Telangana
నిన్న విమానాలు … నేడు సీఆర్పీఎఫ్ పాఠశాలలు
సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద బాంబ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. పాఠశాలకు చ...
October 22, 2024 | 08:00 PMహైదరాబాద్లో ఫ్రాన్స్ విదేశీ విద్యాసదస్సు
ఫ్రాన్స్లో చదవాలనే ఆసక్తి ఉన్న వారికి అక్కడి విద్యపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హైదరాబాద్ మాదాపూర్లోని నోవాటెల్ కన్వెన్షన్ కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే ఈ ఫెయిర్లో 50కి పైగా ...
October 22, 2024 | 03:39 PMఅరిజోనా యూనివర్సిటీ ఇంటెన్సివ్ సమ్మర్ ప్రోగ్రామ్
కంప్యూటర్ సైన్స్, ఐటీ, బ్లాక్చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్లర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న క్లిష్టమైన నైపుణ్య అంతరాల పరిష్కారమే లక్ష్యంగా...
October 22, 2024 | 03:37 PMసియోల్లో తెలంగాణ మంత్రుల బృందం పర్యటన
ఒకప్పుడు మురికికూపంలా ఉన్న చుంగేచాన్ ఉపనదిలో ఇప్పుడు శుభ్రమైన నీరు ప్రవహిస్తోందని, ఇదే తీరులో హైదరాబాద్లోని మూసీని పునరుజ్జీవం చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వం...
October 22, 2024 | 03:30 PMతెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎవరు? రేసులో బండి సంజయ్, ఈటల..
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఓ అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారుతోంది. ఒక్కసారిగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తార.. కొన్నిరోజులు సైలెంటైపోతారు. మళ్లీ ఉన్నట్టుండి ఉప్పెనలా మారతారు. మళ్లీ సైలెంట్. ఎందుకిలా ..? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. సమస్యలపై పోరాటాలను ఎవరూ ఎందుకు ఫాలో అప్ చేయ...
October 22, 2024 | 11:55 AMపోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనను ఉటంకిస్తూ, ప్రజల్లో విబేధాలు సృష్టించాలన్న సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప...
October 21, 2024 | 07:43 PMఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు-2024 లో పాల్గొన్న ముఖ్యమంత్రి లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగిం...
October 20, 2024 | 08:54 PMరాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం
మురికికూపంలో మగ్గిపోతున్న నిరుపేదలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టు, జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన హైడ్రా వ్యవస్థ రెండు వేర్వేరని విడమరిచి చెప్పారు. మాజీ ప్రధ...
October 19, 2024 | 09:11 PMయంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ...
October 18, 2024 | 09:20 PMBRS: మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా..?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారనుకున్నారు. అదే ఊపులో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. పదేళ్లపాటు సత్తా చాటింది. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో దేశాభివృద్ధి కుంటుపడుతోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆ...
October 18, 2024 | 09:00 PM32 లక్షల విలువైన 25 హై-ఎండ్ పొదుపుగా ఉపయోగించిన ల్యాప్టాప్లను ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రామీణ బాలికలకు అందించారు
ఉపయోగించలేని పరికరాలు–లాప్టాప్లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు మరియు డెస్క్టాప్లు ఉపయోగించదగిన పరిస్థితులలో తక్కువ-ఆదాయ నేపథ్యాల నుండి పిల్లలకు శక్తిని అందించడానికి తప్పనిసరిగా విరాళంగా ఇవ్వాలి, ప్యూర్ స్వచ్చంద సంస్థ యొక్క NRI వ్యవస్థాపకురాలు శై...
October 17, 2024 | 07:44 PMదామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన
దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత నావికాదళం విఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా పూడూరు మండల ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాంతంగా ఎంచుకుందని అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. VLF రాడార్ కేంద్రం ...
October 16, 2024 | 08:00 PMIAS: ఐఏఎస్లకు ఎందుకంత మొండిపట్టు..? హైకోర్టులోనూ చుక్కెదురే..!!
సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు (Civil servants) దేశంలో ఎక్కడైనా పనిచేయాలనే నిబంధనలున్నాయి. వాళ్లు జాతీయ స్థాయి అధికారులు. IAS, IPS లాంటి సివిల్ సర్వీసులకు ఎన్నికై బాధ్యతలు చేపట్టిన తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) ఆదేశాల మేరకు వాళ్లు విధులు నిర్వర్తించా...
October 16, 2024 | 06:19 PMతెలుగు సినీపరిశ్రమకు అండగా ఉంటాం.. డిప్యూటీ సీఎం భట్టి
తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు పెద్దపీట వేస్తోందని, ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ చెప్పాలని సీఎం రేవం...
October 15, 2024 | 04:03 PMKonda Surekha: కాంగ్రెస్ పార్టీకి కొండంత భారంగా మారిన సురేఖ..!? వేటు ఖాయమా..?
కొండా సురేఖ (Minister Konda Surekha) తెలంగాణలో సుపరిచితురాలు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది కొండా సురేఖ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీలో (Congress Party) రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అంచలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో (Wa...
October 14, 2024 | 09:34 PMప్రతీ జిల్లాలో పాలియాటీవ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చేస్తాం… దామోదర రాజనర్సింహ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక పాలియాటీవ్ కేర్ సెంటర్ ప్రారంభించేలా కృషి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. నగరంలోని కాజాగూడ వేదికగా స్పర్శ్ హాస్పీస్, పాలియాటీవ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హాస్పీస్ అండ్ పాలియాటీవ్ డే కార్యక్రమంలో మంత్రి...
October 14, 2024 | 08:58 PMఫాక్స్కాన్ కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ శివారు కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ (...
October 14, 2024 | 07:43 PMనాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన అలయ్ బలయ్
తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి 'అలయ్ బలయ్' గొప్ప వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాడు రాష్ట్ర సాధన కోసం పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు, సకల జనులు ఉద్యమంలో కార్యోన్ముఖులు కావడానికి కూడా అలయ్ బలయ్ ఒక కారణమని గుర్తుచేశారు. తెలంగాణల...
October 14, 2024 | 03:46 PM- Anaswara Rajan: ఛాంపియన్ లో చేసిన చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: అనస్వర రాజన్
- Purushaha: ‘పురుష:’ నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Nagarjuna: ఏఎన్ఆర్ కళాశాల కోసం 2 కోట్ల స్కాలర్షిప్ ఫండ్ ని అనౌన్స్ చేసిన నాగార్జున అక్కినేని
- Nara Lokesh: లోకేష్ మాట నిలబెట్టుకున్నారా..?
- Cheque: భారత రైటర్ కు ఆక్స్ఫర్డ్ బ్లాంక్ చెక్..? ఏంటి ఆ స్టోరీ..?
- Telangana: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ సంచలన నిర్ణయం
- RRR vs PVS: రఘురామపై పీవీ సునీల్ లాజికల్ డిమాండ్..! అసలు కథేంటి?
- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’
- Sodara Sodarimanulara!: ‘ఆహా’ ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సోదర సోదరిమానులారా..!’ మూవీ
- Avatar-Fire & Ash: జేమ్స్ కామెరాన్, ఎస్ఎస్ రాజమౌళి మధ్య సినిమా సంభాషణ – అవతార్: ఫైర్ అండ్ ఆష్ పై ఉత్సాహం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















