ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి..బండారు దత్తాత్రేయ
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఎంతో ముఖ్యమైనది.. సంఘంలో మార్పు తీసుకువచ్చే శక్తి కేవలం ఓటు కు ఉంది అని కేంద్ర మాజీ మంత్రి..హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈరోజు ఆయన హైదరాబాదులోని రామ్ నగర్ పోలింగ్ బూత్ నందు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...
May 13, 2024 | 05:58 PM-
వోటు హక్కును వినియోగించుకున్న శోభా రాజు
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభారాజు గారు మరియు డా నంద కుమార్ గారు దంపతులు వారి వోటు హక్కును కూకట్ పల్లి మలేషియన్ టౌన్ షిప్ బూత్ వద్ద వినియోగించుకున్నారు.
May 13, 2024 | 05:51 PM -
ఓటు వెయ్యండి 80% రాయితీతో కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ పొందండి
ఓటు మన అందరికి రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదు భాద్యత కూడా. మన భవిష్యత్తు బాగుపడాలంటే భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. నేషనల్ కంప్యూటింగ్ కంప్యూటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా యువతీ యువకుల్లో చైతన్యం కోసం పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో &...
May 12, 2024 | 09:42 PM
-
కవిత కడిగిన ముత్యంలా తిరిగొస్తుంది: కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కాం నరేంద్ర మోదీ సృష్టించిన రాజకీయ కుంభకోణం అంటూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్&zwnj...
May 12, 2024 | 12:04 PM -
లక్ష మంది రేవంత్లు వచ్చినా బీఆర్ఎస్ను ఏం చేయలేరు: కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఓ మహాసముద్రమని, లక్షమంది రేవంత్ రెడ్డిలు వచ్చినా తమ పార్టీని ఏం చేయలేరని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకపోవడమే కాకుండా, కరెంటు కష్టాలు,...
May 12, 2024 | 12:02 PM -
కాంగ్రెస్కు దేశం పట్ల గౌరవం లేనే లేదు: ధర్మపురి అర్వింద్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. సర్జికల్ స్ట్రైక్స్ ఎలా నమ్మాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారని, అయితే సీఎం రే...
May 12, 2024 | 12:01 PM
-
పోరాడే వ్యక్తులే పార్లమెంట్ కు వెళ్లాలి : కేటీఆర్
గత ఐదేళ్లలో బీజేపీ నేత బండి సంజయ్ గల్లీలోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా కనిపించారా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హుజూరాబాద్లో నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల తరపున పార్లమెంట్లో వినోద్ గళం విప్పారని గుర్తు చేశారు. ప్రలోభాలకు లొంగవద్దని...
May 11, 2024 | 08:16 PM -
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్నికలకు 3 నెలల ముందే సీటు మార్చాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కోరానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు మా...
May 11, 2024 | 08:14 PM -
రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ… ఈ ఎన్నికల్లో కుట్ర : సీఎం రేవంత్
దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ముందుకెళ్తోందని ఆరోపిం...
May 11, 2024 | 08:08 PM -
తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పటికీ … ఓవైసీ చేతిలోనే : అమిత్ షా
మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలయ్యిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినట్టే కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల ...
May 11, 2024 | 08:05 PM -
ఎన్నికల ప్రచారానికి తెర… తెలుగు రాష్ట్రాల్లో మూగబోయిన మైక్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు, ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అత్యంత సమస్యత్మాక ప...
May 11, 2024 | 07:56 PM -
ఆ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై… చర్యలు
మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సమయం దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతుందన్నారు. జూన్ 1న సాయంత్రం...
May 11, 2024 | 07:51 PM -
శేరిలింగంపల్లి లోని పవన్ మోటార్స్ లో సరి కొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ప్రారంభించిన సినీనటి సోనియా సింగ్
హైదరాబాద్: శేరిలింగంపల్లి లోని పవన్ మోటార్స్ షోరూమ్లో మారుతి యెక్క సరికొత్త స్విఫ్ట్ కారును సినీనటి సోనియా సింగ్ చేతుల మీదుగా మరియు మారుతి సుజుకి రీజినల్ మేనేజర్ బిక్రమ్ సటాపతి, పవన్ మోటార్స్ ఎమ్.డి చంద్ర పవన్ రెడ్డి కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సినీనటి సోనియా స...
May 11, 2024 | 07:46 PM -
ఇలినోయీలో ప్రభాకర్ రావు.. మియామీలో శ్రవణ్ రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, అరువుల శ్రవణ్ రావులను విదేశాల నుంచి రప్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు...
May 11, 2024 | 03:56 PM -
ఏపీ పోదాం.. చలో చలో..
ఏపీలో ఓట్ల పండుగ రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు స్వస్థలాల బాటపడుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు నగరంలోని బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొంది. ఏపీకి వెళ్లే ప్రైవేటు బస్సులు, రైళ్లలో ఇప్పటికే సీట్లు ఫుల్&...
May 11, 2024 | 03:52 PM -
కవితకు షాక్..! లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరో చార్జ్షీట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కే కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాకిచ్చింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితపై శుక్రవారం మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అంతేకాకుండా తాజా చార్జ్షీట్లో కవితను ప్రధాన నిందితురాలిగా పేర్క...
May 11, 2024 | 08:18 AM -
సీఎం రేవంత్కు షాకిచ్చిన ఈసీ.. నోటీస్ జారీ
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ ఊహించని షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు గానూ రేవంత్ రెడ్డికి శుక్రవారం ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వీటిపై ...
May 11, 2024 | 08:16 AM -
పాతబస్తీ పరిస్థితిపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. నగరంలోని పాతబస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకే కాంగ్రెస్ సర...
May 11, 2024 | 08:12 AM

- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
- Mithun Reddy: మద్యం కేసులో మిథున్ రెడ్డికి సిట్ షాక్..హైకోర్టులో బెయిల్పై సవాల్..
- Pawan: జనసేన కోసం పవన్ మాస్టర్ స్కెచ్..
- Malaysia: మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- King Buddha: టెక్సాస్లో ‘కింగ్ బుద్ధ’ మూవీ పోస్టర్ లాంచ్
- TCA: టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
- Priya Prakash Warrior: గ్రీన్ డ్రెస్ లో వింక్ బ్యూటీ గ్లామర్ షో
- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
