తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది గత మూడున్నరేళ్ల ఎదురుచూపులకు తెరదించింది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఆదాయ సమీకరణ, వనరులపై...
February 26, 2024 | 08:23 PM-
రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు రావడం చాలా ఆనందం : గవర్నర్ తమిళిసై
రైల్వేను అభివృద్ధి చేస్తే, అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని తెలంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమ...
February 26, 2024 | 08:18 PM -
మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే : ఈటల
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్లో ఈటల మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవం నిల...
February 26, 2024 | 08:13 PM
-
బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన తీగల కృష్ణారెడ్డి
బీఆర్ఎస్ను వీడిని తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్...
February 26, 2024 | 08:12 PM -
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ : వీహెచ్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, అక్కడి ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా తాను పోరాటం చే...
February 26, 2024 | 08:01 PM -
మూడోసారి ప్రధాని పీఠంపై ఆయనే : కిషన్ రెడ్డి
నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సనత్నగర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సంద్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి రహిత పరిపాలన స...
February 26, 2024 | 08:00 PM
-
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.హనమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ...
February 26, 2024 | 02:46 PM -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… వీఐపీల డ్రైవర్లందరికీ
ప్రజా జీవితంలో నిత్యం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులు సమయం చూసుకోకుండా ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఇదే ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాద ఘటనతో ప్రముఖులు ప్రయాణాలపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు....
February 24, 2024 | 08:23 PM -
మేడారం జాతర విజయంవంతం. 1.35 కోట్ల మంది భక్తులు
మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని తెలిపారు. మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మేడారంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయిచిందని వ...
February 24, 2024 | 08:16 PM -
జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ .. చైర్మన్ గా రాజనర్సింహ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తజోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్టా ఈ జీవోపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్కమిటీ చైర్మన్గా మంత్రి దామోద...
February 24, 2024 | 08:04 PM -
తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, పీపీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి నియమితులయ్యారు. కేబినెట్ మంత్రి హోదాలో చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమల...
February 24, 2024 | 07:59 PM -
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే.. నిజాం షుగర్ ప్యాక్టరీ ప్రారంభం
ఐదేళ్లలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిఫార్సుల కమిటీ సందర్శించింది. చైర్మన్ శ్రీధర్ బ...
February 24, 2024 | 07:57 PM -
మూడుసార్లు రావడం నా అదృష్టం : గవర్నర్ తమిళిసై
మేడారానికి గవర్నర్ హోదాలో మూడోసారి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. ఆమె కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి మేడారం మహాజాతరకు వచ్చారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించారు. గద్దెల వద్దకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ...
February 24, 2024 | 02:59 PM -
నాగార్జున సాగర్ లో అరుదైన వాటర్ డాగ్స్ సందడి
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఉభయచరజీవుల్లో ఇవి కూడా ఒకటి. అరుదైన ఈ నీటికుక్కలు సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లో సందడి చేస్తూ కనిపించాయి. శివాలయం వీఐపీ పుష్కర ...
February 24, 2024 | 02:46 PM -
మేడారం జాతరలో సీఎం రేవంత్ … కీలక ప్రకటన
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఫిబ్రవరి 27న ప్రారంభించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం వెళ్లి సమ్మ...
February 23, 2024 | 08:05 PM -
లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ నివాళి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట హరీ...
February 23, 2024 | 07:43 PM -
లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్&...
February 23, 2024 | 07:41 PM -
కారు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక...
February 23, 2024 | 07:39 PM

- Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ ‘పెద్ది’ మార్చి 27, 2026న థియేటర్లలో రిలీజ్
- Sri Chidambaram: ‘శ్రీ చిదంబరం’ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- హీరో సత్య దేవ్
- Gatha Vaibhava: ‘గత వైభవ’ డిఫరెంట్ ఫాంటసీ మైథలాజికల్ మూవీ: హీరో ఎస్ఎస్ దుశ్యంత్
- Nobel Award: మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ రూపకల్పన.. కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు..
- NVIDIA: ట్రంప్ ఆదేశించారు.. లక్ష డాలర్లైనా భరిస్తాం.. విదేశీ నిపుణులపై ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
- Pakistan: మరో కొత్త ఉగ్రకూటమికి ఊపిరి పోస్తున్న పాక్.. !
- Russia: బాగ్రామ్ ఎయిర్ స్ట్రిప్ పై ట్రంప్ కు సెట్ బ్యాక్.. భారత్, రష్యా, చైనా తీవ్ర అభ్యంతరం..
- Vaa Vaathiyaar: కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న కార్తీ సినిమా
- Shriya Reddy: సలార్ కోసం 60 పుషప్స్
- Washington: రష్యా చమురుపై భారత్ ఆధారపడి లేదు.. వ్యాపారం చేస్తోందంతే.. అమెరికా సంచలన కామెంట్స్
