- Home » Community
Community
సిఎఎ వనభోజనాలకు మంచి స్పందన
చికాగో ఆంధ్ర సంఘం (CAA) వార్షిక వనభోజనాలు బస్సీ ఉడ్స్ తోటలో జరిపారు. ఈ ఏడాది వనభోజనాలతో పాటు పితృదినోత్సవాన్ని కూడా వేడుకగా నిర్వహించారు. సంప్రదాయ అరిటాకులో వడ్డించిన భోజనాలు, అన్ని వయసుల వారినీ ఆకట్టుకునే ఆట పాటలు, పలు పోటీలతో హాజరైన వారందరినీ ఆద్యంతం అలరించేలా రోజంతా సాగిపోయింది.&nbs...
June 28, 2024 | 04:20 PMయూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్లో… భారత ప్లేయర్ శుభారంభం
యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రియాన్షు 21-16, 21-18తో జాన్ లూడా ( చెక్ రిపబ్లిక్)పై గెలుపొంది ప్రిక్వార్టర్&zwnj...
June 28, 2024 | 04:01 PMఅమెరికాలో పెరుగుతున్న …. ఆసియన్ల జనాభా
అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది ఆసియన్లు పెరిగారు. వీరిలో వలస వచ్చిన వారే అధికం. అమెరికా జన గణన సంస్థ విడుదల చేసిన 2023 నాటి లెక్కల ప్రకారం టెక్సాస్లోని ఆసియన్లు అధికంగా నివసించడానికి ఇష్టపడుతున్నారు. హ్యూస్టన్లో హిస్పానియన్లు, డాలస్లో ఆసియన్...
June 28, 2024 | 03:54 PMఅర్ధశతాబ్ది నగర తెలుగు సాంస్కృతికమూర్తి కేఎస్ మూర్తి ఇక లేరు
అర్ధశతాబ్ది నగర తెలుగు సాంస్కృతిక మూర్తిగా పేరుగాంచిన కేఎస్ మూర్తి (77) ఇక లేరు. అమెరికాలో ఆయన తుది శ్వాస విడిచారు. దశాబ్దకాలంగా అమెరికాలో ఉంటున్న కేఎస్ మూర్తి హైదరాబాద్లో దాదాపు అయిదు దశాబ్దాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే నాటకాలలో, దూరదర్శన్ ఆనందోబ్రహ్...
June 28, 2024 | 03:42 PMఎన్నారై వాసవీ అసోసియేషన్ 7వ మహాసభలకు అంతా సిద్ధం
అమెరికాలో ఎన్నారై వాసవీ అసోసియేషన్ 15 సంవత్సరాలకుపైగా తన సేవలు, కార్యక్రమాలతో అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ మంచి పేరు సంపాదించుంది. సమాజసేవలో ముందుందే ఎన్నారై వాసవీ అసోసియేషన్ ఇప్పుడు 7వ గ్లోబల్ మహాసభలకు సిద్ధమైంది. సెయింట్ లూయిస్ లోని అమెరికా సెంటర్&zwnj...
June 28, 2024 | 12:01 PMయూఎస్లోని సాయి దత్తపీఠం ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ
సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం దుస్తుల పంపీణీ కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజ సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం యునీకో సౌత్ ప్లెయిన్ఫ్లీల్డ్ చొరవతో విజయవంతమయ్యింది. సాయి దత్తపీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం డైరెక్టర్ సుభ...
June 27, 2024 | 08:03 PMఅమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి హత్య
అమెరికాలో ఓ దుండగుడు దాడి చేయడంతో తాజాగా మరో భారత సంతతి వ్యక్తి మృతి చెందారు. ఓక్లహామాలో ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని హేమంత్ మిస్త్రీ (59)గా గుర్తించారు. గుజరాత్కు చెందిన మిస్త్రీ కొన్నేళ్ల క్రితం అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఓక్లహామాలో ఓ...
June 27, 2024 | 03:30 PMవాషింగ్టన్ డీసీలో ఎన్డీఎ కూటమి సంబరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు… మంత్రులు బాధ్యతలు స్వీకరించడం పట్ల వాషింగ్టన్ డీసీలో ఉన్న తెదేపా, జనసేన, భాజపాకు చెందిన అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మూడు పార్టీల జెండాల...
June 26, 2024 | 08:37 PMఅమెరికాలో తెలుగు యువకుడి హత్య… నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు
అమెరికాలో తెలుగు యువకుణ్ని తుపాకీతో కాల్చి చంపిన ఘటనలో నిందితుణ్ని టెక్సస్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) డాలస్లోని సూపర్ మార్కెట్లో పని చేస్తుండేవారు. ఈ నెల 21న విధుల్లో ఉండగా, స్టోర్కు వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పు...
