- Home » International
International
ముయిజ్జుకే మాల్దీవుల పట్టం..
భారత విదేశాంగవిధానానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాల మిత్రపక్షం మాల్దీవుల్లో చైనా అనుకూల ముయిజ్జు ప్రభుత్వం మరింత బలోపేతమైంది. మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ...
April 23, 2024 | 03:31 PMషెన్ జెన్ వీసా పట్టేయ్.. యూరోప్ చుట్టేయ్…
యూరోప్ పర్యటనలకు వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్. ఏటా వీసాలు పొందుతూ, పొడిగించుకుంటూ యూరోప్ వెళ్తున్న భారతీయులకు .. ఇక ఆ ఆబాధ తప్పనుంది. వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను యూరేపియన్ కమిషన్ సరళీకరించింది. ‘...
April 23, 2024 | 03:28 PMఈ దాడితో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరిగింది : ఖొమేనీ
ఇజ్రాయెల్పై ఇరాన్ భారీస్థాయిలో క్షిపణులు, డ్రోన్లు, ప్రయోగించింది. ఇజ్రాయెల్కు మాత్రం స్వల్ప నష్టమే జరిగింది. ప్రయోగించిన 300కి పైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ విషయాన్ని దాడి అనంతరం ఇజ్రాయెల్, అమెరికా కూడా తెలిపాయి. ఇరాన్&...
April 22, 2024 | 04:46 PMవెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే.. మరోసారి
పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. తాము దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో హానికరమైన పురుగులను గుర్తించిన మాస్కో అంతర్జాతీయ ఆహార నాణ్యత ప్రమాణాల సంస్థ పాక్కు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే మరోసా...
April 22, 2024 | 04:41 PMఅమెరికా ఎలక్ట్రిస్ కార్ల సంస్థ టెస్లా… చైనాలో
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో అన్ని రకాల మోడల్ కార్ల ధరలు సుమారు 2000 డాలర్ల మేర తగ్గించింది. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గిపోయింది. ఇంతకుముందు అమెరికాలో నూ కార్ల ధరలు తగ్గించిన ఎలాన్ మస్క్ కంపెనీ టెస...
April 22, 2024 | 04:24 PMలండన్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి
భారత సంతతికి చెందిన తరుణ్ గులాంటి లండన్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వరుసగా మూడుసార్లు మేయర్గా విజయం సాధించిన లేబర్ పార్టీకి చెందిన సాదిక్ ఖాన్పై ఆయన పోటీ పడుతున్నారు. మే 2న జరిగే ఈ ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులలో 63 ఏండ్ల గులాటి ఇండ...
April 22, 2024 | 04:10 PMఅమెరికాలో కలకలం
అమెరికాలోని మెంఫిస్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక పార్కులో జరుగుతున్న ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడిరచారు. మెంఫిస్ పార్కులో బహిరంగం...
April 22, 2024 | 03:41 PMమెక్సికన్ల తర్వాత భారతీయులే…
అమెరికా పౌరసత్వం చాలా మందికి ఆశాదీపం. లక్షలాది మంది అమెరికన్ పౌరసత్వం పొందాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో అత్యధికంగా మెక్సికన్లు.. అమెరికన్ పౌరులుగా మారుతున్నారు. తర్వాతి స్థానంలో భారతీయులు నిలుస్తున్నారు. 2022లో అమెరికా పౌరసత్వం పొందిన వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు...
April 22, 2024 | 12:43 PMస్కాట్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు. మరికొందరు భారతీయ స్...
April 20, 2024 | 12:56 PMఇండియన్ ఎంబసీ కీలక సూచన.. దుబాయ్ ప్రయాణాలను
దుబాయ్లో వరదల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. దుబాయ్కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని తాజా అడ్వైజరీలో పేర్కొంది....
