డీప్ మార్ఫింగ్ చేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో కావాలని ఎవరో వైరల్ చేశా...
April 29, 2024 | 11:26 AMపార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి: తెలంగాణ మంత్రి సీతక్క
దురహంకారంతో రెచ్చిపోతున్న ప్రధాని మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పాలంటూ తెలంగాణ మంత్రి సీతక్క ఫైరయ్యారు. ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని అనడం, భారత రాజ్యాంగం మారుస్తామంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్న మోదీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కొముర...
April 28, 2024 | 07:50 PMహైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కాపాడాలంటే బీఆర్ఎస్ను గెలిపించండి: కేటీఆర్
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకోగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకోవాలంటే.. బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని అన్నారు. కరీం...
April 28, 2024 | 07:48 PMఅబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్: జగ్గారెడ్డి
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను అబద్ధాల ప్రొఫెసర్గా అభివర్ణించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ తన ఇంటి పేరును కల్వకుంట్ల నుంచి అబద్ధాల అని మార్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు. ఆదివారం నాడు గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ...
April 28, 2024 | 07:46 PMహరీశ్ రావు బీఆర్ఎస్ పాలిట ఏక్నాథ్ షిండే కావడం ఖాయం : మంత్రి సీతక్క
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రిసిగ్నేషన్ రాజకీయాలకి బాగా పాపులర్ అయిపోయాడు. మాట్లాడితే దిగిపోతా.. రాజీనామా.. ఈ మాటలు తప్ప మరెటువంటి ఉపయోగకరమైన మాటలు మాట్లాడడం అతను మానేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ పార్టీకి మరో ఏక్ నాథ్ షిండే కావడం ఖాయమని సీతక్క విమర్శించారు. ఈరోజు మీడియా...
April 27, 2024 | 09:16 PMవారికి పౌరసత్వం ఇస్తామంటే హస్తం పార్టీ.. వ్యతిరేకిస్తోంది : లక్ష్మణ్
అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంబేడ్కర్&zwn...
April 27, 2024 | 08:24 PMదేశంలో రిజర్వేషన్లు కొనసాగాలంటే… కాంగ్రెస్ కు ఓటేయాలి : సీఎం రేవంత్
అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ దేశంలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసిన వారికి రిజర్...
April 27, 2024 | 08:14 PMకాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే.. తాను రాజీనామా
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ నాకు పదవులు కాదు, రైతుల ప్రయోజనాలు ముఖ్యం. నాడు ఓటుకు నోటు, నేడు...
April 27, 2024 | 08:09 PMరాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు : కేసీఆర్
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సా...
April 27, 2024 | 08:06 PMపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కేసీఆర్ గుడ్ న్యూస్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ట్విటర్ (ఎక్స్)లో ఖాతా తెరిచి, సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ట్విటర్ ఖాతా ఉంది....
April 27, 2024 | 08:04 PMతెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది : కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీలేని రణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. ...
April 27, 2024 | 08:01 PMముఖ్యమంత్రి రేవంత్తో టిటిఎ నాయకుల మీటింగ్…ఆహ్వానం
సియాటెల్లో జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. హైదరాబాద్కు వచ్చిన టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్&...
April 27, 2024 | 07:32 PMహైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి నియామకం
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్ రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ త...
April 27, 2024 | 05:33 PMభారత్ బయోటెక్ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన భారత్ బయోటెక్ సంస్థను దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన సతీమణి సుదేశ్ ధన్ఖడ్తో కలిసి సందర్శించారు. సంస్థ ఆవరణంలో ఉన్న ఔషధ మొక్కలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ రాధాకృష్ణన్ నీళ్లు పోశారు. సవాళ్ల సమయంలో సంస్థ ...
April 27, 2024 | 05:27 PM- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తండ్రీకొడుకులకు ఉచ్చు బిగుస్తోందా?
- Eesha: ఆడియన్స్కు థ్రిల్లింగ్తో పాటు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్ ఇచ్చే సినిమా ‘ఈషా’: దర్శకుడు శ్రీనివాస్ మన్నె
- ATA: మహిళల ఆరోగ్యంపై ఆటా అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం
- Sivaji: హీరోయిన్ల బట్టల విషయంలో శివాజీ కామెంట్స్
- PV Sunil Kumar: పీవీ సునీల్ కుమార్పై వేటు ఖాయమా..?
- Chiru-Bobby: చిరూ మూవీలో మోహన్ లాల్?
- Naga Chaitanya: యంగ్ డైరెక్టర్ తో చైతూ 25వ సినిమా?
- TANA: ఫిలడెల్ఫియాలో తానా ఆధ్వర్యంలో ఘనంగా సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ
- Parasakthi: పరాశక్తి రిలీజ్ డేట్ లో మార్పు.. ఎందుకంటే?
- TTA: ఘనంగా టీటీఏ దశాబ్ది ఉత్సవాలు.. డిసెంబర్ 25న హైదరాబాద్లో సాంస్కృతిక వేడుక
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