June 26, 2024 | 04:29 PMఅమెరికాలో బీభత్సం.. బద్దలైన ర్యాపిడాన్
అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారాంతాల్లో నాలుగు రాష్ట్రాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరద బీభత్సానికి ఏకంగా బ్లూఎర్త్ కంట్రీలోని ద రాపిడాన్ డ్యామ్ బద్దలైంది. దీని ప్రభావం ఐయోవా, సౌత్ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాలపై తీవ్రంగా పడింది. సుమారు 30 లక...
June 26, 2024 | 04:16 PMపబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా తుపాకీ హింస : డాక్టర్ వివేక్ మూర్తి
అమెరికాలో తుపాకీ హింస ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారిందని ఆ దేశ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాకీ హింస వల్ల మరణాలను తగ్గించడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆటోమేటిక్ రైఫిల్స్ను నిషేధించాలని, తుపాకులను కొ...
June 26, 2024 | 04:11 PMడాలస్ లో మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద విన్యాసభరితమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు ఆదివారంనాడు అంగరంగ వైభవంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోడి 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన పిలుపుననుసరించి నేడు ...
June 26, 2024 | 12:08 PMమౌంటైన్ హౌస్లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని కాలిఫోర్నియా రాష్ట్ర నగరమైన మౌంటైన్హౌస్లోని ఎన్నారై తెదేపా, జనసేన,...
June 25, 2024 | 08:59 PMఅట్లాంటాలో ఘనంగా ఎన్డీఎ కూటమి విజయోత్సవం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీఎ) విజయాన్ని సాధించడంపై అట్లాంటాలో ఉన్న అభిమానులంతా సంతోషం వ్యక్తం చేసి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బిజెపి అభిమానులు కలిసి ప్రజా విజయం పే...
June 25, 2024 | 08:54 PMభాష, సాంస్కృతిక వారసత్వమే మన అస్తిత్వం.. GWTCS స్వర్ణోత్సవ ఉత్సవాల లోగో ఆవిష్కరణ సభలో : అధ్యక్షులు కృష్ణ లాం
అమెరికా రాజధాని వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకల లోగో ఆవిష్కరణ పూర్వ అధ్యక్షులు, కార్యవర్గం, దాతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఎన్నో తరాల సాక్షిగా ఐదు దశాబ్దాల ఘన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ ఈనాడు స్వర్ణోత్సవాల ముంగిట నిలబడ్డామని.. తెలుగు భాష మన ...
June 25, 2024 | 05:30 PMన్యూయార్క్ లో కూటమి విజయదరహాసం
న్యూయార్క్ నగరంలో తెలుగు తమ్ముళ్లు, మరియు ఎన్డీఏ సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజా విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి సునామి సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భగా జూన్ 22న న్య...
June 25, 2024 | 03:10 PMమిన్నియాపోలిస్ మిన్నెసోటాలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అత్యద్భుత విజయము సాధించడంతోపాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండవసారి విభజితాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని మిన్నెసోటా ...
June 25, 2024 | 09:40 AMఅమెరికాలో భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఇళ్లు
ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో అయోవా రాష్ట్రం అతలాకుతలమైంది. వర్షపు నీటిలో మునిగి రహదారులు కనిపించకుండాపోయాయి. ఇళ్లు నీట మునగడంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. జలదిగ్బందంలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. పడవల్లో జనాలను వేర...
June 24, 2024 | 04:18 PM- Zohran Mamdani : న్యూయార్క్ మేయర్గా మమ్దానీ
- Anirudh: అనిరుధ్ ఈసారైనా మ్యాజిక్ చేస్తాడా?
- Aaryan: ‘ఆర్యన్’ తెలుగు ఆడియన్స్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది- విష్ణు విశాల్
- Mufti Police: “మఫ్తీ పోలీస్” నవంబర్ 21న వరల్డ్ వైడ్ రిలీజ్
- Life: మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ చిత్రం ఘనంగా ప్రారంభం
- Sudheer Babu: ‘జటాధర’ ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది: సుధీర్ బాబు
- Vassishta: వశిష్ట నెక్ట్స్ అతనితోనేనా?
- Bandla Ganesh: సెన్సేషనల్ కామెంట్స్ పై బండ్ల గణేష్ క్లారిటీ
- Sree Vishnu: శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
- Nara Lokesh: చేనేత వస్త్ర ప్రదర్శన ‘వసంతం-2025’ను ప్రారంభించిన మంత్రి లోకేష్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