April 19, 2024 | 09:29 PMనారాయణమూర్తి మనవడికి జాక్ పాట్.. ఒక్క రోజులోనే
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి ఐదు నెలల మనవడు ఏకాగ్రప్ా రోహన్ మూర్తి మరింత సంపన్నుడు కానున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియకముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన ఈ చిన్నారి, ఇప్పుడు మరో రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. దేశంలోనే రెండో అతిపె...
April 19, 2024 | 09:27 PMతోషిబా బాటలోనే గూగుల్
ఖర్చుల భారం తగ్గించుకోవడం, రీస్ట్రక్చరింగ్ పేరు ఏదైనా ఫలితం ఒకటే. అదే ఉద్యోగులపై వేటు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్, తోషిబా కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తగ్గిస్తున్నాయి. రీస్ట్రక్చరింగ్ పేరుతో తోషిబా కార్పొరేషన్ చేపట్టిన చర్యల వల్ల దాదాపు 5 వేల మంది ఉద్యోగాలు కోల్పో...
April 19, 2024 | 02:55 PMదుబాయ్లో భారతీయ కాన్సులేట్ ప్రారంభం
భారీ వర్షాలు యూఏఈని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా ప్రభావితమైన భారతీయు సహాయార్ధం దుబాయ్ లోని భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. G971501205172, G971569950590, G971507347676, G971585754213 నంబర్లను సంప్రదించి భారతీయులు సహాయం కోరవచ్చని ...
April 19, 2024 | 02:34 PMఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. టెహ్రాన్ డ్రోన్ క్షిపణి సాంకేతికతను పరిమితం చేసే దిశగా ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. డ్రోన్లకు ఇంజిన్లు తయారు చేఏ 16 మంది వ్యక్తు...
April 19, 2024 | 02:27 PMకెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపీడీ.. నిందితుల్లో
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులున్నట్లు తెలిసింది. గతేడాది ఏప్రిల్ 17న టొరంటో ఎయిర్పోర్టులో 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, 2.5 మిల...
April 19, 2024 | 02:22 PMఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా, అమెరికా విద...
April 19, 2024 | 02:17 PMఇజ్రాయెల్ దాడిపై భగ్గుమంటున్న పశ్చిమాసియా..
ఓవైపు అమెరికా వద్దంది..బ్రిటన్ సంయమనం పాటించమంది. అయినా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. తాను అనుకుంది.. అనుకున్నట్లు చేసుకుంటూ ముందుకుసాగుతోంది. మొన్న సిరియాలోని ఇజ్రాయెల్ రాయభారి కార్యాలయంపై దాడి చేసింది. ఆదాడిలో ఏడుగురు ఇరాన్ అధికారులు చనిపోయారు. సాక్షాత్తు తమ రాయభార కార్యాలయంపై దాడి చేయడ...
April 19, 2024 | 12:32 PMటైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. ...
April 18, 2024 | 04:10 PM- AP Politics: ఏపీలో రాజకీయ సెగలు.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి.. నిప్పంటించిన టీడీపీ శ్రేణులు!
- Raghunatha Reddy: సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత
- KCR SIT Investigation: కొనసాగుతున్న విచారణ.. నందినగర్ వేదికగా ‘ట్యాపింగ్’ గుట్టు విప్పనున్న సిట్!
- Budget 2026: రంగాల వారీగా నిధుల కేటాయింపులు ఇలా..
- Mudragada: గోదావరి సమీకరణాల మధ్య ముద్రగడ ఆలోచనలు… కూటమి వైపు చూపు?
- Constable Sowmya: జోహార్ సౌమ్య..! లక్ష్యం కోసం పోరాడి వీరమరణం!!
- YCP: వైసీపీ ఓటమి వెనుక సామాజిక సమీకరణలు.. గోదావరి రాజకీయాలే గుణపాఠమా?
- AP Politics: పెచ్చుమీరుతున్న బూతుల సంస్కృతి
- Union Budget 2026: తెలుగు రాష్ట్రాలకు దక్కినవి ఇవే!
- Goyaz: భారతదేశంలోనే అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్’ 22వ స్టోర్ కొండాపూర్లో ప్రారంభం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















