Telangana
స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2024, 7వ ఎడిషన్ హైటెక్స్లో ప్రారంభమైంది
ఫిట్గా ఉండండి మరియు జీవనశైలి వ్యాధులు మరియు వైద్యులను దూరంగా ఉంచండి: సినీ నటుడు మరియు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల .హైటెక్స్, స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2024, 7వ ఎడిషన్ను ఆగస్ట్ 23 మరియు 24 తేదీల్లో నగరంలోని మాదాపూర్లోని హైటెక్స్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. ...
August 23, 2024 | 05:41 PMతెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్
తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రేషన్ ఉన్నవారికి వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ...
August 23, 2024 | 10:04 AMస్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. జీవితం కోసం క్రీడలు అనే నినాదంతో రూపుదిద్దుకున్న శాట్ కొత్త లోగో, డిజైన్ స్ఫూర్తిమంతంగా ఉందని సీఎం అభినందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శాట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రివర్యులు పొంగుల...
August 22, 2024 | 08:32 PMముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ
రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ ICRISAT సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్...
August 22, 2024 | 08:22 PMఓటుకు నోటు కేసులో కేసీఆర్.. చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదు..?
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటనల్లో ఓటుకు నోటు కేసు ఒకటి. 2015లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఏడాదే అయింది. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా తెలంగాణలో టీడీపీకి మంచి పట్టుంది. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ...
August 22, 2024 | 06:16 PMబీఆర్ఎస్ను బతికిస్తున్న రేవంత్ రెడ్డి..!?
తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉంది భారత్ రాష్ట్ర సమితి. తెలంగాణను సాధించిన ఘనత కచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దే. పదేళ్లపాటు అన్నీ తామై వ్యవహరించింది ఆ పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న బీఆర్ఎస్.. లోక్ స...
August 22, 2024 | 05:57 PMరీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై ఇక రోజువారీ పరిశీలన
తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉ...
August 22, 2024 | 03:14 PMసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారితో పాటు ప్రభుత్వ విప్ ...
August 22, 2024 | 03:10 PMజనవరిలో పంచాయతీ ఎన్నికలు..?
డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల..? జనవరి 7న నోటిఫికేషన్..? మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..? పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు.. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం..? జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..? ఉద...
August 22, 2024 | 02:57 PMనాకు ఫామ్ హౌస్లు లేవు.. కాంగ్రెస్ లీడర్ల బిల్డింగులు కూడా కూల్చాలి: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య ఫైట్ జరుగుతోంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివసిస్తున్న ఒక ఫాంహౌస్ను అక్రమ కట్టడంగా తేల్చిన కాంగ్రెస్ సర్కారు.. దాన్ని కూల్చివేయాలని చూస్తోంది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, తన మిత్రుడ...
August 21, 2024 | 08:25 PMఅంబానీ, అదానీ వ్యాపారాలకు మోదీ అండ : కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్
బిజినెస్మెన్ సహకారంతోనే మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి పనికొచ్చే విధంగా మార్చేశారని ఆయన విమర్శించారు. జీవీకే గ్రూప్స్, అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ వీటన్నింటిపై ఈడీ దాడి ...
August 21, 2024 | 06:34 PMపాండవుల గుట్టలో రోప్వే, స్లైక్లింగ్ సౌకర్యాలు
అమెరికా, దుబాయ్, సింగపూర్లాంటి దేశాలకు దీటుగా రాష్ట్రంలో టూరిజం స్పాట్లు ఉన్నాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను మంత్రి సీతక్క తో కలిసి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తిరుమలగిరి శివారులోని బుగులోని, పాండవుల గుట్టలను, రామప్ప టెంపుల్,...
August 21, 2024 | 03:05 PMరెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇదీ ఒకటి. నిత్యం వేలాదిగా వాహనాలు ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇక పండగలు, సెలవు దినాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. కొన్ని సార్లు కి.మీ మేర వాహనాలు బారులు తీరుతాయి. ప్రస్తుతం ఆ రహదారి నాలుగు వరుసలుగా ఉంది. అయితే ఈ రహదార...
August 20, 2024 | 07:30 PMఆస్కీ డైరెక్టర్ జనరల్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 1982 బ్యాచ్ ...
August 20, 2024 | 03:45 PMరాజీవ్ గాంధీకి ఘన నివాళి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. 2024 డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తెలంగాణ స్ఫూర్తిని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ...
August 20, 2024 | 03:42 PMరాజీవ్ విగ్రహంపై వివాదం.. తెలంగాణలో హాట్ పాలిటిక్స్..
తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ సచివాలయానికి ఎదురుగా రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను .. విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది.అంతటితో ఆగకుండా.. తమ మాట కాదనివిగ్రహం ప్రతిష్టిస్తే…. తప్పనిసరిగా తొలగిస్తామని బహిరంగంగ...
August 20, 2024 | 11:55 AMముఖ్యమంత్రితో రాఖీ సంబురాల్లో వినికిడి లోపాల నుంచి కోలుకున్న చిన్నారులు
ప్రజాప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్సలు చేయించుకుని వినికిడి లోపాల నుంచి కోలుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీలు కట్టి ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇటీవల విజయవంతంగా సర్జరీలు చేయించుకున్న చిన్నారుల్లో కొందరు తమ కుటుంబాలతో కలిసి స...
August 19, 2024 | 08:29 PMకంప్యూటర్ సాఫ్ట్వేర్ డిప్లొమా కోర్సులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం
నేషనల్ కంప్యూటింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు, విద్యార్థులకు మెరుగైన ఉద్యోగాలకోసం వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిప్లొమా కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కొరకు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న& పూర్తి చేసిన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుచు...
August 19, 2024 | 08:13 PM- Short Film Festival: ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించిన ప్రభాస్
- శాక్రమెంటోలో టాగ్స్(TAGS) ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సాంప్రదాయ కళల వేడుక
- TAGC: చికాగోలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, రంగోలి పోటీలు
- Bomma Hit: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన “బొమ్మ హిట్”
- AP Govt: ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా సంక్షేమమే లక్ష్యం.. ఏపీలో పెన్షన్లకు కూటమి పెద్ద పీట
- Laura: అమెరికా, భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో హైదరాబాద్ కీలక కేంద్రం
- Jagan: రాజకీయ విభేదాల నడుమ కుటుంబ బంధం… జగన్, షర్మిల పై మళ్లీ చర్చ..
- Pawan Kalyan: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ భేటీలు.. జనసేన బలోపేతానికి పవన్ స్పెషల్ ఫోకస్…
- YS Jagan: వై.ఎస్.జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికి?
- Tirupati: తిరుపతిలో అలరించిన స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) స్వరార్చన
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















